ఆన్లైన్ సేవల కారణంగా అంగన్వాడీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉన్న సమయమంతా ఆన్లైన్ ఆప్డేషన్కే సరిపోతున్నది. దీంతో కేంద్రాలపై దృష్టి సారించలేకపోతున్నారు. తీవ్ర ఒత్తిళ్లు పెరిగి అనారోగ్యాలకు గురవ�
మెదక్ జిల్లాలోని యువతీ, యువకులు కేంద్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్కు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. పథకంలో భాగంగా భారత వైమానికదళం అగ్నివీర్ వాయు పేరుతో నియామకాలు చేపట్�
విదేశీ విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, డాక్టోరల్ కోర్సులను అభ్యసించడానికి స్కాలర్షిప్ (ఆర్థిక సహాయం) మంజూరు కోసం అర్హత కలిగిన మైనార్టీ విద్యార్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస
ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు జనరల్ ఇంగ్లిష్ మీడియం గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు గడువును ఈ నెల 23 వరకు పొడిగించినట్లు తెలంగాణ సాంఘిక సంక్షేమ రీజినల్ కో ఆర్డినేటర�
నల్లగొండ - వరంగల్ - ఖమ్మం శాసన మండలి నియోజకవర్గంలోని పట్టభద్రులకు ఓటు హక్కు నమోదు పట్టడం లేదు. గత నెల 30 నుంచి దరఖాస్తులకు అవకాశం కల్పించినా పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి శనివారం నిర్వహించే పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రిన్సిపాల్ చక్రపాణి తెల�
2024-25 విద్యా సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర మైనారిటీ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 18నుంచి ఫిబ్రవరి 6వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి.
2024-25 విద్యా సంవత్సరానికి గానూ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశం కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పొడగించినట్లు సాంఘిక సంక్షేమ జిల్లా కో ఆర్డినేటర్ ఆకుల భిక్షమయ్యగౌడ్ శుక్రవారం
గత బీఆర్ఎస్ సర్కార్ విద్యకు ప్రాధాన్యం కల్పించి ప్రైవేట్, కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దింది. అందులో భాగంగా ఆదర్శ పాఠశాలల్లో(మోడల్ స్కూల్స్) ఆంగ్ల బోధనతో విద్య అందించడమే కా�
ప్రజాపాలనలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తుల వివరాలను ఎలాంటి తప్పులు దొర్లకుండా వెబ్సైట్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావ
ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల పాఠశాలల్లో 2024 -25 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ఇంగ్లిష్ మీడియంలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానించారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షకు ఈ నెల 6వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2024-25 విద్యా సం వత్సరానికి ఐదు నుంచి పదో తరగతి వరకు గురుకులాల్లో ప్రవేశానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగం గా ఐదో తరగతిలో ప్రవేశాల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు