దేశంలో ఉత్తమ వైద్య సేవలందించే వైద్య సంస్థగా పేరొందిన నిమ్స్ ఆస్పత్రిలో నాసిరకం వైద్య పరికరాల వినియోగం కలకలం రేపుతోంది. రోగుల ప్రాణాలకు అత్యంత కీలకమైన శస్త్రచికిత్సలో వినియోగించే పరికరాల్లో పూర్తిగా �
జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. ఇక్కడ మెరుగైన వైద్యం అందుతుందని ఆశించే వారికి నిరాశే మిగులుతున్నది. ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అం దించేందుకు రూ.కోట్లు వెచ్చిస్తున్న�
సింగరేణి అర్జీ-3 డివిజన్ పరిధిలోని ఓసీపీ-2 ప్రాజెక్ట్లో జరుగుతున్న ఓవర్ బర్డెన్ (OB) పనులను రాజపూర్ గ్రామస్తులు ఆదివారం అడ్డుకున్నారు. ప్రాజెక్ట్లో భాగంగా సీ-5 కాంట్రాక్ట్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున�
Cesarean | బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో సిజేరియన్ కాన్పులు గణనీయంగా తగ్గితే, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో మళ్లీ పెరుగుతున్నాయి. కేసీఆర్ హయాంలో సిజేరియన్లు 50 శాతమే ఉండగా, ఇప్పుడు అవి 80 శాతానికి పెరిగాయి. కాంగ్రెస్�
వచ్చే ఏడాదిలో ఉద్యోగావకాశాలనిచ్చే డిగ్రీల్లో ఎప్పటిలాగానే టెక్నాలజీ కోర్సులే ముందు వరుసలో ఉన్నాయి. ఉపాధిని ఇవ్వడంలో ఎంబీఏ స్థాయి తగ్గింది. కామర్స్, వొకేషనల్ డిగ్రీలు నెమ్మదిగా తమ స్థాయులను పెంచుకున�
విద్యుత్ ప్రమాదాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్(ఆపరేషన్) టీ మధుసూదన్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ లోని బ్యాంకు కాలనీ సబ్ స్టేషన్ లో డిస్ట్రిబ్యూషన్ ఆటోమేషన్ కంట్రోల
Air India flight crash | గుజరాత్లోని అహ్మదాబాద్లో గురువారం జరిగిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేసింది. ప్రాణాలు కోల్పోయిన వారి
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంచనాల ప్రకారం మానవ జాతికి ముఖ్యంగా మహిళలకు సాధారణ ప్రసవాలే మంచివి. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల్లో సాధారణ ప్రసవాలు అధికంగా ఉండగా, ప్రభుత్వాలు సైతం సాధారణ ప్రస�
జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులు కడుపు కోతలకు తెగబడుతున్నాయి. అడ్డగోలు దోపిడీతో మళ్లీ సిజేరియన్లు చేసేస్తున్నాయి. మాఫియాగా మారి డబ్బులకు కక్కుర్తి పడి నార్మల్ డెలివరీలు చేయకుండా ఆపరేషన్లకే మొగ్గు చూపు�
కరీంనగర్ జనరల్ దవాఖాన వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. పైసా ఖర్చు లేకుండా రూ.1.50 లక్షల నుంచి రూ.2లక్షల విలువైన ఆపరేషన్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగుకు చెందిన బ�
నిర్మల్ వైద్య కళాశాల హాస్పిటల్లో వైద్యులు అరుదైన ఆపరేషన్ చేశారు. మహారాష్ట్ర లోని హిమాయత్నగర్కు చెందిన సాయినాథ్ కొన్నేండ్లుగా మలం వెళ్లే పేగు బయటకు ఉంది.
భారత ప్రభుత్వం నుంచి తమకు ఆశించిన స్థాయిలో మద్దతు (Lack of suppor) లభించకపోవడంతో న్యూఢిల్లీలోని (New Delhi) తమ రాయబార కార్యాలయాన్ని ఆదివారం (అక్టోబర్ 1) నుంచి మూసివేయనున్నామని తాలిబన్ (Taliban) ప్రభుత్వం తెలిపింది.
షియోమి ఇండియా (Xiaomi India) మార్కెట్ వాటా తగ్గుముఖం పట్టడంతో కార్యకలాపాల పునర్వ్యవస్ధీకరణలో భాగంగా ఉద్యోగులపై వేటు వేసేందుకు సన్నద్ధమైంది.