రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తలసరి ఆదాయం జాబితాలో మహబూబ్నగర్ జిల్లాకు ఐదో స్థానం దక్కింది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాలతో పోలిస్తే తలసరి ఆదాయం గణనీయంగా పెరిగినట్లు ఈ నివేదిక వెల్లడిస్తున్నద�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కొత్తగా మంజూరైన నర్సింగ్ కళాశాలలో బుధవారం అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. కాలేజీలో 60మందికి అవకాశం ఉండగా మొదటి కౌన్సిలింగ్లో 58మంది ఆప్షన్లు పెట్టుకున్నారు.
: వైద్యులు దైవానికి ప్రతిరూపమని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నిర్వహించిన వార్షికోత్సవానికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డితో కలిసి మ�
మన్యానికి మహర్దశ పట్టింది. వైద్యరంగంలో మరో ముందుడుగు పడింది. ఏజెన్సీవాసులకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భద్రాద్రి జిల్లాలోకు వైద్య కళాశాల మంజూరు చేసింది.
Srinivas Gowd | మహబూబ్నగర్ జిల్లాకు నర్సింగ్ కళాశాల మంజూరు అయినట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈనెలలోనే కళాశాలను ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. డి�
రాష్ట్ర ప్రభుత్వం వైద్యవిద్యతోపాటు నర్సింగ్ విద్యకూ పెద్దపీట వేస్తున్నది. సర్కారు దవాఖానల్లో నర్సుల కొరత అధిగమించేందుకు జిల్లాకో నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం విదితమే. అందులో
సిద్దిపేట : సిద్దిపేట నూతన నర్సింగ్ కళాశాలను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు బుధవారం సందర్శించారు. మొదటి బ్యాచ్ నర్సింగ్ విద్యార్థులతో మంత్రి కాసేపు ముచ్చటించారు. నర్సింగ్ తరగతి గదులు సందర్శించి వి�
సూర్యాపేట : జిల్లా కేంద్రానికి నర్సింగ్ కళాశాల మంజూరు అయిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. అనువైన భవనం లభ్యమైతే ఈ సంవత్సరం నుంచే నర్సింగ్ కళాశాల ప్రారంభం కానుందని ఆయన ప్రకటించారు. ప్ర�
కరోనా మొదటి, రెండో వేవ్ సమయంలో సుశిక్షితులైన నర్సుల కొరత తీవ్రమైంది. హైదరాబాద్లోని రెండు ప్రైవేట్ దవాఖానలు 50 మంది నర్సులను కేరళ నుంచి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చాయి. వారికి డాక్టర్లతో సమానంగా జీతాలు �
బడా వ్యాపారులకు లక్షల కోట్ల మాఫీ ఎల్ఐసీ అమ్మకంలో భారీ అవినీతి బుల్లెట్ రైలు రాలే.. ఉన్న రైళ్లకు ఎసరు 15 లక్షల కేంద్ర ఉద్యోగాలేవి బండీ రాహుల్ వెళ్లిన చోట కాంగ్రెస్ ఖతం జాకోరా రైతు సభలో హరీశ్ రావు లిఫ్ట్
కామారెడ్డి : డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంపై విమర్శలు చేసే పార్టీలు బాన్సువాడ నియోజకవర్గాన్ని చూడాలి. బాన్సువాడ వస్తే తెలంగాణ అభివృద్ధి అంటే చూపిస్తామని ప్రతి పక్షాలపై మంత్రి హరీశ్రావు ఫైర్ అయ్యారు. శ
హైదరాబాద్ : తార్నాకలోని టీఎస్ ఆర్టీసీ ఆస్పత్రి ఆవరణలో నూతన నర్సింగ్ కాలేజీ నిర్మాణానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జన�
సిద్దిపేట : సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. సిద్దిపేటలో ప్రభుత్వ
కామారెడ్డి : బాన్సువాడ నర్సింగ్ కళాశాల విద్యార్థినుల వసతి గృహాన్ని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతనంగా నిర్మించ