హైదరాబాద్ : అమరగాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావుకు భారతరత్న ఇవ్వాలనే నినాదంతో శంకర నేత్రాలయ యూఎస్ఏ అధ్యక్షుడు బాల ఇందుర్తి విశేషంగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ఘంటస�
హైదరాబాద్ : తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలను ఏప్రిల్ 2న ‘తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్విట్జర్లాండ్’ వారు జ్యూరీచ్లో అక్రంగ వైభవంగా జరుపుకొన్నారు. తెలుగు సంస్కృతిని చాటి చెప్పేలా సాంస్కృతిక కార్యక్రమాలు, ఆ�
సింగపూర్ : సింగపూర్లో ప్రఖ్యాత తెలుగు సంస్థలు, ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’, ‘తెలంగాణ కల్చరల్ సొసైటీ’, ‘తెలుగు భాగవత ప్రచార సమితి’, ‘కాకతీయ సాంస్కృతిక పరివారం’ సంయుక్త ఆధ్వర్యంలో పంచ మహా సహస్రావధాని, అవధ�
మన ఊరి బడిని మనమే బాగుచేసుకోవాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ చేపట్టిన ‘మన ఊరు- మన బడి ’కార్యక్రమంలో ఎన్ఆర్ఐలు సైతం భాగస్వాములవుతున్నారు. పాఠశాలల అభివృద్ధికి
శిథిలావస్థకు చేరి, ధూపదీప నైవేద్యాలకు నోచుకోక కళావిహీనంగా తయారైన పురాతన ఆలయానికి ఎన్ఆర్ఐ శ్రీకాంత్ రెడ్డి పునరుజ్జీవం పోశారు. పుట్టి పెరిగిన అన్నారంలోని పురాతన శివకేశవ వీరభద్రస్వామి ఆలయానికి ప్రా�
తెలంగాణలో పెట్టుబడుల వరద పారించేందుకు చేపట్టిన అమెరికా పర్యటన విజయవంతమైందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వారం పర్యటనలో 35 బిజినెస్ మీటింగ్లు నిర్వహించామన్నారు. నాలుగు సెక్టార్ రౌం�
"వంశీ ఆర్ట్ థియేటర్స్ - ఇంటర్నేషనల్" ఇండియా, "శుభోదయం" గ్రూప్స్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాల వేదికపై శనివారం "స్వర్ణ వంశీ - శుభోదయం అంతర్జాతీయ మహిళా పురస్కారాలు 2022" కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ప్రప�
సింగపూర్లో ఉగాదిని పురస్కరించుకుని తొలిసారిగా శ్రీమద్భావగత సప్తాహం నిర్వహించనున్నారు. ప్రఖ్యాత తెలుగు సంస్థలు, 'శ్రీ సాంస్కృతిక కళాసారథి', 'తెలంగాణ కల్చరల్ సొసైటీ', 'తెలుగు భాగవత ప్రచార సమితిస
హైదరాబాద్ : తెలంగాణ రైతులను అవమానించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రైతులకు క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షు గుర్రాల నాగరాజ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..�
హైదరాబాద్ : బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తూ నిత్యావసర వస్తువుల ధరలను పెంచుతున్నది. పెంచిన రేట్లను వెంటనే తగ్గించాలని ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం డిమా�
ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన రంగంలో మరొక ప్రముఖ కంపెనీ అయిన ఫిస్కర్.. హైదరాబాద్లో ఐటీ, డిజిటల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయబోతున్నది. కొంతకాలంగా తెలంగాణ సర్కారుతో సంప్రదింపులు జరుపుతున్న కంపెనీ �
లండన్ : ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ 75 ఏండ్ల స్వత్రంత్ర భారత్ సంబరాల్లో భాగంగా.. లండన్లో తెలంగాణ ఎన్నారై ఫోరమ్(టీఏఎఫ్) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళా సాధికారత �
చికాగోలో మార్చి 12న తానా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. డాక్టర్ ఉమా ఆరమండ్ల కటికి (తానా మహిళా సర్వీసెస్ కో ఆర్డినేటర్) ఆధ్వర్యంలో మిడ్ వెస్ట్లో ప్రప్రథమంగా ‘తానా&