Mallikarjun Kharge | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ.2000 నోట్లను వాపస్ తీసుకుంటున్నట్లు ప్రకటించడంపై కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర ప్రభుత్వ నోట్ల రద్దు నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధాని బాధ్యతారాహిత్య నిర్ణయం తీసుకొన్నారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గతంలో పేర్కొన్నారు. దాని తర్వాత అనేక అవాస్తవాల�
పెద్ద నోట్ల రద్దు’ అంటూ ఆరున్నరేండ్ల కిందట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకొన్న ఏకపక్ష నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థకు రూ. 5 లక్షల కోట్ల వరకూ నష్టం వాటిల్లింది. దేశ జీడీపీ వృద్ధికి కీలకంగా పరిగణించే వ్యవసా�
కేంద్ర ప్రభుత్వం 2016లో చేసిన పెద్ద నోట్ల రద్దు ఓ పనికిమాలిన చర్య అని, దీనిపై ప్రధాని మోదీ దేశానికి క్షమాపణ చెప్పాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు.
‘కేంద్రంలోని బీజేపీ సర్కారు నోట్ల రద్దు గురించి ఘనంగా చెప్పుకొన్నది.. కానీ, ఫలితం మాత్రం శూన్యం’ అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చురకలంటించారు. బీజేపీ ప్రభుత్వం స్విస్ బ్యాంకుల నుంచి నల్�
Demonetisation | ప్రధాని మోదీ ఆరున్నరేండ్ల కిందట తీసుకొన్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అతిపెద్ద వైఫల్యమని వెల్లడైంది. నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడానికి, దొంగనోట్లు ముద్రణను అడ్డుకోవడానికి, ఉగ్రవాదులకు నిధుల సరఫ
2016 నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం రూ.1000,రూ.500 నోట్లను రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ వి.రామసుబ�
నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసిన క్రమంలో ఈ అంశంపై కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పీ చిదంబరం స్పందించారు. నోట్ల రద్దు నిర్ణయం విజ్�
నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు జనవరి 2న తీర్పును వెలువరించనుంది. రూ. వెయ్యి, 500 నోట్లను రద్దు చేస్తూ కేంద్రం 2016లో తీసుకొన్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ 54 మంది దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వ
దేశంలో పెద్దనోట్ల రద్దు తర్వాత అందుబాటులోకి వచ్చిన రూ.2 వేల నోటును మీరు చివరిసారిగా ఎప్పుడు చూశారు? చాలా కాలం నుంచి ఆ నోట్లు కనిపించడం లేదు కదా? గత మూడేండ్ల నుంచి రూ.2 వేల నోట్ల ముద్రణను నిలిపివేయడం, అన్ని ప్
కేంద్ర ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నోట్లరద్దు నిర్ణయంపై కేంద్రం అఫిడవిట్ సమర్పించకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయస్థానం ‘చాలా ఇబ్బందికరం’గా ఉన్నదని వ్యాఖ్యానిం�
నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆరేండ్ల క్రితం జరిపిన పెద్ద నోట్ల రద్దు వ్యవహారం..దేశ ఆర్థికాభివృద్ధికి గండికొట్టిందని రిజర్వ్బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. పలు ఆర్థికాంశా�
మోదీ తన ఏడేండ్ల పాలనలో సాధించిందేమీ లేదు. వాగ్దాన భంగాలు సరేసరి, నిష్క్రియాపరత్వమే విధానంగా మారిపోయింది. నాటి వృద్ధ ప్రధాని మన్మోహన్సింగ్ ప్రభుత్వానికి నేటి వృద్ధ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి �