గ్రామాల్లో ఏర్పాటు చేసేందుకు అధికారుల సన్నాహాలుదండేపల్లి, కోటపల్లి, తాండూర్,లక్షెట్టిపేట, కాసిపేటలో అధికారుల పరిశీలనదండేపల్లి, మే 24 : కరోనా రెండో దశ మహమ్మారి పల్లె ప్రజలనూ వణికిస్తున్నది. పల్లె ప్రాంతా�
బోథ్, మే 24 : మలేరియా వ్యాధి గుర్తింపు కోసం ఇంటింటా సర్వే చేపట్టిన ట్లు జిల్లా మలేరియా నివారణాధికారి ఎం శ్రీధర్ పేర్కొన్నారు. సోమవారం బోథ్ మండలం మందబొగుడలో ఇంటింటా సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మ
ఎదులాపురం,మే 23: ఎలాంటి కారణంగా లేకుండా అనవవసరంగా రోడ్లపైకి వస్తే చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ ఎం రాజేశ్ చంద్ర తెలిపారు. పట్టణంలో ప్రధాన కూడళ్ల వద్ద ఆదివాకం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భ
రేపటి నుంచి వారం రోజులు బ్రహ్మోత్సవాలువేడుకలకు ఆలయం ముస్తాబు26న స్వామి వారి కల్యాణంభక్తులకు అనుమతి లేదు : ఈవోదిలావర్పూర్, మే 23: చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతంలో ఉగ్రనారసింహుడు శాంతమూర్తిగా కొలువైన క్షేత్�
ఆదిలాబాద్ రూరల్; మే 22: హరితహారం కింద నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని దుర్గానగర్లో గల అర్బన్పార్కులో
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డినిర్మల్ పట్టణ సుందరీకరణ, సరస్వతీ కెనాల్ నిర్మాణ పనుల పరిశీలనరైతులకు జీలుగ విత్తనాలు అందజేత నిర్మల్ అర్బన్, మే 21 : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుత
ధాన్యం సేకరణలో ఆదర్శం నిర్మల్ జిల్లా రేవోజిపేట 350 మంది రైతుల నుంచి 1149 టన్నుల సేకరణ దస్తురాబాద్, మే21 : నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని రేవోజిపేట ధాన్యం కొనుగోళ్లలో ఆదర్శంగా నిలిచింది. నెల రోజుల వ్య�
జాగ్రత్తలతోనే నివారణజిల్లాలో నలుగురికి లక్షణాలునమస్తే’తో నిర్మల్ జిల్లా వైద్యాధికారి ధన్రాజ్నిర్మల్ చైన్గేట్, మే 20: కరోనా విస్తరిస్తున్న తరుణంలో మరోవైపు కొత్తగా బ్లాక్ ఫంగస్ ప్రజలను భయాందోళ�
గ్రామాల్లో పోలీసుల విస్తృత దాడులుమద్యం, గుడుంబా, గుట్కా అమ్మకందారులపై కేసులుప్రజలకు అవగాహనచెన్నూర్ రూరల్, మే 18 : మండలంలోని ప్రతి గ్రామంలో లాక్డౌన్ సందర్భంగా మద్యం ఏరులై పారుతున్నది. చెన్నూర్ మండలక�
మంత్రి విజ్ఞప్తి మేరకు ధరలు తగ్గించిన వైద్యులుకృతజ్ఞతలు తెలిపిన అమాత్యుడు అల్లోల ఇంద్రకరణ్రెడ్డినిర్మల్ అర్బన్, మే 19 : నిర్మల్ జిల్లాలో ఇక నుంచి సీటీ స్కానింగ్ పరీక్షలు రూ.2500లకే చేయనున్నారు. రాష్ట్�
ఆదిలాబాద్ రూరల్ సీఐ పురుషోత్తమాచారిరాంనగర్ వద్ద వాహనాలు తనిఖీఎదులాపురం, మే 19: కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆదిలాబాద్ రూరల్ సీఐ పురుషోత్తమాచారి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ వరక�
మంత్రి అల్లోల | కొవిడ్ వ్యాధిగ్రస్తుల సంక్షేమం కోసం మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు నిర్మల్ ఐఎంఏ, ఎన్డీఏ సంఘాలు సంయుక్తంగా వైద్య పరీక్షల రేట్లను తగ్గించాయి.
క్రైం న్యూస్ | కుల మతాలు, భౌతిక సంబంధాల కంటే మానవత్వమే ముఖ్యమని భావించిన కొందరు ముస్లిం యువకులు కరోనాతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు జరిపించి మానవత్వాన్ని చాటారు.
వాతావరణంలో మార్పుల దృష్ట్యా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలిమంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డినిర్మల్ టౌన్: జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాద