Balanagar : ఆన్లైన్ మోసాలకు పాల్పడి లక్షలు కాజేసే వాళ్లే కాదు నమ్మించి టోకరా వేసే కేటుగాళ్లు ఈమధ్య ఎక్కువవుతున్నారు. బాలానగర్లో ఒక ఓలా ట్యాక్సీ డ్రైవర్ బ్యాంక్ ఉద్యోగులకు మస్కా కొట్టాడు.
డెబిట్ కార్డు ఆన్లైన్ ఫ్రాడ్లో మీపై 17 మంది మహిళలు బెంగుళూర్లోని గాం ధీనగర్ పీఎస్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యిందంటూ సైబర్నేరగాళ్లు ఓ మహిళా రిటైర్డు ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించి రూ.11లక్షల�
Online Shopping Fraud Case | ప్రముఖ నటి అనసూయ భరద్వాజ్ ఆన్లైన్ షాపింగ్లో మోసపోయింది. 'ట్రఫుల్ ఇండియా' అనే ఆన్లైన్ క్లాతింగ్ వెబ్సైట్ ద్వారా కొన్ని దుస్తులను ఆర్డర్ చేసింది ఈ అమ్మడు.
నగరంలో రోజురోజుకి ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. కొంత మంది దురాశనే పెట్టుబడిగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ప్రతి రోజు కనీసం 10 సైబర
ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్లో పెట్టుబడులు పెడితే రెండింతల నుంచి మూడింతల లాభాలు ఇప్పిస్తామంటూ ఆశపెట్టి ఆన్లైన్లో మోసం చేసిన వ్యక్తిని సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
అపరిచిత వ్యక్తులు ఫోన్లు చేస్తే జాగ్రత్తలు పాటించాలని.. లేదంటే బ్యాంకులో ఉన్న సొమ్ము ఖాళీ అవుతుందని రామాయంపేట సీఐ వెంకటరాజగౌడ్ అన్నారు. అపరిచిత నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ను ఒకటికి రెండు సార్లు చూసుకు�
ఆన్లైన్లో పెట్టుబడుల పేరుతో అమాయక ప్రజల నుంచి రూ.1.66 కోట్లు వసూలు చేసి, మోసగించిన నిందితుడిని సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీసులు అరెస్టు చేశారు. ఈఓడబ్ల్యూ డీసీపీ కె.ప్రసాద్ కథనం ప్రకారం.. కర్ణాటక ప్ర�
‘ఇందు ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు మా కళ్లకు అగుపించుచున్నవీ.. ఇది మయసభా? లేక మాయా సభా’ అంటూ దుర్యోధనుడు మయసభలో భ్రమపడి, మోసపోయిన తీరు గుర్తుందిగా! ఎస్, అచ్చం అలాగే.. మీరూ మోసపోయే ప్రమాదం ఉంది.
సైబర్ దునియా విస్తృతి పెరిగే కొద్దీ.. విశృంఖలత్వమూ పెచ్చరిల్లుతున్నది. మన అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని దాడులకు పాల్పడుతున్నారు ఫ్రాడ్స్టర్లు. మన బలహీనతలను వారి బలంగా మలుచుకుంటున్నారు. అత్యాశకు పోయే
‘హాలో అండి. నా పేరు రాజారాం. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. ట్రేడింగ్ పేరుతో నా వాట్సాఫ్కు మేసేజ్ వచ్చింది. ఆ మేసేజ్కు స్పందించిన నేను ముందుగా తక్కువ పెట్టుడి పెట్టాను.
పెట్టుబడి, ఉపాధి కల్పన పేరుతో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతూ రూ. 712 కోట్లను ఉగ్రవాదుల ఖాతాల్లోకి మళ్లిస్తున్న సైబర్ ముఠా గుట్టును హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు రట్టు చేసి 9 మందిని అరెస్ట్ చేశారు.
samosas | మహారాష్ట్ర ముంబైకి చెందిన ఓ యువ వైద్యుడు (Mumbai doctor) ఆన్ లైన్ లో సమోసాలు (samosas) ఆర్డర్ చేసి దారుణంగా మోసపోయాడు. 25 ప్లేట్ల సమోసాలు ఆర్డర్ చేసి.. ఏకంగా రూ.1.40 లక్షలు పోగొట్టుకున్నాడు.
పొదుపు పేరిట పోంజి స్కీమ్తో ఆన్లైన్లో మోసానికి పాల్పడిన దంపతులకు థాయిలాండ్ క్రిమినల్ కోర్టు ఒక్కొక్కరికి 12,640 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. వాంటనీ తిప్పావెత్, ఆమె భర్త మేతి చిన్�
Russian Astronaut | ‘జపాన్లో నీతో కలిసి కొత్త జీవితం ప్రారంభించాలని అనుకుంటున్నా. ఎన్నిసార్లు చెప్పినా తృప్తిగా ఉండదు.. అయినా మళ్లీ మళ్లీ చెప్తున్నా ఐ లవ్ యూ’ అంటూ అతను మెసేజ్లు పంపడంతో ఆమె మనసు కరిగి పోయింది.