Cancer | సాధారణ డెలివరీ సాధ్యంకాక ప్రసవ వేదనతో ఇబ్బందిపడుతున్న గర్భిణిని అలాగే కడుపులోని బిడ్డ ప్రాణాలను కాపాడాలన్న ఉద్దేశంతో మాత్రమే గతంలో సీ-సెక్షన్ విధానంలో కోతపెట్టి సిజేరియన్ ఆపరేషన్ చేసేవారు.
తన కూతురు అతియా శెట్టిని.. ‘ఓ అద్భుతమైన అమ్మ!’గా వర్ణిస్తున్నాడు బాలీవుడ్ వెటరన్ స్టార్ సునీల్ శెట్టి. ప్రసవ సమయంలో సి-సెక్షన్కు బదులుగా నార్మల్ డెలివరీని ఎంచుకున్న తన బిడ్డను చూస్తే ఎంతో గర్వంగా ఉ�
సాధారణ కాన్పులు పెంచాలని, సిజేరియన్లకు అడ్డుకట్ట వేయాలని అధికారులను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. అందుకు సంబంధించి రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, వైద్యాధికారులు, జ
Pregnant | నెలలు నిండుతున్నకొద్దీ గర్భిణిలో ఆందోళన. అనేకానేక భయాలు. తొలి నుంచే రోజూ ఓ ఇరవై నిమిషాలు ధ్యానం చేయడం ద్వారా.. ఆందోళనను అధిగమించవచ్చని, సుఖ ప్రసవం సాధ్యమని నిపుణులు చెబుతున్నారు.
Mulugu PHC | ఓ మహిళ సాధారణ కాన్పు(Normal Delivery)లో ముగ్గురు ఆడశిశువులకు జన్మనివ్వగా ఒకరు మృతి చెందిన ఘటన ములుగు జిల్లా(Mulugu District) తాడ్వాయి మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం(PHC)లో జరిగింది.
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరిస్తున్నారు.. అవసరమైన మేరకు అత్యాధునిక సాంకేతిక యంత్రాలను సమకూరుస్తున్నా�
Pregnancy | నొప్పులు ఎక్కువగా తెలియకుండానే నార్మల్ డెలివరీ చేసే పద్ధతులు మన దగ్గరా అందుబాటులో ఉన్నాయి. మీరు చెప్పినట్టు పెయిన్స్ రాగానే ఒక ఇంజెక్షన్ ఇస్తారు. దాన్ని ‘ఎపిడ్యూరల్ ఎనాల్జీషియా’ అంటారు. నొప్ప�
రేగోడ్ మండలకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను జిల్లా వైద్యాధికారి చందునాయక్ గురువారం తనిఖీ చేశారు. దవాఖానలో వైద్య సేవలను పరిశీలించి, వైద్య సిబ్బందితో సమావేశమయ్యారు.
ఆడబిడ్డలకు ఎలాంటి కష్టం రానివ్వకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. గర్భిణుల్లో రక్తహీనత తగ్గించేందుకు న్యూట్రిషన్ కిట్స్ను ప్రవ�
సాధారణ ప్రసవాలకు సర్కారు ప్రాధాన్యం ప్రభుత్వ దవాఖానల వైద్య సిబ్బందికి ప్రోత్సాహం తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణే లక్ష్యం విజయవంతంగా మిడ్వైఫరీ కార్యక్రమం అమలు సర్కారు దవాఖానల్లో పెరుగుతున్న నార్మల్ డె�
మాతృత్వం.. మాటలకు అందని ధీరత్వం. గర్భం దాల్చింది మొదలు ప్రసవం వరకు స్త్రీ పెద్ద పోరాటమే చేస్తుంది. బిడ్డను క్షేమంగా ఈ లోకంలోకి తీసుకొచ్చే రోజున మరో జన్మ ఎత్తుతుంది. ఈ క్రమంలో తల్లి కడుపుపై కత్తి పెట్టకుండ�
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని ఎడ్లబంజరు గ్రామానికి చెందిన మహిళకు లంకాసాగర్ పీహెచ్సీ వైద్యులు టార్చిలైట్ల వెలుతురులో ప్రసవం చేసి శభాష్ అనిపించుకొన్నారు. మేడిపల్లి దుర్గా భవానికి గురువారం అర్ధరా
మాతృత్వం.. తియ్యని మమకారం.. దాన్ని విచారకరం చేసుకోవద్దని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. అనవసర ఆపరేషన్లు చేయించుకోవద్దని, ప్ర