టాంజానియా : టాంజానియాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ టాంజానియా అధ్యక్షుడు నర్సింహారెడ్డి వంగ మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ పోరాడి సాధించుకున్న తెలం
కువైట్ : సీఎం కేసీఆర్ సారధ్యంలో తెలంగణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుందని ఎన్నారై టీఆర్ఎస్ కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల అన్నారు. కువైట్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స వేడుకలు ఘనంగా నిర్వహ
బహ్రెయిన్ : బహ్రెయిన్ లో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ప్రధాన కార్యదర్శి పుప్పాల లింబాద్రి అధ్యక్�
లండన్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు లండన్లో ఘనంగా జరిగాయి. ఎన్నారై టీఆర్ఎస్, టాక్ సంయుక్తంగా నిర్వహించిన వేడుకల్లో ప్రవాస తెలంగాణ బిడ్డలు పెద్దు ఎత్తున పాల్గొన్నారు. లండన్ లోని హౌంస్లో లో టాక్ ప్�
హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా జూన్ 2 న తెలంగాణ ఆవిర్భవ దినోత్సవాలను ఎన్నారైలు ఘనంగా జరుపుకోవాలని టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎంతో మంది తెలంగ�
తెలుగువారి వనభోజనం డాలస్లోనూ సందడి చేసింది. మనం మరిచిపోతున్న సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కొత్త అనుభూతుల రుచి చూపింది. ప్రకృతి ఒడిలో ఆటలాడుతూ, సేద తీరుతూ, ఆదివారాన్ని ఆసాంతం ఆస్వాదించేలా చేసింది. ఏటా వే�
ఆస్ట్రేలియా : టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల ఆస్టేలియాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా స్ట్రాత్ఫీల్డ్ (సిడ్నీలో ) కౌన్సిల్ మేయర్ మాథ్యూ బ్లాక్మోరే (Strathfield Council) తో భేటీ అయ్యారు. ఈ సందర్భం�
Telangana People in Africa | నల్లజాతికి బానిస సంకెళ్లు వేసిన తెల్ల దురహంకారానికి గుణపాఠం చెప్పిన ఖండం. చెరసాలలు ఏ పోరునూ ఆపలేవని నిరూపించిన నేల. ‘నలుపు-తెలుపు’ వివక్షకు వ్యతిరేకంగా అలుపెరగని పోరు సల్పిన నల్లసూరీడు నెల్స�
హైదరాబాద్ : ప్రముఖ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకల సంవత్సర సందర్భంగా ఆయనకు భారతరత్న పురస్కారం ఇవ్వాలనే నినాదం రోజు రోజుకు బలపడుతున్నది. ఇదే నినాదంతో యూఎస్ఏ నుంచి శంకర నేత్రాలయ యూఎస్ఏ అ�
సింగపూర్ : డా. రామ్ మాధవ్ ఇటీవల రచించిన ‘ది హిందుత్వ పారడైమ్’ (సమగ్ర మానవతావాదం , పాశ్చాత్యేతర ప్రపంచ దృష్టికోణం కోసం అన్వేషణ) పుస్తక పరిచయం, విశ్లేషణ కార్యక్రమం సింగపూర్లో మే 8న జరిగిన ఘనంగా నిర్వహించారు. �
హైదరాబాద్ : కువైట్లో నివసిస్తున్న భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన మీడియా వారంతా కలిసి ఇండియన్ మీడియా ఫోరాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఇండియన్ అంబాసిడర్ సి.బి. జార్జ్ ఇండియన్ మీడియా ఫోరం లోగోను ఆ�
లండన్ : సీఎ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి అన్నారు. నాటి తెలంగాణ ఉద్యమ సమయంలో రాహుల్ గాంధీకి�
లండన్ : సీఎం కేసీఆర్ ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తున్నారని ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి అన్నారు. రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకుని ఎన్నారై టీఆర్ఎఎస్ యూకే ఆధ్వర్యంలో లం�