అవయవ దానం | దానాల్లో కెల్లా అవయవ దానం అత్యున్నతమైనదని, ప్రతిఒక్కరూ అవయవదానానికి ముందుకు రావాలని తెలంగాణ నేత్ర శరీర అవయవ ధాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ పరికిపండ్ల అశోక�
చాదర్ఘాట్, ఆగస్టు 18: ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబం పెద్ద మనసుతో ఆలోచించింది. ఆయన చివరి కోరికను నెరవేర్చేందుకు అవయవదానానికి అంగీకరించింది. ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. కొత్తగూడెం భద్�
ఖైరతాబాద్, ఆగస్టు 14 : అవయవదానంతో మరొకరికి జీవితాన్ని ప్రసాదించవచ్చని సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ సీతామహాలక్ష్మి అన్నారు. శనివారం సాయంత్రం లక్డీకాపూల్లో దౌల
సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): అవయవదానంపై మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని పలువురు వైద్యనిపుణులు అభిప్రాయపడ్డారు. నగరంలోని ప్రముఖ దవాఖానల్లో ప్రపంచ అవయవదాన దినాన్ని పురస్కరించుకుని అవగాహన కా�
నగరంలోని 30 దవాఖానల్లో జీవన్దాన్ అవయవ మార్పిడికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు ఆరోగ్య శ్రీ పరిధిలోనే చికిత్స మందులు సైతం ఉచితమే 888మంది అవయవాలు దానం.. 8 ఏండ్లలో.. 3వేల మందికి పునర్జీవం మరో 4730 మంది అవయ
అమీర్పేట్, ఆగస్టు 12 : అవయవదానం పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సి ఉందని రాష్ట్ర జీవన్దాన్ ప్రోగ్రామ్ ఇన్చార్జి డాక్టర్ స్వర్ణలత పేర్కొన్నారు. కరోనా సృష్టించిన కష్టకాలం అవయవ దానంపై తీవ్ర ప్రభావ�
దానం చేసిన కుటుంబాలకు ఘన సన్మానం .. ఆ కుటుంబం దైవ సమానం అపోహలు వద్దు..స్ఫూర్తిగా తీసుకోండి.. ఈ ఏడాది 34 కుటుంబాల్లో వెలుగులు.. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ సిటీబ్యూరో, ఆగస్టు 9(నమస్తే తెలంగాణ): మరో
దుండిగల్,జూలై 30: తాను చనిపోతూ మరో ఆరుగురికి ప్రాణదానం చేసింది ఓ మహిళ. పుట్టెడు దు:ఖంలోనూ ఆమె కుటుంబ సభ్యులు అవయవదానానికి ఒప్పుకొని ఎందరికో ఆదర్శంగా నిలిచారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్స�
పెండ్లిరోజు సందర్భంగా అవయవదానం హామీ పత్రం అందజేతగార్ల, జూలై 7: పుట్టిన ప్రతి మనిషికి మరణం తప్పదు. మరణాంతరం శరీర అవయవాలను దానం చేసినవారికి మరణం లేదు. దీనిని నిజం చేసింది మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన ఓ �
మలక్పేట, ఏప్రిల్ 3: తాను మరణిస్తూ మరో ఐదుగురికి పునర్జన్మనిచ్చి ఆదర్శంగా నిలిచాడు ఓ తాపీ మేస్త్రీ. మహబూబ్నగర్ జిల్లా రామచంద్రాపురానికి చెందిన జాజిలి కిష్టయ్య, సత్తెమ్మ దంపతులకు రెండో సంతానమైన రాములు