బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ సర్కార్ బీసీలను నమ్మించి తడిగుడ్డతో గొంతు కోస్తున్నది. కావాలనే మొదటి నుంచి ఏదో ఒక కిరికిరి పెడుతున్నది.
రాష్ట్రంలో తాము అధికారంలో వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఎన్నికల మ్యానిఫెస్ట�
BC Reservations | బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు విషయంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పందించాలని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు.
స్థానిక సంస్థల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్పై గవర్నర్ జిష్ణుదేవ్వర్మ డైలమాలో పడినట్టు తెలుస్తున్నది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశంపై ఆర్డినెన్స్ తీ�
‘ఆర్డినెన్స్' అంటేనే తాత్కాలికం. రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు, కేంద్రంలో పార్లమెంట్లో సమావేశాలు జరుగుతున్న సమయంలో కాకుండా ఇతర సమయంలో ఏదైనా నిర్ణయం తీసుకొని దాన్ని అమలుచేయవలసి వచ్చినప్పుడు ఆర్డినె�
బీసీ ఆర్డినెన్స్ తీసుకొచ్చాక ఎదురయ్యే పరిణామాలపై ప్రభుత్వం చర్చిస్తున్నది. బీసీ కోటాపై ఒకవేళ న్యాయవివాదాలు తలెత్తితే వెంటనే పార్టీ పరంగా రిజర్వేషన్లతో ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్టు సమాచారం.
42 శాతం రిజర్వేషన్పై రాష్ట్రపతికి బిల్లును పంపిన కాంగ్రెస్ సర్కారు.. రాష్ట్రం లో ఆర్డినెన్స్ డ్రామా ఆడుతూ బీసీలను మోసం చేస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు.
హైడ్రాకు చట్టబద్దత కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్కు ఇంకా గవర్నర్ ఆమోదం లభించలేదని సమాచారం. ఆమోదానికి వెళ్లిన ఫైలుపై గవర్నర్ పలు కొర్రీలు వేసినట్టు తెలుస్తున్నది.
AP Ordinance | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న మద్యంషాపులను రద్దు చేస్తూ ఆర్డినెన్స్ను తీసుకొచ్చింది.
ORR Villages Merge | హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 51 గ్రామాలను సమీపంలోని ఉన్న మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఒక్కో మున్సిపాలిటీలో ఒకటి నుంచి ఆరు వరకు గ్రామా�
ఢిల్లీలో బ్యూరోక్రాట్ల బదిలీలు, పోస్టింగ్లపై ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ను (Delhi Ordinance) వ్యతిరేకించనున్నట్టు కాంగ్రెస్ పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్ కింద ఏర్పాటైన నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీసుల అథారిటీ (ఎన్సీసీఏ) తొలి సమావేశానికి అధ్యక్షత వహించిన అనంతరం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కీలక వ్యాఖ్య�
ఢిల్లీ ప్రభుత్వ అధికారుల బదిలీలు, పోస్టింగ్లపై పట్టుకోసం కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా అధికార ఆమ్ఆద్మీ పార్టీ (AAP) పోరాటం ముమ్మరం చేస్తున్నది. కేంద్రంలోని బీజేపీ సర్కార్క�
ఢిల్లీలో బ్యూరోక్రాట్ల పోస్టింగ్, బదిలీలపై నియంత్రణ కోసం కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్కు (Ordinance) వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగట్టేందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) రాష్ట్రాల్లో పర్యటి
ప్రజలచే ఎన్నుకోబడిన ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలను కట్టబెడుతూ ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును బుట్టదాఖలు చేస్తూ మోదీ సర్కారు ఆర్డినెన్స్ను తీసుకువచ్చింది. ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిని కాదని కేంద్రం న�