గాదిగూడ ఎస్ఐ సయ్యద్ ముజాహిద్లోకారి(కే)లో గ్రామస్తులకు అవగాహననార్నూర్,మే 3: ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని గాదిగూడ ఎస్ఐ సయ్యద్ ముజాహిద్ పేర్కొన్నారు. గాదిగూడ మండలంలోని లో�
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డిరంజాన్ గిఫ్ట్లు, షాదీముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీనిర్మల్ అర్బన్, మే 2 : రాష్ట్ర ప్రభుత్వం అన్ని అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నదని అటవీ పర్యా�
నిర్మల్ బస్ డిపో వద్ద జెండాను ఆవిష్కరిస్తున్న నాయకులునిర్మల్ అర్బన్, మే1 : మేడేను శనివారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. బస్డిపో కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఏఐటీయూసీ జ�
మహారాష్ట్రకు కూతవేటు దూరంలో ఉన్నా నేటికీ ఒక్క కేసు లేని పల్సి గ్రామం పక్కాగా కొవిడ్ నిబంధనలు అమలు ఏడాది కాలంగా శుభకార్యాలకు దూరం వేపచెట్లే రక్షణ అంటున్న గ్రామస్థులు కుభీర్, ఏప్రిల్ 28 : కరోనా మహమ్మారిత
ఆక్సిజన్ కొరత లేకుండా నిత్యం పర్యవేక్షణరోజుకు 15 నుంచి 20 సిలిండర్లు సరఫరానిర్మల్ దవాఖానలో అన్ని రకాల ఏర్పాట్లునిర్మల్ అర్బన్, ఏప్రిల్ 30 : నిర్మల్ జిల్లాలోని ప్రధాన దవాఖానలో కొవిడ్ రోగులకు మెరుగైన �
బోథ్లో రూ 13.88 లక్షల ఆస్తి నష్టంసర్వం కోల్పోయిన బాధిత కుటుంబంబోథ్, ఏప్రిల్ 30: బోథ్లోని పోచమ్మగల్లి ఒకటో వార్డులో శుక్రవారం జరిగిన అగ్నిప్రమాదంలో ఓ ఇల్లు దగ్ధమైంది. రూ 13.88 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. బా
కడెం, ఏప్రిల్ 29: మండలంలోని నచ్చన్ఎల్లాపూర్లో ఉద్యానవన, పట్టుపరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆ శాఖ అధికారులను ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ ఆదేశించారు. గురువారం కేంద్రాన్ని సందర్శిం�