Punjab Minister resigned | ఒక అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు మంత్రి కారణమంటూ వీడియో రిలీజ్ చేశాడు. ఈ వివాదం నేపథ్యంలో ఆ మంత్రి తన పదవికి రాజీనామా చేశారు.
Tricycle Given By Minister Breaks Down | వృద్ధుడైన వికలాంగుడికి మూడు చక్రాల సైకిల్ను కేంద్ర మంత్రి పంపిణీ చేశారు. అది తొక్కిన కొద్ది సేపటికే ఒక చక్రం వంగిపోయింది. దీంతో ట్రై సైకిల్ నాణ్యతపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో
BSNL officer Tour | బీఎస్ఎస్ఎల్ అధికారి ఒకరు లగ్జరీ టూర్కు ప్లాన్ వేశారు. కుటుంబ సమేత పర్యటన కోసం 50 మంది అధికారులను కేటాయించారు. పలు వాహనాలు, బాత్ కిట్లు, షేవింగ్ కిట్లు, టవల్స్తో పాటు లోదుస్తులు వంటివి ఏర్పాట్
సిరిసిల్ల లో ఎట్టకేలకు అధికార యంత్రాంగం దిగొచ్చింది. బీఆర్ఎస్ నేతల ఒత్తిడికి, ఆందోళనకు అధికారిక కార్యక్రమమైన రేషన్ కార్డుల పంపిణీ లో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫొటో ను ఫ్లెక్సీ లో ఏర్పాటు చేశారు.
సిరిసిల్లలో ప్రొటోకాల్ వివాదం రోజురోజుకు పెరుగుతోంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న అధికారిక కార్యక్రమాల ఫ్లెక్సీలలో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫొటో ఏర్పాటు చేయకపోవడంతో వివాదం మొదలైంది.
Pak PM YouTube Channel Blocked | జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఘోర ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్పై కఠిన వైఖరి అవలంభిస్తున్నది. ఇందులో భాగంగా పాకిస్థాన్ ప్రధాన మం�
Rajasthan Candidate Arrest | ఎన్నికల అధికారిని కొట్టిన స్వతంత్ర అభ్యర్థి లొంగిపోనని చెప్పాడు. పోలీసులను చుట్టుముట్టాలని తన మద్దతుదారులకు సూచించాడు. దీంతో వారు టైర్లకు నిప్పు పెట్టి రోడ్డును బ్లాక్ చేశారు. ఈ పరిణామాల నే�
Bengal Minister Resigns | ఏ అధికారికి తాను క్షమాపణ చెప్పబోనని పశ్చిమ బెంగాల్ మంత్రి అఖిల్ గిరి తెలిపారు. సోమవారం తన మంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు. సీఎం మమతా బెనర్జీ కార్యాలయానికి రాజీనామా లేఖను పంపినట్లు చెప్పారు.
Sand Mafia | ఇసుక మాఫియా రెచ్చిపోయింది. (Sand Mafia) అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన అధికారిని ట్రాక్టర్తో తొక్కి చంపారు. మధ్యప్రదేశ్లోని షాహదోల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
జీ20 (G20) సదస్సుకు ఆతిధ్యం ఇచ్చేందుకు దేశ రాజధాని ఢిల్లీ సర్వ సన్నద్ధం కాగా, ఢిల్లీ డిక్లరేషన్ రెడీ అయిందని, నేతలకు డిక్లరేషన్ను అందిస్తామని అధికారులు తెలిపారు.
భూమి పై భవిష్యత్తు తరాలు జీవించాలంటే వాతావరణంలో వస్తున్న మార్పులను అధ్యయనం చేయాల్సిన అవసరమున్నదని తెలంగాణ రాష్ట్ర నీటి వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్ అన్నారు. జేఎన్టీయూహెచ్ స్వర్ణోత్సవా�
మన ఊరు-మన బడి ద్వారా చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్రావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని సర్దార్నగర్, కక్కులూర్ ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. �
అక్రమాస్తుల కేసులో బీహార్కు చెందిన ఓ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ నివాసంపై విజిలెన్స్ విభాగం అధికారులు దాడులు చేశారు. పాట్నా సహా నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు