Organ Donation | మంగళవారం ప్రపంచ నేత్రదాన దినోత్సవం పురస్కరించుకొని రామగుండం డివిజన్ 3లోని సెంటినరి కాలనీ లోని మైన్స్ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్లో నేత్ర, శరీర, అవయవ దానాలపై శిక్షణార్థులకు అవగాహన కల్పించారు.
Organ Donation | ఆదివారం హత్నూర మండలం నస్తీపూర్లో శరీర అవయవదానంపై తెలంగాణ శరీర అవయవ దాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురు ప్రకాష్ గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నిదానాల్లోకెల
అవయవ దానానికి తాను వ్యక్తిగతంగా సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కే తారకరామారావు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అవయదాన అంగీకార పత్రంపై ఎమ్మెల్యేగా తానే మొదటి సంతకం పెడతా�
అవయ దానానికి తాను సిద్ధంగా ఉన్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. అసెంబ్లీ సాక్షిగా అవయవ దానానికి ముందుకు వచ్చారు. శాసనసభలో అవయవదానం బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ శాసనసభలో
బ్రాండెడ్ తో చనిపోయిన తన కుమారుడి అవయవాలను దానం చేయడానికి ముందుకు వచ్చింది ఓ మాతృమూర్తి. అవసరం ఉన్నవారికి అవయవాలు దానం చేసి తన కుమారుడిని వారి లో చూసుకోవాలని ఉదారతతో ముందుకు వచ్చింది. అడిక్ మెట్కు చె�
Organ Donation | సింగరేణి కొత్తగూడెం ఏరియాలో డీఎల్ఆర్ కార్మికుడు కిషోర్ లాల్ బీపీ పెరగడంతో మెదడులో రక్తస్రావమైంది. బ్రెయిన్డెడ్ అయిందని హైదరాబాద్లోని కామినేని దవాఖాన వైద్యులు నిర్ణయించారు. వారి సూచన మేరక�
తాను మరణించినా అవయవదానంతో పలువురి జీవితాల్లో వెలుగులు నింపాడో అన్నదాత. జగిత్యాల జిల్లా గొడిసెలపేటకు చెందిన రాజేందర్రెడ్డి (35) రైతు. ఇటీవల ఇంట్లో నిద్రిస్తుండగా బ్రెయిన్ స్టోక్ వచ్చింది.
Hyderabad | నగర శివారు ప్రాంతంలోని జనవాడ మేకనుగడ్డ సమీపంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ బ్రెయిన్ డెత్ అయిన భూమిక అవయవాలను తల్లిదండ్రులు ఆదివారం దానం చేశారు.
బ్రెయిన్ డెడ్ అయిన తమ కుమారుడి అవయవాలను దానం చేసి, మరి కొందరికి ప్రాణం పోశారు ఆ కుటుంబ సభ్యులు. మీర్పేటలోని టీఎస్ఆర్ నగర్కు చెందిన కందికట్ట రవి కుమారుడు కందికట్ట తేజ (20) చదువుకుంటున్నాడు. గత నెల 29న అర�
Brain dead | బ్రైయిన్డెడ్(Brain dead) అయిన మహిళ అవయవాలను దానం(Organ donation) చేసి మరి కొందరికి ప్రాణం పోశారు కుటుంబసభ్యులు. వివరాల్లోకి వెళ్తే.. ఎల్బీనగర్, శాతవా హననగర్కు చెందిన కాంతాబెన్ పటేల్ (55) ఈ నెల 16న ఇంట్లో ఉండగా అకస్మ
అవయవదానంపై ఆదివారం నెక్లెస్రోడ్లో అవగాహన పరుగు నిర్వహించారు. సంజీవయ్య పార్కు నుంచి 10కే, 5కే రన్ సాగింది. మోహన్ ఫౌండేషన్ సీనియర్ ట్రాన్స్ప్లాంట్ కో ఆర్డినేటర్ డాక్టర్ భానుచంద్ర, బ్రిల్స్ సీఈవ�