హైదరాబాద్: ఒమిక్రాన్. ప్రపంచం అంతా మారుమోగుతున్న పేరు ఇది. కరోనా కొత్త వేరియంట్ ఇది. గ్రీకు అక్షరమాల ప్రకారం కరోనా వేరియంట్లకు నామకరణం చేస్తున్న విషయం తెలిసిందే. గ్రీకు అక్షరమాలలో ఒమిక�
Bengaluru | ఇండియాలో తొలిసారిగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కర్ణాటక రాజధాని బెంగళూరులో నమోదైన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరిలో ఒకరి వయసు 66 కాగా, మరొకరి వయసు 46 అని అధికారులు పేర్కొన్నారు. అయితే
Telangana | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని ఆదేశించింది. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
Telangana | కరోనా నిబంధనలు పాటిస్తే ఏ మైక్రాన్ కూడా మన వద్దకు రాదు. డెల్టా, ఆల్ఫా, ఒమిక్రాన్ వేరియంట్ ఏది కూడా మన దరి చేరదు. కొంచెం జాగ్రత్త ఉంటే కరోనాను అరికట్టొచ్చు. టీకాలు ప్రతి ఒక్కరూ తీసుకోవాలి
కర్ణాటకలో ఇద్దరిలో గుర్తింపు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి ఆందోళన పడొద్దని ప్రజలకు విజ్ఞప్తి బాధితుల ప్రైమరీ కాంటాక్టుల్లోని ఐదుగురికి పాజిటివ్గా నిర్ధారణ వేరియంట్ నిర్ధారణకు ల్యాబ్కు శాంపిల్స్ న్య�
విదేశాల్లోనే ముందుగా కొత్త వేవ్.. ఆ తర్వాతే భారత్లో కరోనా రెండు వేవ్ల సరళి ఇదే.. ఒమిక్రాన్తో మూడోవేవ్ భయాలు దేశంలో ‘ఒమిక్రాన్’ కేసులు వెలుగుచూడటంతో మరో వేవ్ ముంచుకు రానున్నదన్న భయాలు నెలకొన్నాయ�
బెంగళూరు: దేశంలో ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ కరోనా సోకడం కలకలం రేపుతున్నది. మరోవైపు బెంగళూరులో గుర్తించిన తొలి ఒమిక్రాన్ వేరియంట్ కేసు వ్యక్తి నెగిటివ్ రిపోర్ట్తో దుబాయ్ వెళ్లినట్లు కర్ణాటక అధి�
బెంగళూరు: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కర్ణాటకలోని బెంగళూరులో ఇద్దరికి సోకినట్లు నిర్ధారణ అయ్యింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం అధికారికంగా ఈ విషయం ప్రకటించింది.