యువ నిరసనకారులపై పోలీసు అధికారాల దుర్వినియోగం జరిగిందంటూ కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఆరోపిస్తున్న నేపథ్యంలో కఠినమైన జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద ఢిల్లీ పోలీసులకు ఉన్న ముందస్తు నిర్బంధ అధికారాన
ప్రముఖ పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ జోధ్పూర్ జైలు నుంచి విడుదలయ్యారు. జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద అతనిపై పెట్టిన కేసును కేంద్రం శనివారం ఎత్తివేసింది.
Sonam Wangchuk : విద్యావేత్త సోనమ్ వాంగ్ చుక్ స్థానిక యువతను రెచ్చగొట్టి, దేశాన్ని హింసాత్మకంగా మార్చాలనుకుంటున్నాడని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఈ మేరకు సోనమ్ వాంగ్ చుక్ను నిర్బంధించడంపై కేంద్రం సు�
భారత రక్షణ రంగంలో కీలకంగా వ్యవహరించే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తాను వ్యక్తిగత అవసరాలు, రోజువారీ పనుల కోసం ఫోన్లు, ఇంటర్నెట్ను వాడనని, దాని కోసం ఇతర కమ్యూ�
High Court Fines Collector | జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద ఒక యువకుడిపై తప్పుడు కేసు నమోదు చేశారు. ఏడాదిపైగా జైలులో ఉంచారు. ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు జిల్లా కలెక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.2 లక్షల జరిమానా వ�
Ajit Doval | జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ (Ajit Doval) రష్యా (Russia) పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా మొన్న రష్యా అధ్యక్షుడు పుతిన్తో సమావేశమైన దోవల్.. తాజాగా ఆ దేశ ఉప ప్రధాని డెనిస్ మంతురోవ్తో భేటీ అయ్యారు.
NSA | ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor), భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత జాతీయ భద్రతా సలహాదారు (National Security Advisor) అజిత్ దోవల్ (Ajit Doval) వివిధ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల (NSAs) తో సమావేశమయ్య�
PM Modi : సౌదీ అరేబియా టూర్ నుంచి మధ్యలోనే ప్రధాని మోదీ హుటాహుటిన ఇండియాకు వచ్చేశారు. బుధవారం తెల్లవారుజామున ఢిల్లీ చేరుకున్న ఆయన పెహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి గురించి ఆరా తీశారు. ఎన్ఎస్ఏ చీఫ్ అజి�
న్యూఢిల్లీ: చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఇండియాలో పర్యటిస్తున్నారు. ఇవాళ న్యూఢిల్లీలో ఆయన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ను కలిశారు. తమ దేశానికి రావాలంటూ ధోవల్కు చైనా విదేశాంగ మంత్రి ఆహ�
హాంకాంగ్: ఉక్రెయిన్పై దాడుల సమయంలో రష్యాపై సైబర్ దాడి జరిగింది. రక్షణ, హోంమంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ వార్త సంస్థకు చెందిన వెబ్సైట్లను హ్యాకింగ్ చేశారు. అయితే ఈ సైబర్ దాడులను అమెరికానే చేసినట్టు వాద�
భారత మొట్టమొదటి ‘జాతీయ సముద్రతీర భద్రతా సమన్వయకర్త’ (నేషనల్ మారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్)గా నేవీ మాజీ వైస్ అడ్మిరల్ జి అశోక్కుమార్ను కేంద్రం నియమించింది.