గ్రామ పంచాయతీలకు మహర్దశ పట్టింది. పరిపాలనా సౌలభ్యంతో పాటు మారుమూల పల్లెల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నూతన పంచాయతీలు ఏర్పాటు చేశారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందిస్తూ బీఆర్ఎస్ సర్కారు ప
తంగళ్లపల్లి మండల పరిషత్ నూతన భవనం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. మంగళవారం మంత్రి కేటీఆర్ చేతులమీదుగా అందుబాటులోకి రాబోతుండగా, యంత్రాంగం ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. జిల్లా ఆవిర్భావం తర్వాత తంగళ్లప�
క్షయ వ్యాధి నియంత్రణాధికారి కార్యాలయంలో ప్రోగ్రాం వివరాలను జాతీయ క్షయ నియంత్రణ పోర్టల్లో నమోదు చేయడానికి వినియోగించే ల్యాప్ట్యాప్ కనిపించకుండా పోయిన విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. వివరాల్లోక�
తెలంగాణ రైతుబంధు సమితి చైర్మన్గా, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో రెండేండ్లపాటు పొడిగించింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు
దసరాకు మూడు రోజుల ముందుగానే గట్టుప్పల్ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. తమ చిరకాల వాంఛ అయిన గట్టుప్పల్ మండల కల నెరవేరుతున్న వేళ ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. గ్రామ స్వరాజ్యాన్ని కోరుకున్
అన్ని వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని టంగుటూరులో వక్ఫ్బోర్డు నిధులు రూ.4లక్షలతో నిర్మంచిన అశూర్ఖానాను (పీర్ల క�
రాష్ట్రంలో ఎక్కడైనా చీమ చిటుక్కుమన్నా తెలిసేలా, హైదరాబాద్ మొత్తం నిఘా నీడలో ఉండేలా దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఈ నెల 4న ప్రారంభోత్సవానికి సిద్ధమవుతు�
బ్రిటన్కు చెందిన డాటా అనలిస్ట్, కన్సల్టెన్సీ సంస్థ కగూల్..హైదరాబాద్లో మరో కార్యాలయాన్ని ప్రారంభించింది. నానక్రామ్ గూడలోని కపిల్ టవర్సలో 17 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ఆఫీస్ను గ�
గిరిజన తండాలు, మారుమూల గూడేలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి పాలన చేరువ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. వాటి అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తున్నది. దాంతో పారిశుధ్యం మెరుగు పడడంతోపాటు వసతులు సమకూరాయి. ఇప్పు�
పల్లెల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా వినూత్న కార్యక్రమాలు, వివిధ సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగ�
వ్యాపారాభివృద్ధికి ఉన్న అనుకూలతలు, అభివృద్ధి కారణంగా హాంకాంగ్, సింగపూర్ వంటి ప్రపంచస్థాయి నగరాలతోనే హైదరాబాద్కు పోటీ. నగరంలో 2012-13లో రెండు మిలియన్ల చదరపు అడుగుల పైచిలుకు కమర్షియల్ లీజ్ స్పేస్ ఉండగ�
రాష్ట్రంలో చేపడుతున్న ధాన్యం సేకరణ పనులను దేశంలోనే అత్యున్నతంగా ఉందని, రాష్ట్ర ఆహార కార్పొరేషన్ చైర్మన్ తిరుమల్రెడ్డి అన్నారు. శనివారం తూప్రాన్, రామాయంపేట మండలాల్లో ఆహార కమిటీ సభ్యులతో కలిసి ఆయన ప�