మంత్రి ఐకే రెడ్డి | నిర్మల్ పట్టణం గాజుల్ పేట్ నుంచి ఆలూర్ గ్రామం వరకు రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించనున్న డబుల్ రోడ్డు పనులను గురువారం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గాజుల్ పేట్ చౌరస్తా వద్ద ప్రారంభించ�
కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్యంజిల్లా ప్రభుత్వ దవాఖానలో అన్ని ఏర్పాట్లు చేశాంమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డినిర్మల్ అర్బన్, మే 12 : కొవిడ్ సెకండ్ వేవ్ ఉధృతమవుతుండడతో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉం�
ఉదయం 5 గంటలకే తెరుచుకున్న ఆదిలాబాద్ మార్కెట్10 గంటలకు స్వచ్ఛందంగా మూసివేత ఎదులాపురం, మే 12: కరోనా తీవ్రత నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నుంచి లాక్డౌన్ అమలు చేసింది. పది రోజుల పాటు ఉదయం 6 నుంచి 10 గంటల �
నిర్మల్ అర్బన్, మే 11 : పట్టణాభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తామని నిర్మల్ మున్సి పల్ చైర్మన్ ఈశ్వర్ పేర్కొన్నారు. మంగళ వారం పట్టణంలోని గాజుల్పేట్ నుంచి వెంగా ్వపేట్ వరకు చేపట్టనున్న రోడ్డు అభి వృద్�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నేటి నుంచి అమలుకు కార్యాచరణ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలకు ఆదేశాలు యథావిధిగా ధాన్యం కొనుగోళ్లు లాక్డౌన్తో వైన్స్ల వద్ద మందుబాబుల బారులు నిత్యావసర సరుకులకు పోటీ పడ్డ జనం �
డీపీవో శ్రీనివాస్ఇంద్రవెల్లిలో సర్వే పరిశీలనఇంద్రవెల్లి, మే 10: కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వ ఆదేశాలతో గ్రామాల్లో చేపడుతున్న ఇంటింటా ఆరోగ్య సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని డీపీవో శ్రీనివాస్ వ�
బోథ్, మే 10: అనారోగ్యం, ప్రమాదాల బారినపడి దవాఖానలో ్లచికిత్స పొందిన పేద, మధ్య తరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఆర్థి కంగా భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పేర్కొన్నారు. సొనాల గ్రామానికి
24 గంటల్లోనే ఫలితంమొదటి రోజు 46 మందికి పరీక్షలుఇద్దరు రీసెర్చ్ సైంటిస్టులు, ఎనిమిది మంది సిబ్బంది నియామకంరోజూ 150 మందికి పరీక్షలు చేసే సామర్థ్యంఎదులాపురం, మే 9 : ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో భాగంగా ఆదిలాబాద్ జ�
ముమ్మరంగా పారిశుధ్య పనులుశుభ్రంగా రూపుదిద్దుకుంటున్న పల్లెలుగ్రామాల్లో నిత్యం సోడియం హైపో క్లోరైట్ పిచికారీవైరస్ నివారణకు కొనసాగుతున్నఆరోగ్య సర్వేనేరడిగొండ, మే 9: మండలంలోని గ్రామాల్లో ప్రత్యేక పా�
భైంసా, మే 8 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటా ఆరోగ్య సర్వేకు ప్రజలందరూ సహకరించాలని డీఆర్డీవో వెంకటేశ్వర్లు సూచించారు. శనివారం ఆయన పలు వార్డుల్లో సర్వే సిబ్బందితో కలిసి ఇంటింటికీ తిరి
జిల్లా స్థాయిలో టాస్క్ఫోర్స్ టీం ఏర్పాటుఈ ఏడాది 3లక్షల పత్తి బ్యాగులు అవసరమని గుర్తింపుహెచ్టీ పత్తి విత్తనాలు, పెరిగిన ఎరువుల ధరపై నిఘానిర్మల్ టౌన్, మే 8: రైతులకు అండగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ
ఎదులాపురం,మే7: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య సర్వే చేయాలని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్వో కార్యాలయంలో పీహెచ్సీ, మెడికల్ ఆఫీసర్లతో శుక్రవారం సమావ�
భయం వీడుదాం..వైరస్ను జయిద్దాంలక్షణాలు ఉంటే ఆందోళన వద్దు99 శాతం మంది కరోనా నుంచి కోలుకుంటున్నారుఇతర అనారోగ్య సమస్యలు,ఆందోళనతోనే ప్రాణం మీదకిఅందుబాటులో మెరుగైన వైద్యం..సద్వినియోగం చేసుకోవాలంటున్న డాక్ట
మూడు రోజులుగా ఆదిలాబాద్ ట్రెజరీ ఉద్యోగులపై వేధింపులుఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జైరాం గురు ఎదులాపురం,మే 6: మూడు రోజులుగా ఆదిలాబాద్ జిల్లా ట్రెజరీ ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తున్న కరీంనగర్ డిప్యూటీ