Organ Donation Day | ఏనాటికైనా మారని గొప్ప దానం ఒకే ఒక్కటి.. అదే ప్రాణదానం. ప్రాణదానం చేయడంలో ముఖ్య పాత్ర పోషించేది అవయవదానమే అని గుర్తుంచుకోవాలి. ఇవాళ ప్రపంచ అవయవదానం దినోత్సవంను పురస్కరించుకుని ప్రత్యేక కథనం.
అవయవదానం చేసి మరొకరికి పునర్జన్మ నిచ్చిన దాతలు దేవుడితో సమానం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం రవీంద్ర భారతిలో జీవన్ దాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్గాన్స్ డోనర్స్ కుటుంబ సభ్యులకు స�
Minister Harish rao | చనిపోయి కూడా జీవించడమనేది చాలా గొప్ప విషయమని మంత్రి హరీశ్ రావు అన్నారు. అవయవదానం చేయాలనే నిర్ణయం గొప్పదన్నారు. దాతల నిర్ణయం ఎంతో స్ఫూర్తిదాయకమని చెప్పారు.
అవయవ దానం | దానాల్లో కెల్లా అవయవ దానం అత్యున్నతమైనదని, ప్రతిఒక్కరూ అవయవదానానికి ముందుకు రావాలని తెలంగాణ నేత్ర శరీర అవయవ ధాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ పరికిపండ్ల అశోక�
చాదర్ఘాట్, ఆగస్టు 18: ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబం పెద్ద మనసుతో ఆలోచించింది. ఆయన చివరి కోరికను నెరవేర్చేందుకు అవయవదానానికి అంగీకరించింది. ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. కొత్తగూడెం భద్�
ఖైరతాబాద్, ఆగస్టు 14 : అవయవదానంతో మరొకరికి జీవితాన్ని ప్రసాదించవచ్చని సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ సీతామహాలక్ష్మి అన్నారు. శనివారం సాయంత్రం లక్డీకాపూల్లో దౌల
సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): అవయవదానంపై మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని పలువురు వైద్యనిపుణులు అభిప్రాయపడ్డారు. నగరంలోని ప్రముఖ దవాఖానల్లో ప్రపంచ అవయవదాన దినాన్ని పురస్కరించుకుని అవగాహన కా�
నగరంలోని 30 దవాఖానల్లో జీవన్దాన్ అవయవ మార్పిడికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు ఆరోగ్య శ్రీ పరిధిలోనే చికిత్స మందులు సైతం ఉచితమే 888మంది అవయవాలు దానం.. 8 ఏండ్లలో.. 3వేల మందికి పునర్జీవం మరో 4730 మంది అవయ
అమీర్పేట్, ఆగస్టు 12 : అవయవదానం పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సి ఉందని రాష్ట్ర జీవన్దాన్ ప్రోగ్రామ్ ఇన్చార్జి డాక్టర్ స్వర్ణలత పేర్కొన్నారు. కరోనా సృష్టించిన కష్టకాలం అవయవ దానంపై తీవ్ర ప్రభావ�
దానం చేసిన కుటుంబాలకు ఘన సన్మానం .. ఆ కుటుంబం దైవ సమానం అపోహలు వద్దు..స్ఫూర్తిగా తీసుకోండి.. ఈ ఏడాది 34 కుటుంబాల్లో వెలుగులు.. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ సిటీబ్యూరో, ఆగస్టు 9(నమస్తే తెలంగాణ): మరో
దుండిగల్,జూలై 30: తాను చనిపోతూ మరో ఆరుగురికి ప్రాణదానం చేసింది ఓ మహిళ. పుట్టెడు దు:ఖంలోనూ ఆమె కుటుంబ సభ్యులు అవయవదానానికి ఒప్పుకొని ఎందరికో ఆదర్శంగా నిలిచారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్స�
పెండ్లిరోజు సందర్భంగా అవయవదానం హామీ పత్రం అందజేతగార్ల, జూలై 7: పుట్టిన ప్రతి మనిషికి మరణం తప్పదు. మరణాంతరం శరీర అవయవాలను దానం చేసినవారికి మరణం లేదు. దీనిని నిజం చేసింది మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన ఓ �
మలక్పేట, ఏప్రిల్ 3: తాను మరణిస్తూ మరో ఐదుగురికి పునర్జన్మనిచ్చి ఆదర్శంగా నిలిచాడు ఓ తాపీ మేస్త్రీ. మహబూబ్నగర్ జిల్లా రామచంద్రాపురానికి చెందిన జాజిలి కిష్టయ్య, సత్తెమ్మ దంపతులకు రెండో సంతానమైన రాములు