ఇంద్రవెల్లి, జూన్7: జాతీయ ఆహార భద్రతా పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచితంగా పంపిణీ చేసిన కంది విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని ఉట్నూర్ డివిజన్ ఇన్చార్జి ఏడీఏ రాథోడ్ గణేశ్ అన్నారు. మండలంల
ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఎరువులు, విత్తనాలుజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందిఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నఆదిలాబాద్ రూరల్, జూన్ 6: దేశంలోని అన్ని రాష్ర్టాల కంటే రైతుల సంక్షేమం కోసం పనిచే
ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్డయాగ్నోస్టిక్ సెంటర్ పరిశీలనఎదులాపురం,జూన్6 : జిల్లా కేంద్రంలోని రిమ్స్లో ఏర్పాటు చేసిన టీ డయాగ్నోస్టిక్ సెంటర్లో అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితం�
వచ్చే జూన్ నాటికి 50 వేల ఎకరాలకు సాగునీరురాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డికాళేశ్వరం ప్యాకేజీ 27 రీటెండర్ పనులకు భూమిపూ దిలావర్పూర్ జూన్ 4: కాళేశ్వరం ప్యాకేజీ 27తో 50 వేల ఎకరాల బీడు �
థోల్, జూన్, 3 : రైతులు విత్తనాలు విత్తే సమయంలో తొందరపడకూడదని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త, సమన్వయ కర్త వీరన్న సూచించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దుక్కులు మంచిగా నీళ్లు తాగిన తర్వాత 60 నుంచి 70 మిల�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంప్రగతి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రం : మంత్రి ఐకేరెడ్డినిర్మల్ అర్బన్ / నిర్మల్ టౌన్, జూన్ 2: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా తెలంగ
జీలుగసాగుతో రైతులకు మేలురాయితీపై విత్తనాలుదస్తురాబాద్, జూన్ 2: నేలల్లో పచ్చిరొట్టను వినియోగిస్తే భూసారం పెరగడంతో పాటు అధిక దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. వరితో పాటు ఏ ఇతర పంటలు
గాదిగూడ, మే 31: లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఎస్ఐ సయ్యద్ ముజాహిద్ పోలీస్ సిబ్బందికి సూచించారు. మండలంలోని లోకారి(కే) గ్రామంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా�
సత్ఫలితాలిచ్చిన జ్వర సర్వేఇళ్లవద్దే బాధితులకు మందుల కిట్లుకాలు కదుపకుండా కోలుకున్న గ్రామస్తులుఅండగా నిలిచిన అధికారులు, ప్రజాప్రతినిధులు20 రోజులుగా ఒక్క కరోనా కేసు నమోదు కాలేదునెన్నెల, మే 30 : నెన్నెల మం�
నిర్మల్ అదనపు కలెక్టర్ రాంబాబుసారంగాపూర్ మండలంలో కేంద్రాల పరిశీలనసారంగాపూర్, మే 30 : వారం రోజుల్లోగా కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసి, రైస్మిల్లర్లకు తరలిస్తామని నిర్మల్ అదనపు కలెక్టర్ �