విద్యుత్ ప్రమాదాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్(ఆపరేషన్) టీ మధుసూదన్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ లోని బ్యాంకు కాలనీ సబ్ స్టేషన్ లో డిస్ట్రిబ్యూషన్ ఆటోమేషన్ కంట్రోల
Air India flight crash | గుజరాత్లోని అహ్మదాబాద్లో గురువారం జరిగిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేసింది. ప్రాణాలు కోల్పోయిన వారి
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంచనాల ప్రకారం మానవ జాతికి ముఖ్యంగా మహిళలకు సాధారణ ప్రసవాలే మంచివి. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల్లో సాధారణ ప్రసవాలు అధికంగా ఉండగా, ప్రభుత్వాలు సైతం సాధారణ ప్రస�
జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులు కడుపు కోతలకు తెగబడుతున్నాయి. అడ్డగోలు దోపిడీతో మళ్లీ సిజేరియన్లు చేసేస్తున్నాయి. మాఫియాగా మారి డబ్బులకు కక్కుర్తి పడి నార్మల్ డెలివరీలు చేయకుండా ఆపరేషన్లకే మొగ్గు చూపు�
కరీంనగర్ జనరల్ దవాఖాన వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. పైసా ఖర్చు లేకుండా రూ.1.50 లక్షల నుంచి రూ.2లక్షల విలువైన ఆపరేషన్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగుకు చెందిన బ�
నిర్మల్ వైద్య కళాశాల హాస్పిటల్లో వైద్యులు అరుదైన ఆపరేషన్ చేశారు. మహారాష్ట్ర లోని హిమాయత్నగర్కు చెందిన సాయినాథ్ కొన్నేండ్లుగా మలం వెళ్లే పేగు బయటకు ఉంది.
భారత ప్రభుత్వం నుంచి తమకు ఆశించిన స్థాయిలో మద్దతు (Lack of suppor) లభించకపోవడంతో న్యూఢిల్లీలోని (New Delhi) తమ రాయబార కార్యాలయాన్ని ఆదివారం (అక్టోబర్ 1) నుంచి మూసివేయనున్నామని తాలిబన్ (Taliban) ప్రభుత్వం తెలిపింది.
షియోమి ఇండియా (Xiaomi India) మార్కెట్ వాటా తగ్గుముఖం పట్టడంతో కార్యకలాపాల పునర్వ్యవస్ధీకరణలో భాగంగా ఉద్యోగులపై వేటు వేసేందుకు సన్నద్ధమైంది.
భారతదేశ రైల్వే చరిత్రలో అత్యంత ఘోరప్రమాదాల్లో ఒడిశాలోని (Odisha) బహనాగ ప్రమాదం ఒకటి. ఈ నెల 2న బహనాగ బజార్ రైల్వేస్టేషన్ (Bahanaga Bazar railway station) సమీపంలో మూడు రైళ్లు ఢీకొన్న (Triple train accident) విషయం తెలిసిందే.
హైదరాబాద్ రీజియన్ కార్యకలాపాలు ఈ ఏడాదే మొదలుకాగలవన్న ఆశాభావాన్ని శుక్రవారం క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) వ్యక్తం చేసింది. 2016లో ముంబైలో దేశీయంగా తమ తొలి రీజియన్�
తమ తొలి కమర్షియల్ విమాన సేవలు ఆగస్ట్ 7న ప్రారంభమవుతాయని న్యూ ఎయిర్లైన్ ఆకాశ శుక్రవారం వెల్లడించింది. బోయింగ్ 737 మ్యాక్స్తో ముంబై-అహ్మదాబాద్ రూట్లో తొలి విమానం టేకాఫ్ అవుతుందని కంపెనీ ఓ ప�
జిల్లా కేంద్రం మెదక్లో దశాబ్దాల ఎదురుచూస్తున్న రైల్వే లైన్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు రెండు చోట్ల రైల్వే రేక్ పాయింట్లకు సెంట్రల్ ఫర్టిలైజర్స్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి లభించి�