మంత్రి ఐకే రెడ్డి | పేదలు ఆత్మ గౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం పథకం ప్రవేశ పెట్టారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
హరితహారంలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాలివీసీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్నిర్మల్ టౌన్, జూన్ 16: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం, పల్లె ప్రగతి పనులను లక్ష్యం మేరకు పూర్తి చ�
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్తాంసిలో జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభంతాంసి, జూన్ 16 : రాష్ట్రంలోని రైతుల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. మ
ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ ఎం.రాజేశ్ చంద్రఅంతర్రాష్ట్ర చెక్పోస్ట్ తనిఖీబేల, జూన్ 15: మహారాష్ట్ర నుంచి జిల్లాకు నకిలీ విత్తనాల రవాణాను అరికట్టాలని ఇన్చార్జి ఎస్పీ ఎం.రాజేశ్ చంద్ర సూచించారు. మండలంల
ఆదిలాబాద్ కలెక్టర్సిక్తా పట్నాయక్ఎదులాపురం,జూన్14: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన హరితహారం, పరిశుభ్రత, పల్లె ప్రగతి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించి ఆదిలాబాద్ జిల్లాను అగ్రస
తాంసి, జూన్ 14: విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. మండలంలోని పొన్నారిలో జిల్లాపరిషత్ నిధులు రూ.5లక్షలతో తరగతి గది నిర్మాణానికి సోమవారం భూమి �
ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డికుంటాల, జూన్, 13 : మండల ప్రజల ఇలవే ల్పు అయిన శ్రీ గజ్జలమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అ న్నారు. ఆలయాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గాలి గోపుర
ప్రజాప్రతినిధులు, అధికారులుపలు గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలునార్నూర్, జూన్11: పరిసరాల శుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని గాదిగూడ మండల ప్రత్యేకాధికారి శివగణేశ్ అన్నారు. గాదిగూడ మండలంలోని దాబా (�
ఎదులాపురం,జూన్11 : ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు కలిసి కట్టుగా పని చేసి జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకుందామని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా పరి