గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా (Kohir Municipality) ప్రకటించడంతో తమ సమస్యలు తీరుతాయని సంతోషపడ్డ పట్టణ ప్రజలకు నిరాశే మిగిలింది. కోహీర్ గ్రామ పంచాయతీలో 21వేలకు పైగా జనాభా ఉండడంతో జనవరి 27వ తేదీన మున్సిపాలిటీగా ప్రకటి
ఆన్లైన్ సేవల కారణంగా అంగన్వాడీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉన్న సమయమంతా ఆన్లైన్ ఆప్డేషన్కే సరిపోతున్నది. దీంతో కేంద్రాలపై దృష్టి సారించలేకపోతున్నారు. తీవ్ర ఒత్తిళ్లు పెరిగి అనారోగ్యాలకు గురవ�
గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయడంతో సరికొత్త సమస్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపింది. పల్లెలను స్వయం ప్రతిపత్తి దిశగా నడిపించేలా బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది.
HMDA | హెచ్ఎండీఏ సేవలకు(HMDA online services) అంతరాయం(Disruption) ఏర్పడింది. హెచ్ఎండీఏ వెబ్ సైట్ సర్వర్ పై ఓవర్ లోడ్ కారణంగా సేవలకు అంతరాయం కలిగింది. డేటా ఓవర్ లోడ్ (Data overload)అయినట్లు నిన్న అర్ధరాత్రి అధికారులు గుర్తించారు.
‘మీ సేవ’లో ప్రభుత్వం మరో 9 సేవలను జోడించింది. ఇన్నాళ్లుగా తహసీల్ కార్యాలయంలో మాన్యువల్గా అందుస్తున్న సేవలను ఆన్లైన్లో అందుబాటులోకి తెస్తున్నట్టు సీసీఎల్ఏ కార్యాలయం తెలిపింది.
భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామివారి కల్యాణం, మహోత్సవాలను తిలకించేందుకు వచ్చే భక్తులకు వసతి సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నట్టు అధికారులు చెప్పారు.
ఈ కామర్స్ దిగ్గజాల్లో ఒకటైన ఫ్లిప్కార్ట్ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లోనే ఈ అవకాశం ఉంటుందని పేర్కొన్నాది. మరి ఆ అవకాశం ఎంటో ఈ వీడియో చూస్తూ మీకే తెలుస్తుంది
వివిధ వర్గాల నుంచి విరాళాల రూపంలో వస్తున్న హరిత నిధికి సంబంధించిన ప్రతి రూపాయికి పకా లెకలు ఉండాలని, పూర్తి పారదర్శకత, జవాబుదారీతనంతో పనులు చేపట్టాలని అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ ఆదేశించారు.
రవాణాశాఖలో ఆన్లైన్ సేవలకు పెద్దపీట వేస్తున్నారు. కార్యాలయాలకు రాకుండానే కేవలం ఒక్క క్లిక్తో సేవలు అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 18 ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉండగా, ఇవి విజయవం�
డిగ్రీ ఫస్టియర్ అడ్మిషన్లు ఈ ఏడాది 2 లక్షలు దాటాయి. ఎప్పటిలాగే రెండు లక్షల మార్కును అధిగమించాయి. శుక్రవారం వేకెన్సీ సీట్స్ డ్రైవ్ ఫేజ్ వెబ్కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపుతో డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస�
మున్సిపల్ శాఖ పూర్తిస్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ప్రజలకు సత్వర సేవలు అందిస్తున్నది. గతంలో మున్సిపాలిటీల్లో పనులు కావాలంటే ఏళ్ల తరబడి కార్యాలయం చుట్టూ తిరిగి వేసారిన సందర్భాలు అనేక
యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆన్లైన్ సేవలను ఆలయ అధికారులు పునఃప్రారంభించారు. దేవస్థానంలో స్వామివారి సేవలు, దర్శన టికెట్లను ఆన్లైన్లో అందజేసే వెబ్పోర్టల్ను ఆధునీకరించారు.
రాష్ట్ర రవాణాశాఖలో ఆన్లైన్ సేవలను మరింత విస్తరించనున్నారు. ఇప్పటికే 16 సేవలను ఆన్లైన్లో అందిస్తుండగా మరో 8 సేవలను ఆన్లైన్ చేయడానికి ఉద్దేశించిన ఫైల్పై రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదివా�