ప్రైవేట్ దవాఖానలే కేంద్రంగా బ్లాక్ దందాఒక అంబులెన్స్, ఐదు ఇంజెక్షన్లు స్వాధీనంపోలీసుల అదుపులో ముగ్గురు నిందితులుమంచిర్యాల, మే 16, నమస్తే తెలంగాణ/ గర్మిళ్ల : మంచిర్యాల జిల్లా కేంద్రంలో రెమ్డెసివిర్ �
ఉట్నూర్, మే 16: కరోనా రెండో దశ విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ మండల కేంద్రంలో ఐదో రోజూ ఆదివారం పకడ్బందీగా కొనసాగింది. అంబేద్కర్, జగ్జీవన్రాం, ఎన్టీఆర్, వినాయక్ చౌక్ల వ�
కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలిఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న,డీడీసీ చైర్మన్ లోక భూమారెడ్డిహుస్సెన్ హుస్సెన్ ఆలయంలో ప్రత్యేక పూజలుఅభివృద్ధి పనుల పరిశీలనతలమడుగు, మే15 : కరోనా వ్యాప్తి నేపథ్యం
బజార్హత్నూర్, మే 14: బోస్రా గ్రామంలో వీరశైవ లింగాయత్ సంఘం సభ్యులు, గ్రామస్తులు శుక్రవారం బసవేశ్వరుని జయంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు చేసి జెండావిష్కరించారు. ఈ సందర
నిర్మల్ జిల్లాలో 400 మంది పోలీసులతో విధులుహారాష్ట్ర సరిహద్దులో నిఘాతొలిరోజు 128 కేసులు నమోదుఇంట్లోనే పండుగలు నిర్వహించుకోవాలి : ఇన్చార్జి ఎస్పీనిర్మల్ అర్బన్, మే 13 : లాక్డౌన్ను జిల్లాలో పోలీసులు పకడ్
స్వచ్ఛందంగా దుకాణాల బంద్నిర్మానుష్యంగా రహదారులుఉదయం మార్కెట్లు కిటకిట10 తర్వాత ఇంట్లోనే జనంనిర్మల్ అర్బన్, మే 13 : జిల్లా కేంద్రంలో రెండో రోజూ గురువారం లాక్డౌన్ సంపూర్ణంగా కొనసాగింది. ఉదయం 5 నుంచే ని�
మంత్రి ఐకే రెడ్డి | నిర్మల్ పట్టణం గాజుల్ పేట్ నుంచి ఆలూర్ గ్రామం వరకు రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించనున్న డబుల్ రోడ్డు పనులను గురువారం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గాజుల్ పేట్ చౌరస్తా వద్ద ప్రారంభించ�
కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్యంజిల్లా ప్రభుత్వ దవాఖానలో అన్ని ఏర్పాట్లు చేశాంమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డినిర్మల్ అర్బన్, మే 12 : కొవిడ్ సెకండ్ వేవ్ ఉధృతమవుతుండడతో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉం�
ఉదయం 5 గంటలకే తెరుచుకున్న ఆదిలాబాద్ మార్కెట్10 గంటలకు స్వచ్ఛందంగా మూసివేత ఎదులాపురం, మే 12: కరోనా తీవ్రత నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నుంచి లాక్డౌన్ అమలు చేసింది. పది రోజుల పాటు ఉదయం 6 నుంచి 10 గంటల �
నిర్మల్ అర్బన్, మే 11 : పట్టణాభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తామని నిర్మల్ మున్సి పల్ చైర్మన్ ఈశ్వర్ పేర్కొన్నారు. మంగళ వారం పట్టణంలోని గాజుల్పేట్ నుంచి వెంగా ్వపేట్ వరకు చేపట్టనున్న రోడ్డు అభి వృద్�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నేటి నుంచి అమలుకు కార్యాచరణ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలకు ఆదేశాలు యథావిధిగా ధాన్యం కొనుగోళ్లు లాక్డౌన్తో వైన్స్ల వద్ద మందుబాబుల బారులు నిత్యావసర సరుకులకు పోటీ పడ్డ జనం �
డీపీవో శ్రీనివాస్ఇంద్రవెల్లిలో సర్వే పరిశీలనఇంద్రవెల్లి, మే 10: కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వ ఆదేశాలతో గ్రామాల్లో చేపడుతున్న ఇంటింటా ఆరోగ్య సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని డీపీవో శ్రీనివాస్ వ�
బోథ్, మే 10: అనారోగ్యం, ప్రమాదాల బారినపడి దవాఖానలో ్లచికిత్స పొందిన పేద, మధ్య తరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఆర్థి కంగా భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పేర్కొన్నారు. సొనాల గ్రామానికి
24 గంటల్లోనే ఫలితంమొదటి రోజు 46 మందికి పరీక్షలుఇద్దరు రీసెర్చ్ సైంటిస్టులు, ఎనిమిది మంది సిబ్బంది నియామకంరోజూ 150 మందికి పరీక్షలు చేసే సామర్థ్యంఎదులాపురం, మే 9 : ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో భాగంగా ఆదిలాబాద్ జ�