Brain dead | బ్రైయిన్డెడ్(Brain dead) అయిన మహిళ అవయవాలను దానం(Organ donation) చేసి మరి కొందరికి ప్రాణం పోశారు కుటుంబసభ్యులు. వివరాల్లోకి వెళ్తే.. ఎల్బీనగర్, శాతవా హననగర్కు చెందిన కాంతాబెన్ పటేల్ (55) ఈ నెల 16న ఇంట్లో ఉండగా అకస్మ
అవయవదానంపై ఆదివారం నెక్లెస్రోడ్లో అవగాహన పరుగు నిర్వహించారు. సంజీవయ్య పార్కు నుంచి 10కే, 5కే రన్ సాగింది. మోహన్ ఫౌండేషన్ సీనియర్ ట్రాన్స్ప్లాంట్ కో ఆర్డినేటర్ డాక్టర్ భానుచంద్ర, బ్రిల్స్ సీఈవ�
విధి వక్రీకరించి మృత్యువు కబళించినా.. అవయవదానం ద్వారా వారు జీవించారు. కరీంనగర్ బోయినపల్లెకు చెందిన గంగాధర అంజయ్య (49) రాజన్న-సిరిసిల్ల జిల్లాలో ఏఆర్ హెడ్కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు.
Hyderabad | ఓ ఇద్దరు వ్యక్తులు బ్రెయిన్డెడ్కు గురయ్యారు. వారిద్దరికి చెందిన అవయవాలను దానం చేసి గొప్ప మనసు చాటుకున్నారు వారి కుటుంబ సభ్యులు. బ్రెయిన్ డెడ్కు గురైన వారిలో ఒకరు రైతు కాగా, మరొకరు ప�
Organ Donation: అవయవ దానం గురించి ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన పెంచాలని రాష్ట్రపతి ముర్ము అన్నారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన లివర్ ఇన్స్టిట్యూట్ కాన్వకేషన్లో ఆమె పాల్గొన్నారు. అవయవాల కొరత వల్
కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం.. రెప్పపాటు జీవితం.. అని మనిషి జీవిత సారాన్ని వర్ణించాడో కవి. అన్ని దానాల్లోకెల్లా అవయవదానం మిన్న.. అనేది నేటి మాట. మనిషి మృతి చెందినా.. అతడి శరీరంలోని అవయవాలు కొందరికీ ప
అవయవదానం, టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్లో అత్యుత్తమ సేవలు అందించడంలో తెలంగాణ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నది. అవయవదాన ప్రాధాన్యంపై తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు కల్పిస్తున్న అవగాహన ఫలిస్తున్నది. అవయ�
Peddapally | బ్రెయిన్డెడ్ అయిన వ్యక్తి అవయవాలను దానం చేసి మరో ఎనిమిది మందికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. పెద్దపల్లి జిల్లాకేంద్రానికి చెందిన వైద్యుల రమేశ్ (45) ప్రైవేట్ జాబ్ చేస్తూ జీవనాన్ని కొనసాగించ
Telangana | అవయదానంలో దేశానికి మరోసారి తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. 2022 సంవత్సరంలో మరణించిన (బ్రెయిన్ డెడ్) వారి అవయవాలను దానం చేయడంలో దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. ఈ క్యాటగిరీలో అవయవ మార్పిడి శస్త్ర చికిత�