పూడూరు : పత్తిని తీసుకొచ్చే రైతులు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మిల్లులో అన్ని సౌకర్యాలు కల్పించాలని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పూడూరు మండల పరిధిలోని రాకంచర్ల కాటన్మిల్ను మాజీ
ఇబ్రహీంపట్నంరూరల్ : ప్రతి ఒక్కరూ స్వయం కృషితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో రిటైడ్ ఆర్మీ జవాన్ ర�
హయత్నగర్ రూరల్ : అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని ఐదు గ్రామాల్లో రూ. 3కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతామని �
కొందుర్గు : సమాజంలో ప్రతి ఒక్కరికి దైవ చింతన కలిగి ఉండాలని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం జిల్లెడు దరిగూడ మండలంలోని ముష్టిపల్లి గ్రామంలో ఎల్లమ్మతల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్ర�
ధారూరు : గ్రామాల్లో రైతులు మారుతున్న కాలానికి అనుగుణంగా ఏ కాలంలో ఎలాంటి పంటలను సాగు చేసుకుంటే అధిక దిగుబడి వస్తుందని ఆలోచించి పంటలను సాగుచేసుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ రైతులక
రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి.. ఇబ్రహీంపట్నం : హైదరాబాద్ మహానగర శివారు ప్రాంతాలు దినదినాభివృద్ధిలో దూసుకుపోతున్నాయని రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్న
కులకచర్ల : దేవాలయాలు ప్రశాంతతకు నిలయాలని డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. మంగళవారం డాపూర్ మండల పరిధిలోని వీరాపూర్ గ్రామంలో మంగళవారం పోచమ్మ దేవాలయం ప్రారంభోత్సవానికి టీఆర్ఎస్ జిల్ల�
అబ్దుల్లాపూర్మెట్ : ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్న దాని వెనుక ప్రజల సంక్షేమం ఉంటుందని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారం లాజిస్టిక్ పార్కులో ఏ�
భూపాలపల్లి టౌన్ : జిల్లా ఆసుపత్రిని త్వరలోనే సకల హంగులతో ప్రారంభించుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ఫ్లాంటు (500 ఎల్పీఎం)ను గురువార�
ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి జపాన్ చక్రవర్తి | టోక్యో ఒలింపిక్స్ ప్రారంభ కార్యక్రమానికి జపాన్ చక్రవర్తి నరుహిటో హాజరు కానున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రేక్షకులెవరూ