నేలకొరిగిన 600 స్తంభాలుకొట్టుకపోయిన 80 ట్రాన్స్ఫార్మర్లు50 గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయంనిర్మల్ టౌన్, జూలై 23 : రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలతో ట్రాన్స్కోకు భారీ నష్టం వాటిల్లింది. జిల్లాలో �
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి,ఎమ్మెల్యేలు జోగు రామన్న, జీ విఠల్రెడ్డిసారంగాపూర్, జూలై 23: రెండు రోజులగా కురుస్తున్న భారీ వర్షాలతో నష్టపోయిన ప్రజలను ఆదుకుంటామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నార�
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన సీఎంక్షేత్రస్థాయిలో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశంవరద ్రప్రాంతాల్లో మంత్రి పర్యటననిర్మల్కు ఎన్డీఆర్ఎఫ్ బృందాలుబాలింతను, యువకుడిని రక్షించిన రెస్క్యూ ట
డివిజన్ల వారీగా కంట్రోల్ రూంల ఏర్పాటువిద్యుత్ శాఖ జిల్లా అధికారి జయంత్రావుచౌహాన్నిర్మల్ టౌన్, జూలై 22 : భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా విద్యుత్ శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తు న్నట్లు ఆ శాఖ జిల్లా అధిక�
మంత్రి ఐకే రెడ్డి | ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
మహిమాన్వితం.. గండిరామన్న ఆలయం నేటి నుంచి దత్త జయంతి వేడుకలు ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ నిర్వాహకులు వేడుకలకు హాజరుకానున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ అర్బన్, జూలై 21 : ఆధ్యాత్మికతకు కేంద్ర బి�
బల్దియాల్లో ప్రకృతి వనాలు వార్డులో వనం ఏర్పాటుకు చర్యలు ఒక్కో దానికి రూ.2 నుంచి5 లక్షల వరకు నిధులు నిర్మల్ జిల్లాలోవేగంగా పూర్తవుతున్న పనులు హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు నిర్మల్ అర్బన్, జూలై 21 : ప్రజా
నిజామాబాద్ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ పార్టీ జిల్లా సభ్యత్వ నమోదు ఇన్చార్జి గంగాధర్ గౌడ్నిర్మల్ అర్బన్/ ముథోల్, జూలై 19: ఉనికి కోసమే రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నా డని, నిజామాబాద్ ఎమ్మెల్స�
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీభైంసా టౌన్, జూలై 19: పండుగలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పిలుపు నిచ్చారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మతపెద్దలతో, అ ధికారులతో సోమ�
రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డినిర్మల్ కలెక్టరేట్లో అధికారులతో సమావేశంనిర్మల్ చైన్గేట్, జూలై 17 : గడువులోగా పనులు పూర్తి కాకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రి అల్లో
55 గురుకులాలు.. 4,400 సీట్లు..పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు..ఎదులాపురం/నిర్మల్ అర్బన్, జూలై 17 : గురుకుల పాఠశాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే అర్హత పరీక్షకు అధికారులు అన్ని ఏర�