భారత్ టీ20 జట్టులోకి తెలుగు యువ క్రికెటర్ నితీశ్కుమార్రెడ్డి దూసుకొచ్చాడు. గత ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆల్రౌండ్ ప్రదర్శనతో మెరుపులు మెరిపించిన నితీశ్కు సీనియర్ సెలెక్టర�
ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ బ్రాండ్ పూమా.. ఐపీఎల్లో సత్తా చాటి భారత జట్టుకు ఎంపికైన యువ క్రికెటర్లు నితీశ్ కుమార్ రెడ్డి, రియాన్ పరాగ్తో జట్టు కట్టింది.
తెలుగు యువ క్రికెటర్ నితీశ్కుమార్ రెడ్డికి భారత జట్టులో చోటు దక్కిన ఆనందం రెండ్రోజుల్లోనే ఆవిరైంది. జూలైలో జరిగే జింబాబ్వే పర్యటనకు ఎంపికైన అతడు గాయం కారణంగా ఈ టూర్ నుంచి తప్పుకున్నాడు. ఈ మేరకు బీసీ
BCCI : భారత జట్టు జెర్సీ వేసుకోవాలని కలలుకన్న తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumr Reddy) అరంగేట్రం ఆలస్యం కానుంది. ఈ యువ ఆల్రౌండర్ ప్రస్తుతం బీసీసీఐ(BCCI) కి చెందిన వైద్య బృందం
పర్యవేక్షణలో ఉ�
భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకోవడం చాలా గర్వంగా ఉంది. నాన్నకు కూడా సంతోషం. కానీ 50 శాతమే నా కల నెరవేరింది. జెర్సీ ధరించి దేశం తరఫున మ్యాచ్ గెలిపించినప్పుడే వంద శాతం నా స్వప్నం సాకారమైనట్లు. ఒకప్పుడు
BCCI : జింబాబ్వే (Zimbabwe) సిరీస్ కోసం భారత క్రికెట్ బోర్డు (BCCI) 15 మందితో కూడిన స్క్వాడ్ను ప్రకటించింది. ఊహించినట్టుగానే శుభ్మన్ గిల్ (Shubman Gill) ఈ సిరీస్కు కెప్టెన్గా ఎంపికయ్యాడు.
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున బ్యాట్తో పాటు బంతితోనూ అదరగొడుతున్న తెలుగు కుర్రాడు నితీశ్కుమార్ రెడ్డి తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందుకుంటున్నాడు.
సన్రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. సొంత ఇలాఖాలోరాజస్థాన్ రాయల్స్ను చిత్తు చేస్తూ ప్లేఆఫ్స్ రేసులో ముందంజ వేసింది. వరుసగా రెండు ఓటములతో బరిలోకి దిగిన సన్రైజర్స్..రాయల్స్తో మ్యాచ్లో సత్తాచాట�
పంజాబ్ కింగ్స్తో మంగళవారం ముగిసిన మ్యాచ్లో ఆల్రౌండ్షో తో అదరగొట్టిన తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఐపీఎల్లో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఒక మ్యాచ్లో అర్ధ సెంచరీ చేయడమే గాక బౌలింగ్ల