ఆన్లైన్ ట్రేడింగ్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి, డబ్బులు స్వాహా చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పెట్టుబడి పెట్టి తీరా డబ్బులు విత్ డ్రా చేసే సమయంలో అవి రాకుండా చేసి నగరవాసి నుంచి
అమెరికన్ ఫ్రీ మార్కెట్ ట్రేడింగ్లో అధిక లాభాలొస్తాయంటూ నమ్మిస్తూ బీబీనగర్కు చెందిన ఓ వ్యాపారి వద్ద నుంచి సైబర్ నేరగాళ్లు రూ. 1.64 కోట్లు కాజేశారు. బీబీనగర్కు చెందిన బాధితుడు ఇంటర్నెట్ బ్రౌజ్ చేస�
Hyderabad | ఇన్స్టాగ్రామ్లో ప్రకటన చూసి ఓ ఫేక్ కంపెనీలో పెట్టుబడులు పెట్టి మొదట్లో లాభాలు చూసి.. ఆ తర్వాత సైబర్ నేరగాళ్ల చేతిలో లక్షల రూపాయలు మోసపోయాడు హైదరాబాద్ నగరవాసి.
Cyber Fraud | ఆన్లైన్లో పెట్టుబడి పెడితే డబ్బులు వస్తాయని నమ్మి ఓ సినీ రచయిత సైబర్ మోసానికి గురయ్యాడు. ఫేస్బుక్లో వచ్చిన వీడియో చూసి దాదాపు 40 వేల వరకు పోగొట్టుకున్నాడు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్�
‘మీరు ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ట్రేడింగ్ చేయకపోతే నెగెటివ్లోకి వెళ్తారు. మీకు రావాల్సిన లాభాలకు గండి పడుతుంది’ అంటూ కొత్త ఎత్తులతో సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. సైబర
ట్రేడింగ్ పేరుతో భారీ మోసానికి పాల్పడిన మల్టీజెట్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకుడు ముక్తిరాజ్ బాధితుల నుంచి సేకరించిన సొమ్ము ఎక్కడ పెట్టుబడిగా పెట్టాడనే అంశంపై పోలీసులు ఫోకస్ పెట్టారు
ట్రేడింగ్, మార్కెట్లో పెట్టుబడుల పేరుతో భారీగా డిపాజిట్లు సేకరించి మోసం చేసిన ఓ వ్యాపారిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. జాయింట్ సీపీ అవినాష్ మహంతి కథనం ప్రకారం.. తుర్లపాటి సతీశ్ అలియాస్ చంద్
ఖాతాలో రూ. 54 లక్షలు విత్డ్రా చేసుకోలేరు విన్బిజ్ యాప్ పేరుతో కొత్త మోసం డబ్బులు తీసుకునే అవకాశం ఉండదు మోసపోయిన మహిళ .. ముగ్గురు అరెస్ట్ హంకాంగ్ నుంచే లావాదేవీలు.. ఇక్కడి వారికి కమీషన్లు ఆన్లైన్ ట్ర
ఆన్లైన్ ట్రేడింగ్తో భారీ లాభాలు ఆర్జించి మీకు ఇస్తామంటూ నమ్మించి నగరానికి చెందిన ఓ మహిళకు రూ. 1.2 కోట్లు టోకరా వేసిన ముఠాలోని మరో ముగ్గురు నిందితులను సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చ�
ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు నోయిడాలో మరో ముగ్గురు అరెస్ట్..? మోసపోయిన చోటే సంపాదించాలనుకొని ఆన్లైన్ ట్రేడింగ్లో సైబర్నేరగాళ్లు మోసాలకు తెరలేపారు. హైదరాబాద్ అబిడ్స్కు చెందిన ఓ మహిళకు