దేశంలో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ వేసిన అంచనాలను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఖండించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవన సీజన
ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ప్రైవేట్ వైద్యులు సిద్ధం కావాలని, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేందుకు ఐఎంఏ కృషిచేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. కార్పొ
నా వయసు 41 సంవత్సరాలు. సాఫ్ట్వేర్ ఉద్యోగం. నాది 26, 27 రోజుల పీరియడ్ సైకిల్. మూడు రోజులకే రుతుస్రావం ఆగిపోతుంది. నెలసరి సక్రమంగానే వస్తున్నా గత కొన్ని నెలలుగా పీరియడ్స్ మొదలైన తొమ్మిదీపది రోజుల్లో స్పాటి
సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొన్నది. నార్మల్ డెలివరీ చేస్తే వైద్య సిబ్బందికి రూ.3 వేలు ప్రోత్సాహకం అందించనున్నది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. స�
ప్రతివారం సమీక్ష నిర్వహిస్తూ సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని కలెక్టర్ శశాంక జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో
శుక్రవారంనాటి ఉద్రిక్తతల తర్వాత సికింద్రాబాద్ స్టేషన్లో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. శుక్రవారం రాత్రి నుంచే పలు రైళ్లను పునరుద్ధరించిన అధికారులు.. శనివారం ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ �
పురిటి నొప్పులను తగ్గించి సాధారణ ప్రసవాలు చేసేందుకు ఎంటోనాక్స్ టెక్నాలజీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. ప్రసవ సమయంలో గర్భిణులకు వచ్చే నొప్పులను తగ్గించేందుకు ఎంటోనాక్స్ గ్యాస్ సి
పురుడు అంటేనే పునర్జన్మ అనే నానుడి.. ప్రస్తుతం కాన్పు అంటే కడుపుకోతగా మారింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిజేరియన్ ఆపరేషన్ల సంఖ్య తగ్గుముఖం పట్టి పరిస్థితి మెరుగుపడుతుండగా.. ప్రైవేటు దవాఖానల్లో మాత్రం నేట�
ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ కాన్పులు వైద్య సిబ్బంది ప్రాధాన్యం ఇస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో గత ఏడాది ఏప్రిల్ నుంచి మార్చి 2022 వరకు మొత్తం 17,244 ప్రసవాలు జరుగగా, వీటిల్లో 11,509 సాధారణ కాన్పులు చేశారు. జిల్లా