డీపీవో శ్రీనివాస్ఇంద్రవెల్లిలో సర్వే పరిశీలనఇంద్రవెల్లి, మే 10: కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వ ఆదేశాలతో గ్రామాల్లో చేపడుతున్న ఇంటింటా ఆరోగ్య సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని డీపీవో శ్రీనివాస్ వ�
బోథ్, మే 10: అనారోగ్యం, ప్రమాదాల బారినపడి దవాఖానలో ్లచికిత్స పొందిన పేద, మధ్య తరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఆర్థి కంగా భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పేర్కొన్నారు. సొనాల గ్రామానికి
24 గంటల్లోనే ఫలితంమొదటి రోజు 46 మందికి పరీక్షలుఇద్దరు రీసెర్చ్ సైంటిస్టులు, ఎనిమిది మంది సిబ్బంది నియామకంరోజూ 150 మందికి పరీక్షలు చేసే సామర్థ్యంఎదులాపురం, మే 9 : ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో భాగంగా ఆదిలాబాద్ జ�
ముమ్మరంగా పారిశుధ్య పనులుశుభ్రంగా రూపుదిద్దుకుంటున్న పల్లెలుగ్రామాల్లో నిత్యం సోడియం హైపో క్లోరైట్ పిచికారీవైరస్ నివారణకు కొనసాగుతున్నఆరోగ్య సర్వేనేరడిగొండ, మే 9: మండలంలోని గ్రామాల్లో ప్రత్యేక పా�
భైంసా, మే 8 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటా ఆరోగ్య సర్వేకు ప్రజలందరూ సహకరించాలని డీఆర్డీవో వెంకటేశ్వర్లు సూచించారు. శనివారం ఆయన పలు వార్డుల్లో సర్వే సిబ్బందితో కలిసి ఇంటింటికీ తిరి
జిల్లా స్థాయిలో టాస్క్ఫోర్స్ టీం ఏర్పాటుఈ ఏడాది 3లక్షల పత్తి బ్యాగులు అవసరమని గుర్తింపుహెచ్టీ పత్తి విత్తనాలు, పెరిగిన ఎరువుల ధరపై నిఘానిర్మల్ టౌన్, మే 8: రైతులకు అండగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ
ఎదులాపురం,మే7: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య సర్వే చేయాలని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్వో కార్యాలయంలో పీహెచ్సీ, మెడికల్ ఆఫీసర్లతో శుక్రవారం సమావ�
భయం వీడుదాం..వైరస్ను జయిద్దాంలక్షణాలు ఉంటే ఆందోళన వద్దు99 శాతం మంది కరోనా నుంచి కోలుకుంటున్నారుఇతర అనారోగ్య సమస్యలు,ఆందోళనతోనే ప్రాణం మీదకిఅందుబాటులో మెరుగైన వైద్యం..సద్వినియోగం చేసుకోవాలంటున్న డాక్ట
మూడు రోజులుగా ఆదిలాబాద్ ట్రెజరీ ఉద్యోగులపై వేధింపులుఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జైరాం గురు ఎదులాపురం,మే 6: మూడు రోజులుగా ఆదిలాబాద్ జిల్లా ట్రెజరీ ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తున్న కరీంనగర్ డిప్యూటీ
మార్గదర్శకాలు జారీ చేసిన సర్కారుకరోనా నెగెటివ్ ఉంటేనే జంటకు అనుమతిఫంక్షన్హాల్ నిర్వాహకులకు ముందస్తు నోటీసులునిర్మల్ టౌన్, మే 5: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో సర్కారు శుభకార్యాలపై ఆంక్షలు వి
ఆక్సిజన్, మందుల కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలినిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీనిర్మల్ టౌన్, మే 5: జిల్లాలో కొవిడ్ బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేట్ వైద్యశాలలకు వచ్చే రోగు�
ప్రస్తుతం 138 మంది చికిత్స తీసుకుంటున్నారు..అందుబాటులో 550 బెడ్లు.. ఇంకా.. 40 పెంచుతున్నాం..వ్యాధి ముదరక ముందే రిమ్స్కు రండి..nలక్షణాలు ఉంటేనే పరీక్ష చేయించుకుంటే మంచిది..46 మంది పాజిటివ్ గర్భిణులకు ప్రసవాలు చేశ�
సోన్, మే 4: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు రైతులు నాణ్యమైన వడ్లు తీసుకురావాలని జిల్లా సహకార అధికారి శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోన్ మండల కేంద్రంతో పాటు పాక్పట్లలో ధాన్యం కొనుగోలు కేంద్రా
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డిరోడ్డు సుందరీకరణ పనుల పరిశీలననిర్మల్ అర్బన్, మే 3 : నిర్మల్ పట్టణ అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ�