రానున్న ఇంగ్లండ్ కౌంటీ సీజన్లోనూ టీమ్ఇండియా యువ క్రికెటర్ పృథ్వీషా..నార్తాంప్టన్షైర్ జట్టుతోనే కలిసి కొనసాగనున్నాడు. మోకాలి గాయం కారణంగా ప్రస్తుత సీజన్ మధ్యలోనే నిష్క్రమించిన పృథ్వీ.. కౌంటీల్ల�
Shubman Gill: వన్డేల్లో 26 ఇన్నింగ్స్లో బాబర్ ఆజమ్ 1322 రన్స్ చేశాడు. అయితే ఇప్పటి వరకు బాబర్ పేరిట ఉన్న రికార్డును గిల్ బ్రేక్ చేశాడు. విండీస్తో జరిగిన రెండో వన్డేలో ఆ మైలురాయిని అతను దాటేశాడు. 26 ఇన్నింగ
భారత మహిళల క్రికెట్ జట్టు స్టా ర్ ప్లేయర్లు హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంద న.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో ఒక్కో ర్యాంక్ కోల్పోయారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత జట్టుకు సారథ్యం వహిస్తున్న హర్మన్�
ICC Rankings: వన్డే ఐసీసీ ర్యాంకింగ్స్లో ఇండియా మూడవ స్థానంలో నిలిచింది. తొలి ప్లేస్లో ఆస్ట్రేలియా, రెండో స్థానంలో పాకిస్థాన్ ఉన్నాయి. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మూడు పాయింట్ల తేడా ఉంది.
Babar Azam: తొలి 100 వన్డేల్లో 5 వేల రన్స్ చేసిన బ్యాటర్గా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ రికార్డు క్రియేట్ చేశాడు. అతను తొలి వంద వన్డేల్లో 5089 రన్స్ చేశాడు. రెండో స్థానంలో ఆమ్లా ఉన్నాడు. కోహ్లీ కన్నా మెరుగ�
Pakistan ODI victories | పాకిస్థాన్ (Pakistan) క్రికెట్ జట్టు (Cricket team) వన్డే ఇంటర్నేషనల్ (ODI) మ్యాచ్లలో అత్యంత అరుదైన ఘనత సాధించింది. ఇవాళ 500వ విజయంతో వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో 500 మ్యాచ్లు గెలిచిన మూడో జట్టుగా పాక్ నిలిచ�
ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్పై సిరీస్ క్వీన్స్వీప్ చేసిన బంగ్లాదేశ్.. అదే జోరులో ఐర్లాండ్పై 2-0తో వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. గురువారం జరిగిన మూడో వన్డేలో బంగ్లా 10 వికెట్లతో ఐర్లాండ్ను చిత్తు చేసి�
Ishan Kishan :ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన నాలుగవ ఇండియన్ బ్యాటర్గా కీర్తికెక్కాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న మూడవ వన్డేల్లో అతను ఈ ఘనతను సాధించాడు. అయితే కిషన్ 126
ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (152), డేవిడ్ వార్నర్ (106) సెంచరీలతో కదం తొక్కడంతో ఇంగ్లండ్తో మంగళవారం జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా 221 పరుగుల తేడాతో గెలిచింది.
సుప్రీం కోర్టు తీర్పుతో వరుసగా రెండోసారి అధ్యక్ష పదవిలో కొనసాగుదామనుకున్న గంగూలీ ఆశలపై నీళ్లు గుమ్మరిస్తూ పార్టీ పెద్దలు ప్రణాళిక రచించారు. గత కొన్ని రోజులుగా దేశ రాజధానిలో జరుగుతున్న పరిణామాలను నిశి�
పొట్టి ఫార్మాట్కు మరింత మెరుగులు అద్దేందుకు రంగం సిద్ధమైంది. అభిమానులకు మరింత చేరువ కావడంతో పాటు టీ20లను ఆకర్షణీయంగా మలిచేందుకు కొత్త నిబంధన రాబోతున్నది.
హరారే : వన్డే క్రికెట్లో శిఖర్ ధావన్ కొత్త మైలురాయిని చేరుకున్నాడు. వన్డేల్లో 6500 పరుగులు చేసిన క్రికెటర్గా నిలిచాడు. జింబాబ్వేతో జరుగుతున్న తొలి వన్డేలో ఈ ఘనతను అతను దాటేశాడు. 28 పరుగుల వ్�
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న టీ20 ఫ్రాంచైజీ లీగ్లతో సంప్రదాయ క్రికెట్కు పెనుముప్పు పొంచి ఉందని భారత క్రికెట్ దిగ్గజం కపిల్దేవ్ అభిప్రాయపడ్డాడు. పరిస్థితులను గమనిస్తుంటే ప్రస్తుతం క్రికెట్.. యూర�