ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్వైద్యాధికారులు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ఎదులాపురం, ఏప్రిల్ 20 : కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న దృష్ట్యా పరీక్షలు, వ్యాక్సినేషన్ వంద శాతం జరిగేలా తహసీల్దా�
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 17: గిరిజన గ్రామాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ మండలంలోని మామిడికోరి, దహ
్రప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించేలా చూడాలిమహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చెక్పోస్ట్లు ఏర్పాటు చేసి టెస్ట్లు చేయాలిఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్నకలెక్టరేట్లో అధికారులతో సమీక్షఎ
గ్రామాల్లో రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్యతాత్కాలికంగా పనుల నిలిపివేతనిర్మల్ టౌన్, ఏప్రిల్ 12: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకానికి కరోనా దెబ్బ తగులుతున్నది. వారం రోజుల నుంచి నిర్మల్ జిల్ల�
నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 10 : జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న ఎండల దృష్ట్యా పారిశుధ్య కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో పని చేసే సిబ్బ
అత్యధికంగా తాంసిలో 42.3 డిగ్రీలుఎండకు బయటకు వచ్చేందుకు జంకుతున్న జనంతాంసి, ఏప్రిల్ 7: జిల్లాలో సూర్యప్రతాపం మొదలైంది. మధ్యాహ్న సమయంలో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే రికార్డు
మల్బరీ పంటను ప్రోత్సహిస్తున్న సర్కారునచ్చన్ఎల్లాపూర్లో 20 ఎకరాల్లో పెంపకంఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు ప్రభుత్వ రాయితీలుకడెం, ఏప్రిల్ 4: మండలంలోని నచ్చన్ఎల్లాపూర్ సమీపంలో ఏర్పాటు చేసిన మల్బరీ మొక్క ల �
మాంసం, అన్నం ముట్టకుండా బిస్కెట్లతోనే..భక్తులను ఆశ్చర్య పరుస్తున్న కుక్కఉట్నూర్, ఏప్రిల్ 3: సాధారణంగా మనుషులకు దైవభక్తి ఎక్కువ.. కానీ ఓ శునకం ఆరేండ్లుగా అంజన్న సేవలో తరలిస్తున్నది. సామాన్యంగా కుక్కలు మా
నిర్మల్ జిల్లా విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజినీర్ జయంత్రావు చౌహాన్నిర్మల్ టౌన్, మార్చి 31 : రోజురోజుకూ పెరిగిపోతున్న విద్యుత్ వినియోగం నేపథ్యంలో రైతులు తప్పనిసరిగా తమ పంపుసెట్లకు కెపాసిటర్లను అమ�
మాజీ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి భైంసా, మార్చి 31 : ఇరువర్గాలు సంయమనం పాటించి, భైంసా పట్టణాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని మాజీ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి సూచించారు. భైంసా పట్టణంలోని విశ్రాంతి భవనంలో బుధవ�