Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) గురువారం నాటి నష్టాల నుంచి తేరుకున్నాయి. శుక్రవారం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ.. దేశీయ మార్కెట్లో సూచీలు రాణి�
Stock Market : భారత స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలు చవిచూశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 633.29 పాయింట్లు (0.83 శాతం) ఎగబాకి, 76,704.13 వద్ద ముగిసింది.
ప్రముఖ హెల్త్కేర్ సంస్థ అపోలో హాస్పిటల్స్..తన వ్యాపారాలను విడగొట్టింది. ఫార్మసీ, డిజిటల్ హెల్త్ వ్యాపారాలను విడగొట్టి ప్రత్యేక సంస్థలుగా నెలకొల్పింది. ఈ నిర్ణయానికి ఎన్ఎస్ఈ ఆమోదం తెలిపింది.
వచ్చే ఏడాది ఆఖరుకల్లా నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 29,000 పాయింట్లను చేరుకోవచ్చని దేశీయ బ్రోకరేజీ సంస్థ కొటక్ సెక్యూరిటీస్ బుధవారం అంచనా వేసింది. ఇది 12 శాతం వృద్ధికి సమానం కావడం విశేషం
Stock market | ఇవాళ (శుక్రవారం) ఉదయం నుంచి నష్టాల్లో కొనసాగిన స్టాక్ మార్కెట్ సూచీలు ఆఖరి అరగంటలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో ఒక్కసారిగా లాభాల్లోకి వచ్చాయి. ముఖ్యంగా పీఎస్యూ బ్యాంక్ షేర్లు భారీగా అమ్ముడయ్యాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. మదుపరులు పెట్టుబడులు, అమ్మకాల ఒత్తిడి నడుమ కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో సూచీలకు ఒడిదొడుకులు తప్పట్లేదు. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుత�
Stock markets | భారత స్టాక్ మార్కెట్లు (Stock markets) వరుసగా ఆరోరోజూ లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఐటీ షేర్ల (IT shares) లో వెల్లువెత్తిన కొనుగోళ్ల మద్దతుతో సూచీలు గురువారం కూడా లాభాలతో ముగిశాయి.
Stock markets | భారత స్టాక్ మార్కెట్ (Stock markets) లు వరుసగా నాలుగోరోజు కూడా లాభాల బాటలో పయనించాయి. ఇవాళ్టి ట్రేడింగ్ (Trading) లో సూచీలు సానుకూలంగా ముగిశాయి. ముఖ్యంగా ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI bank), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC bank), భారతీ ఎయ�
నిరుడు ఆల్టైమ్ హై రికార్డులతో ఉర్రూతలూగించిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. గడిచిన ఏడాది కాలంగా మాత్రం ఉసూరుమనిపిస్తున్నాయి. అటు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ), ఇటు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ)
Nandamuri Balakrishna | ఎన్ఎస్ఈ వేదికగా బెల్ మోగించిన తొలి దక్షిణ భారతీయ నటుడిగా బాలకృష్ణ అరుదైన ఫీట్ నమోదు చేశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకున్నాడు బాలయ్య.
ప్రముఖ టెక్నాలజీ సంస్థ విరించి లిమిటెడ్ ఆకర్షణీయమైన ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.79.77 కోట్ల ఆదాయాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.76.30 కోట్ల
Stock markets | ఇజ్రాయెల్-ఇరాన్ (Israel-Iran) దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి రావడంతో దేశీయ మార్కెట్లకు జోష్ పెరిగింది. మంగళవారం నాటి ట్రేడింగ్లో సూచీలు (Stock Market) భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి.