హైదరాబాద్ : ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలనే నినాదం రోజురోజుకు ఉధృతమవుతున్నది. అమరగాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకల సంవత్సర సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినా�
యునైటెడ్ కింగ్డమ్లోని స్కాట్లాండ్ దేశం రామనామస్మరణతో మార్మోగింది. ఆ దేశంలోని అబర్డీన్ ప్రాంతంలోగల హిందూ దేవాలయంలో ఎన్నడూ లేనివిధంగా మొట్టమొదటిసారి శ్రీరామనవమి వేడుకలను కన్నుల�
ఆస్ట్రేలియా : బ్రిస్బేన్ తెలంగాణ సమాజం ఆధ్వర్యంలో ఏప్రిల్ 10న స్థానిక స్ట్రాత్పైన్ కమ్యూనిటీ హాలులో శ్రీ సీతారాముల కల్యాణం అట్టహాసంగా జరిగింది. రాములోరి కల్యాణాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో పురోహితులు �
సింగపూర్ : ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’, ‘తెలంగాణ కల్చరల్ సొసైటీ’, ‘తెలుగు భాగవత ప్రచార సమితి’ ‘కాకతీయ సాంస్కృతిక పరివారం’ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాల వేదికపై వసంత నవరాత్రులలో వారం రోజులపాటు నిరాటంకంగా న�
హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే తెలంగాణ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నాగరాజు గుర్రాల (టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షుడు) అన్నారు. సోమవారం ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు ద
హైదరాబాద్ : ఉగాది వేడుకలను అంతర్జాలం వేదికగా హాంకాంగ్ తెలుగు వారు ఘనంగా జరుపుకున్నారు. తెలుగు సంస్కృతిని చాటి చెప్పేలా సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట పాటలతో కనువిందుగా ఈ వేడుకలను అంతర్జాల మాధ్యమంలో నిర్వ�
మనవాళ్లు ఎక్కడున్నా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడటంలో ముందుంటారు. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా మన మూలాలను మరిచిపోరు. సమయం దొరికినపుడల్లా మన సంస్కృతి గొప్పతనాన్ని చాటి చెప్తూనే ఉంటారు. ఈ కోవకు చెందిన వారే ఐశ�
హైదరాబాద్ : అమరగాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావుకు భారతరత్న ఇవ్వాలనే నినాదంతో శంకర నేత్రాలయ యూఎస్ఏ అధ్యక్షుడు బాల ఇందుర్తి విశేషంగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ఘంటస�
హైదరాబాద్ : తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలను ఏప్రిల్ 2న ‘తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్విట్జర్లాండ్’ వారు జ్యూరీచ్లో అక్రంగ వైభవంగా జరుపుకొన్నారు. తెలుగు సంస్కృతిని చాటి చెప్పేలా సాంస్కృతిక కార్యక్రమాలు, ఆ�
సింగపూర్ : సింగపూర్లో ప్రఖ్యాత తెలుగు సంస్థలు, ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’, ‘తెలంగాణ కల్చరల్ సొసైటీ’, ‘తెలుగు భాగవత ప్రచార సమితి’, ‘కాకతీయ సాంస్కృతిక పరివారం’ సంయుక్త ఆధ్వర్యంలో పంచ మహా సహస్రావధాని, అవధ�
మన ఊరి బడిని మనమే బాగుచేసుకోవాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ చేపట్టిన ‘మన ఊరు- మన బడి ’కార్యక్రమంలో ఎన్ఆర్ఐలు సైతం భాగస్వాములవుతున్నారు. పాఠశాలల అభివృద్ధికి
శిథిలావస్థకు చేరి, ధూపదీప నైవేద్యాలకు నోచుకోక కళావిహీనంగా తయారైన పురాతన ఆలయానికి ఎన్ఆర్ఐ శ్రీకాంత్ రెడ్డి పునరుజ్జీవం పోశారు. పుట్టి పెరిగిన అన్నారంలోని పురాతన శివకేశవ వీరభద్రస్వామి ఆలయానికి ప్రా�
తెలంగాణలో పెట్టుబడుల వరద పారించేందుకు చేపట్టిన అమెరికా పర్యటన విజయవంతమైందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వారం పర్యటనలో 35 బిజినెస్ మీటింగ్లు నిర్వహించామన్నారు. నాలుగు సెక్టార్ రౌం�
"వంశీ ఆర్ట్ థియేటర్స్ - ఇంటర్నేషనల్" ఇండియా, "శుభోదయం" గ్రూప్స్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాల వేదికపై శనివారం "స్వర్ణ వంశీ - శుభోదయం అంతర్జాతీయ మహిళా పురస్కారాలు 2022" కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ప్రప�