సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. బంగారం ఉన్నందంటూ ఆరేండ్ల బాలికను బలి ఇచ్చే యత్నం చేసిన వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం రా
Occult Worship | గిరిజన ప్రాథమిక పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఇవాళ ఉదయం రోజు లాగానే బాలికుంటలోని పాఠశాలకు వచ్చిన విద్యార్థులు ముగ్గులు వేసి క్షుద్ర పూజలు చేసిన దృశ్యాన్ని గమనించి తల్లిదండ్రులకు తెలియజేశ
ఉత్తరప్రదేశ్లోని హాథ్రస్లో దారుణ ఘటన చోటుచేసుకున్నది. మూఢనమ్మకాలతో ఒక స్కూల్ యజమాని తన పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని క్షుద్రపూజలకు బలిచ్చాడు. దీంతో స్కూల్ యజమాని, డైరెక్టర్తో పాటు ప్రిన్సిప�
ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మంత్ర విద్యలు ప్రదర్శిసున్నారని, క్షుద్ర పూజలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఇక్కడి ఓ గ్రామంలో ఐదుగురు వ్యక్తులను తీవ్రంగా కొట్టి చంపేశారు. గిరిజనులు అత్య�
పూజలు చేయిస్తానంటూ లక్షలాది రూపాయలు వసూలు చేయడంతో పాటు క్షుద్రపూజల పేరుతో బెదిరిరిస్తున్న ఓ వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం..
మండలంలోని మానిక్బండార్ గ్రామ శివారు మానికబండార్ తండాకు చెందిన శ్మశానవాటికలో గురువారం రాత్రి క్షుద్రపూజల కలకలం రేపింది. శ్మశాన వాటికలో అమ్రాద్ గ్రామానికి చెందిన లక్కపాటి అరవింద్,ఆర్మూర్కు చెంది
ఖమ్మం : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబురు గ్రామంలో క్షుద్ర పూజల స్థానికంగా కలకలం రేపాయి. వివరాల్లోకి వెళ్తే..గ్రామానికి చెందిన సుధాకర్ అనే వ్యక్తి ఇంటి ముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయ పెట్టి గాజు సీసాలన�
మంథని రూరల్, మే 9 : పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని గుంజపడుగు గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. గ్రామంలోని మూడు బజారుల దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాతిర రెండు నల్ల పిల్లులను బలివ్వడంతో
remanded చాంద్రాయణగుట్ట : క్షుద్రపూజల పేరుతో ఇద్దరు మహిళలను లోబర్చుకొని లైంగికదాడి చేసిన సంఘటనలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గురువారం చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ కార్య�