Nirmala Sitharaman : ప్రభుత్వ రంగ బ్యాంకులు డిపాజిట్ల సేకరణపై దృష్టి సారించాలని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు, సామర్ధ్యంపై కేంద్ర మంత్రి సోమవారం సమీక్షా సమావేశ
HDFC Bank | ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి త్రైమాసికం నికర లాభాల్లో 35.33 శాతం వృద్ధి సాధించింది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) అంచనాలకుమించి రాణించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.1,218 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తుల విలువ మరింత తగ్గే అవకాశాలున్నాయని కేర్ రేటింగ్ ఏజెన్సీ వెల్లడించింది. 2024-25లో దేశీయ బ్యాంకుల స్థూల నిరర్థఖ ఆస్తుల విలువ 2.1 శాతానికి దిగిరావచ్చునని పేర్కొంది. 2023-24లో 2.5-2.7 శాతాని�
గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో దేశీయ బ్యాంకులు రూ.10.57 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ చేశాయి. ఈ మేరకు మంగళవారం పార్లమెంట్కు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. కాగా, రైటాఫ్ చేసిన రుణాల్లో రూ.5.52 లక్షల కోట్లు భారీ ప�
హైదరాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (NPA) 75వ బ్యాచ్ ఐపీఎస్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్ (IPS Passing-out parade) ఘనంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ముఖ్య అత
పలు కార్పొరేట్లు ఎగవేసిన రుణాల్ని ఖాతా పుస్తకాల్లోంచి తొలగించడానికి ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రయత్నం మొదలుపెట్టింది.
ఒక్క ఈఎంఐ చెల్లించకపోతే వందలాది కాల్స్. రెండో ఈఎంఐ కూడా కట్టకపోతే ఇంటికి నోటీసులు, జప్తు చేస్తామంటూ బెదిరింపులు.. సామాన్యుల విషయంలో ఈ రేంజులో విరుచుకుపడే బ్యాంకులు.. కార్పొరేట్ల విషయంలో మాత్రం సైలెంట్�
దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.16,694.51 కోట్ల నికర లాభాన్ని గడించింది.
జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో మూడేండ్లలో ఆర్థికంగా పుంజుకున్నది. ప్రస్తుతం లాభాల్లో నడుస్తున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీసీసీబీ సేవలను విస్తరించేందుకు అనుమత
ఆర్ధికాభివృద్ధి సాధించడానికి ప్రవేశపెట్టిన స్త్రీనిధి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ) అతివలు రుణాలు తీసుకొని వివిధ వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుక�
బీజేపీ పాలనలో మత ఘర్షణలు జరగలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఎంపీ కపిల్ సిబల్ విమర్శలు గుప్పించారు. కేంద్రం, పలు రాష్ర్టాల్లో బీజేపీ పాలనలో చోటుచేసుకున్న ఘర్షణలను ఉదహరించారు. షా వ్యా�
హైదరాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (ఎన్పీఏ)లో ఈ నెల 11న 74వ బ్యాచ్ ఐపీఎస్ అధికారుల పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించనున్నట్టు అకాడమీ డైరెక్టర్ ఏఎస్ రాజన్ తెలిపారు.