Iran vs US | ఇరాన్ (Iran) పై అమెరికా (USA) జరిపిన తాజా వైమానిక దాడుల (Airstrikes) కు ప్రతీకారంగా గల్ఫ్ ప్రాంతం (Gulf region) లోని అమెరికా సైనిక స్థావరాలపై భారీ క్షిపణి (Missile), డ్రోన్ (Drone) దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఫిబ్రవరిలో ప్రార�
కోనరావుపేట, జూలై 10: ఆర్ధిక కష్టాలను కుటుంబాన్ని గట్టెక్కించేందుకు గల్ఫ్ దేశానికి వెళ్లిన ఓ వ్యక్తి జీవితం విషాదాంతమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన ఆసరి వెంకటేశ్
Oman Coast | ఒమన్ తీరం (Oman Coast) లో భారత జెండా (Indian flag) తో ప్రయాణిస్తున్న ఓ నౌక నీటమునిగింది. యాంత్రిక లోపం కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకోగా.. అందులోని 14 మంది భారతీయ సిబ్బందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. వారంతా సురక్ష�
Indians : హార్ముజ్ జలసంధి వద్ద బుధవారం ఒమన్ తీరంలోని ఒక వాణిజ్య నౌకపై అమెరికా దాడి చేసింది. ఈ నౌకలో 24 మంది భారతీయులు ఉండగా, సహాయక సిబ్బంది వీరిలోంచి 21 మందిని రక్షించారు. మరో ముగ్గురు భారతీయులు గల్లంతయ్యారు.
Ship with 24 Indian seafarers hit | భారతీయ నౌకా సిబ్బంది ఉన్న ఆయిల్ ట్యాంకర్పై అమెరికా నేవీ దాడి చేసింది. దీంతో ఆ వాణిజ్య నౌకలో మంటలు చెలరేగాయి. మునిగిపోతున్న ఆ ఆయిల్ ట్యాంకర్లోని భారతీయ సిబ్బందిని కాపాడారు.
Oman | హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) గుండా ప్రయాణించే నౌకలపై టోల్ ఫీజు వసూలు చేసే ప్రణాళికలు ఏమీ లేవని గల్ఫ్ దేశం ఒమన్ (Oman) స్పష్టంచేసింది. టోల్ ఫీజు వసూలు చేయాలన్న ఇరాన్ (Iran) ప్రతిపాదనను ఒమన్ వ్యతిరేకించింది. ఇరాన్, అమె�
2 Indians Killed in Oman floods | ఒమన్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ నేపథ్యంలో వరద ప్రవాహంలో ఒక కారు కొట్టుకుపోయింది. అందులో ప్రయాణించిన నలుగురు మరణించారు. మృతుల్లో ఇద్దరు భారతీయులు ఉన్నారు. మరో భారతీయ మహిళ గల్లంతైంది.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పూర్తి స్థాయిలో ఘర్షణలు మొదలయ్యాయన్న వార్తతో యావత్ ప్రపంచం శనివారం తెల్లవారుజామున నిద్రలేచింది. మీ ప్రభుత్వాన్ని చేజిక్కించుకోండి అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇ�
బ్యాటర్ల ధనాధన్ మెరుపులు, బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్లో శ్రీలంక ఏకపక్ష విజయం సాధించింది. గురువారం పల్లెకెలలో ఆ జట్టు.. ఒమన్పై ఏకంగా 105 పరుగుల తేడాతో గెలిచి టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని న�
T20 Worldcup: టీ20 వలర్డ్కప్లో్ శ్రీలంక రెండో విజయాన్ని నమోదు చేసింది. ఒమన్తో ఇవాళ జరిగిన మ్యాచ్లో 105 రన్స్ తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. లంక బ్యాటర్లలో శనక, పవన్ రత్ననాయకే, కుశాల్ మెండ�
టీ20 మెగాటోర్నీలో జింబాబ్వే తమ ప్రస్థానాన్ని ఘనంగా మొదలుపెట్టింది. సోమవారం జరిగిన గ్రూపు-బీ పోరులో జింబాబ్వే 8 వికెట్ల తేడాతో(39 బంతులు మిగిలుండగానే) ఒమన్పై భారీ విజయాన్నందుకుంది.
మూడు దేశాల పర్యటనలో భాగంగా గురువారం ప్రధాని మోదీ ఒమన్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధానికి ఒమన్ సుల్తా న్ హైతమ్ బిన్ తారిఖ్ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్'ను ప్రదానం చేశారు.