మార్గదర్శకాలు జారీ చేసిన సర్కారుకరోనా నెగెటివ్ ఉంటేనే జంటకు అనుమతిఫంక్షన్హాల్ నిర్వాహకులకు ముందస్తు నోటీసులునిర్మల్ టౌన్, మే 5: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో సర్కారు శుభకార్యాలపై ఆంక్షలు వి
ఆక్సిజన్, మందుల కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలినిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీనిర్మల్ టౌన్, మే 5: జిల్లాలో కొవిడ్ బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేట్ వైద్యశాలలకు వచ్చే రోగు�
ప్రస్తుతం 138 మంది చికిత్స తీసుకుంటున్నారు..అందుబాటులో 550 బెడ్లు.. ఇంకా.. 40 పెంచుతున్నాం..వ్యాధి ముదరక ముందే రిమ్స్కు రండి..nలక్షణాలు ఉంటేనే పరీక్ష చేయించుకుంటే మంచిది..46 మంది పాజిటివ్ గర్భిణులకు ప్రసవాలు చేశ�
సోన్, మే 4: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు రైతులు నాణ్యమైన వడ్లు తీసుకురావాలని జిల్లా సహకార అధికారి శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోన్ మండల కేంద్రంతో పాటు పాక్పట్లలో ధాన్యం కొనుగోలు కేంద్రా
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డిరోడ్డు సుందరీకరణ పనుల పరిశీలననిర్మల్ అర్బన్, మే 3 : నిర్మల్ పట్టణ అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ�
గాదిగూడ ఎస్ఐ సయ్యద్ ముజాహిద్లోకారి(కే)లో గ్రామస్తులకు అవగాహననార్నూర్,మే 3: ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని గాదిగూడ ఎస్ఐ సయ్యద్ ముజాహిద్ పేర్కొన్నారు. గాదిగూడ మండలంలోని లో�
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డిరంజాన్ గిఫ్ట్లు, షాదీముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీనిర్మల్ అర్బన్, మే 2 : రాష్ట్ర ప్రభుత్వం అన్ని అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నదని అటవీ పర్యా�
నిర్మల్ బస్ డిపో వద్ద జెండాను ఆవిష్కరిస్తున్న నాయకులునిర్మల్ అర్బన్, మే1 : మేడేను శనివారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. బస్డిపో కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఏఐటీయూసీ జ�
మహారాష్ట్రకు కూతవేటు దూరంలో ఉన్నా నేటికీ ఒక్క కేసు లేని పల్సి గ్రామం పక్కాగా కొవిడ్ నిబంధనలు అమలు ఏడాది కాలంగా శుభకార్యాలకు దూరం వేపచెట్లే రక్షణ అంటున్న గ్రామస్థులు కుభీర్, ఏప్రిల్ 28 : కరోనా మహమ్మారిత
ఆక్సిజన్ కొరత లేకుండా నిత్యం పర్యవేక్షణరోజుకు 15 నుంచి 20 సిలిండర్లు సరఫరానిర్మల్ దవాఖానలో అన్ని రకాల ఏర్పాట్లునిర్మల్ అర్బన్, ఏప్రిల్ 30 : నిర్మల్ జిల్లాలోని ప్రధాన దవాఖానలో కొవిడ్ రోగులకు మెరుగైన �
బోథ్లో రూ 13.88 లక్షల ఆస్తి నష్టంసర్వం కోల్పోయిన బాధిత కుటుంబంబోథ్, ఏప్రిల్ 30: బోథ్లోని పోచమ్మగల్లి ఒకటో వార్డులో శుక్రవారం జరిగిన అగ్నిప్రమాదంలో ఓ ఇల్లు దగ్ధమైంది. రూ 13.88 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. బా