రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తి అయిన సందర్భంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసి�
సాగు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ చేపట్టిన ధర్నాకు ప్రభుత్వం దిగివచ్చింది. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని రైతుల సాగునీటి సమస్యను పరిషరించాలని, ఎస్ఎల్బీసీ లోలె�
లక్షలు ఖర్చు చేసి బీటెక్ ఇంజినీరింగ్ చేయలేని పేద విద్యార్థులకు పాలిటెక్నిక్ విద్య వరమని, బీటెక్ ఇంజినీరింగ్ చేయకున్నా ఆ స్థాయిలో ఉపాధి అవకాశాలు పాలిటెక్నిక్ చేసిన విద్యార్థులకు లభ్యమవుతాయని మా�
Nomula Bhagat | పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను నాశనం చేస్తూ కాంగ్రెస్ సర్కారు జారీచేసిన జీవో 97 ను తక్షణమే రద్దు చేయాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, బీఆర్ఎస్ నాయ�
‘శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమకు అక్రమంగా నీటిని తరలించుకుపోతోంది. ఆంధ్ర జలదోపిడీని అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫల
వాన కాలం పంటలకు నాగార్జునసాగర్ జలాశయం నుంచి నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన నల్లగొండ జిల్లా హాలియాలో మీడియాతో మాట్లాడుతూ.. సాగర్ ప్రాజెక్ట�
కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలనతోనే రాష్ర్టానికి అరిష్టం దాపురించిందని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆరోపించారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తే, నేటి కాంగ్రెస్ ప్రభ�
త్రిపురారం మండలంలోని మాటూరు గ్రామానికి చెందిన కళాకారుడు కలకొండ శ్రీనివాస్ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ సోమవారం శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. క�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చాలామంది అర్హులకు అందడం లేదని నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. దీనిపై అధికారులను అడిగితే తమకేమీ తెలియదని సమాధానం చెబుతున�
నిడమనూరు మండల పరిధిలోని బంటువారిగూడెం మాజీ ఉప సర్పంచ్, బీఆర్ఎస్ నాయకుడు గుండెబోయిన భిక్షం కుటుంబాన్ని నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ బుధవారం పరామర్శించారు.
ప్రశ్నించే శక్తులపై దాడులు చేసి భయానక పరిస్థితులు సృష్టించాలని కాంగ్రెస్ నాయకులు కుటిల యత్నాలు చేస్తున్నారని, వారి దాడులకు భయపడేది లేదని.. ప్రభుత్వంపై పోరుకు వెరసేది లేదని బీఆర్ఎస్ నేతలు సృష్టం చేశ�
రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు మంత్రులు గాలి మోటర్లలో వచ్చి గాలి మాటలు చెప్పి వెళ్తున్నారని మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్రెడ్డి, నోముల భగత్, జాజాల సురేందర్ విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో
పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, నాగార్జునసాగర్ ఎడమ కాలువకు గండి పడి 20 రోజులైనా మరమ్మతులు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో కార్పొరేట్కు దీటుగా గురుకులాల్లో విద్య, వసతులు అందిస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గురుకులాలకు చెందిన 3,000 మందికిపైగా విద్యార్థులు నీట్, ట్రిపుల్ ఐటీ, మెడిసిన్ స�
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీకి డిపాజిట్ దక్కనివ్వొద్దని, ఒక వేళ ఆ పార్టీ గెలిస్తే మోటర్లకు మీటర్లు బిగిస్తారని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. ఈ నెల 20న మునుగోడులో నిర్వహించే ప్రజా దీవెన స�