ఎగిరి చెట్టుపై పడి వ్యక్తి మృతి 20 ఫీట్లు ఎగిరిపడ్డ యువకుడు ఆదిలాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎదురుగా అతివేగంగా దూసుకొచ్చిన కారు బైక్ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి 20 ఫీట్లు పైకి ఎగిరి ఓ చెట్టుపై చిక�
నిర్మల్ టౌన్, జూన్ 9 : ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వృత్తి నైపుణ్యం, స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వ
కోవిడ్ మహమ్మారితో ఇబ్బందులు పడుతున్న వారికి సాయం చేసేందుకు సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. టాలీవుడ్ యాక్టర్ రానా కోవిడ్ సమయంలో తన వంతు సాయంగా పేదలకు సరుకులు అందజేశారు.
సర్వం సిద్ధం చేసిన అధికారులునేడు లేదా రేపు ప్రారంభించే అవకాశంపరిశీలించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్ఎదులాపురం,జూన్ 8 : జిల్లా కేంద్రంలోని రిమ్స్ వైద్యశాలలో ఏర్పాటు చేసిన టీ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్ర
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీనిర్మల్ టౌన్, జూన్ 8 : పంట కల్లాల నిర్మాణాలను వారంలోగా పూర్తి చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. పంట కల్లాల నిర్మాణాలపై జిల్లా �
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిలక్ష్మణచాంద మండలం వడ్యాల్లో రైతు వేదిక, సారంగాపూర్ మండలం స్వర్ణ వద్ద బ్రిడ్జి ప్రారంభంలక్ష్మణచాంద, జూన్ 7: రైతుబంధు పథకం డబ్బులను ప్రభుత్వం ఈనెల 15 నుంచి జమ చేయనుందని మంత
ఇంద్రవెల్లి, జూన్7: జాతీయ ఆహార భద్రతా పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచితంగా పంపిణీ చేసిన కంది విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని ఉట్నూర్ డివిజన్ ఇన్చార్జి ఏడీఏ రాథోడ్ గణేశ్ అన్నారు. మండలంల
ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఎరువులు, విత్తనాలుజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందిఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నఆదిలాబాద్ రూరల్, జూన్ 6: దేశంలోని అన్ని రాష్ర్టాల కంటే రైతుల సంక్షేమం కోసం పనిచే
ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్డయాగ్నోస్టిక్ సెంటర్ పరిశీలనఎదులాపురం,జూన్6 : జిల్లా కేంద్రంలోని రిమ్స్లో ఏర్పాటు చేసిన టీ డయాగ్నోస్టిక్ సెంటర్లో అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితం�
వచ్చే జూన్ నాటికి 50 వేల ఎకరాలకు సాగునీరురాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డికాళేశ్వరం ప్యాకేజీ 27 రీటెండర్ పనులకు భూమిపూ దిలావర్పూర్ జూన్ 4: కాళేశ్వరం ప్యాకేజీ 27తో 50 వేల ఎకరాల బీడు �
థోల్, జూన్, 3 : రైతులు విత్తనాలు విత్తే సమయంలో తొందరపడకూడదని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త, సమన్వయ కర్త వీరన్న సూచించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దుక్కులు మంచిగా నీళ్లు తాగిన తర్వాత 60 నుంచి 70 మిల�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంప్రగతి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రం : మంత్రి ఐకేరెడ్డినిర్మల్ అర్బన్ / నిర్మల్ టౌన్, జూన్ 2: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా తెలంగ
జీలుగసాగుతో రైతులకు మేలురాయితీపై విత్తనాలుదస్తురాబాద్, జూన్ 2: నేలల్లో పచ్చిరొట్టను వినియోగిస్తే భూసారం పెరగడంతో పాటు అధిక దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. వరితో పాటు ఏ ఇతర పంటలు