దేశంలో ప్రతిపక్ష ముఖ్యమంత్రులు ప్రధాని మోదీని కలవడానికి ఇష్టపడటం లేదు. ఆయన ఆధ్వర్యంలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాలు, ఇతర సదస్సులకు హాజరయ్యేందుకు కూడా వారు విముఖత చూపుతున్నారు.
నీతి ఆయోగ్ గత సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు పోజులు కొట్టిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇప్పుడు ఎందుకు వెళ్లారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ప్రశ్నించారు.
సీఎం రేవంత్రెడ్డి మరోమారు శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎంగా ఆయన ఢిల్లీకి వెళ్లటం ఇది 44వ సారి. ఢిల్లీలో శనివారం జరిగే నీతిఆయోగ్ సమావేశంలో సీఎం పాల్గొననున్నారు.
NITI Aayog Meeting : నీతి ఆయోగ్ సమావేశంపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభ ఎన్నికల ప్రచారంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వంపై ఊదరగొట్టగా ఎన్నికల అనంతరం ఈ ప్రచారానికి ఆయన స్వ�
Manickam Tagore : నీతి ఆయోగ్ సమావేశంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని అవమానించిన తీరు అత్యంత దురదృష్టకరమని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ అన్నారు.
Karnataka : కేంద్ర బడ్జెట్లో కర్నాటకకు మొండిచేయి చూపడాన్ని నిరసిస్తూ ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడంపై రాష్ట్ర మంత్రి ఈశ్వర్ ఖండ్రే స్పందించారు.
నీతి ఆయోగ్ సంస్థ ఈ నెల 27 నుంచి అన్ని రాష్ర్టాల సీఎస్లతో సమావేశం నిర్వహించనున్నది. 3 రోజులపాటు జరిగే సమావేశాలకు ఢిల్లీలోని పూసా ఇన్స్టిట్యూట్ వేదిక కానున్నది. రాష్ర్టాల సీఎస్లు హాజరు కావాలని నీతి ఆయో
CM Nitish Kumar: కొత్తగా పార్లమెంట్ బిల్డింగ్ను నిర్మించాల్సిన అవసరం ఏమి వచ్చిందని బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రశ్నించారు. దేశ చరిత్రను కేంద్రం తిరగరాస్తోందని ఆయన విమర్శించారు. రేపు జరగనున్న
సమాఖ్య స్ఫూర్తిని విస్మరించి విపక్ష పాలిత రాష్ర్టాలను వివిధ రకాలుగా ఇబ్బంది పెడుతున్న కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా శనివారం జరిగే నీతి ఆయోగ్ 8వ పాలక మండలి సమావేశాన్ని తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు
న్యూఢిల్లీ: రాష్ట్రాలకు కేంద్ర పన్నుల వాటా పెంచాలని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ ఏడవ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ఢిల్లీలో ఆదివారం జరిగింది. రాష్�