ఎన్నారై | తెలంగాణ భాషాభిమానాన్ని పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయడమే కాళోజీ సరైన నివాళి అని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు.
గణేశ్ చతుర్థి | సింగపూర్లో శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో వినాయకచతుర్థి వేడుకలు వైభవంగా జరిగాయి. అంతర్జాలం వేదికగా నిర్వహించిన ఈ వేడుకల్లో మహా సహస్రావధాని, ప్రఖ్యాత కవిపండితులు బ్రహ్మశ్రీ
తెలంగాణ కల్చరల్ సొసైటీ- సింగపూర్ ( TCSS ) ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 50 మంది భక్తులు కుటుంబ సమేతంగా జూమ్ యాప్ ద్వారా పూజా కార్యక్రమంలో పాల్గొన్నార�
ఎన్నారై | ప్రపంచలో వివిధ దేశాల్లో ఉన్న తెలుగువారందరిని ఓకే సాహితీ వేదికపై తీసుకొచ్చేందుకు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, తెలుగు తల్లి పత్రిక, ఆటవా తెలుగు అసోసియేషన్, అంటారియో తెలుగు ఫౌండేషన్, టొరాంటో తెలుగ�
మాతృభాష లేనిదే మనిషికి మనుగడ లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. వీధి అరుగు- దక్షిణాఫ్రికా తెలుగు సంఘం నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవ సదస్సులో ఆయన వర్చ�
ఎన్నారై | ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలోని 75కి పైగా తెలుగు సంస్థల సమన్వయంతో, తెలుగువారందరూ కలిసి జరుపుకునే రెండు రోజుల అంతర్జాతీయ వేడుకలు విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
ఎన్నారై | ప్రముఖ రచయిత్రి, వ్యాఖ్యాత, సంఘ సేవకురాలు రాధిక మంగిపూడికి ‘తెలుగు భాషా దినోత్సవం’ సందర్భంగా అంతర్జాతీయ ‘ప్రవాస తెలుగు పురస్కారం-2021’ దక్కనుంది.
ఎన్నారై | హుజురాబాద్లో దళితబంధు పథకాన్ని సీఎం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం వల్ల ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు కేటాయించడంతో దళితులు ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉందన్నారు.