2 Indians Killed in Oman floods | ఒమన్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ నేపథ్యంలో వరద ప్రవాహంలో ఒక కారు కొట్టుకుపోయింది. అందులో ప్రయాణించిన నలుగురు మరణించారు. మృతుల్లో ఇద్దరు భారతీయులు ఉన్నారు. మరో భారతీయ మహిళ గల్లంతైంది.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పూర్తి స్థాయిలో ఘర్షణలు మొదలయ్యాయన్న వార్తతో యావత్ ప్రపంచం శనివారం తెల్లవారుజామున నిద్రలేచింది. మీ ప్రభుత్వాన్ని చేజిక్కించుకోండి అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇ�
బ్యాటర్ల ధనాధన్ మెరుపులు, బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్లో శ్రీలంక ఏకపక్ష విజయం సాధించింది. గురువారం పల్లెకెలలో ఆ జట్టు.. ఒమన్పై ఏకంగా 105 పరుగుల తేడాతో గెలిచి టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని న�
T20 Worldcup: టీ20 వలర్డ్కప్లో్ శ్రీలంక రెండో విజయాన్ని నమోదు చేసింది. ఒమన్తో ఇవాళ జరిగిన మ్యాచ్లో 105 రన్స్ తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. లంక బ్యాటర్లలో శనక, పవన్ రత్ననాయకే, కుశాల్ మెండ�
టీ20 మెగాటోర్నీలో జింబాబ్వే తమ ప్రస్థానాన్ని ఘనంగా మొదలుపెట్టింది. సోమవారం జరిగిన గ్రూపు-బీ పోరులో జింబాబ్వే 8 వికెట్ల తేడాతో(39 బంతులు మిగిలుండగానే) ఒమన్పై భారీ విజయాన్నందుకుంది.
మూడు దేశాల పర్యటనలో భాగంగా గురువారం ప్రధాని మోదీ ఒమన్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధానికి ఒమన్ సుల్తా న్ హైతమ్ బిన్ తారిఖ్ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్'ను ప్రదానం చేశారు.
జూనియర్ హాకీ ప్రపంచకప్లో అతిథ్య భారత్ దుమ్మురేపుతున్నది. శనివారం జరిగిన లీగ్ పోరులో యువ భారత్ 17-0తో ఒమన్ను చిత్తుగా ఓడించింది. గోల్స్ వర్షం కురిసిన పోరులో ఒమన్పై భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిం�
T20 World Cup 2026 : మహిళల వన్డే వరల్డ్ కప్ పోటీలకు ఆతిథ్యమిచ్చిన భారత్, శ్రీలంక మరో మెగా టోర్నీ నిర్వహణకు సిద్ధమవుతున్నాయి. వచ్చే ఏడాది పురుషుల టీ20 ప్రపంప కప్(T20 World Cup 2026) టోర్నీకి హోస్ట్లుగా ఎంపికైన ఇరుదేశాల్లోని వేద�
IPL 2026 Auction : ఇండియన్ ప్రీమియర్ లీగ్ పంతొమ్మిదో సీజన్ వేలం డిసెంబర్లో జరుగనున్న విషయం తెలిసిందే. గత రెండు సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా విదేశాల్లోనూ జరుగనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఏజెంట్ మోసంతో గల్ఫ్లో చిక్కుకున్న రాజన్న సిరిసిల్ల (Sircilla) జిల్లాకు చెందిన బాలసాని గౌరయ్య అలియాస్ సతీష్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రత్యేక చొరవతో ఇంటికి చేరుకున్నారు.
బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజవర్గంలోని తంగళ్లపళ్లి మండలం బస్వాపూర్కు చెందిన బాలసా
T20 World Cup 2026 : వచ్చే ఏడాది జరుగబోయే టీ20 వరల్డ్ కప్ బెర్తులు ఖరారయ్యాయి. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈమెగా టోర్నీలో పోటీ పడనున్న 20 జట్టుగా యూఏఈ (UAE) నిలిచింది.