కడెం వరదగేట్ల నీటితో బంగారు పంటలుఆదర్శంగా నిలుస్తున్న పాండ్వాపూర్ రైతులుప్రతియేటా రెండు పంటలు పండిస్తూ..కరువును జయించిన అన్నదాతలు కడెం, ఏప్రిల్ 21: వృథాగా పోతున్న నీటిని ఒడిసిపట్టి దాని ద్వారా పంటలను �
సొంత వైద్యంతోనే కరోనా విజృంభణపరీక్షలు చేసుకోకపోవడంతో సామాజిక వ్యాప్తిమాస్కులు వాడక బయట తిరిగే వారితోనే పెనుముప్పు బోథ్, ఏప్రిల్ 21 : అలసత్వం కరోనా రూపంలో ఆయువు తీస్తున్నది. సొంత వైద్యంతోనే వ్యాధి విజృ�
అనారోగ్యంతో హస్తకళా తపస్వీ కన్నుమూత..తన కళాఖండాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు2015లో శిల్పిగురు అవార్డుతో పేరుప్రఖ్యాతలుఉమ్మడి జిల్లా కళాకారుల సంతాపం కెరమెరి, ఏప్రిల్ 21: మండలంలోని కెస్లాగూడ గ్రామానికి చెం�
8 గంటల వరకే షాపులు, ఇతర సంస్థలుఈనెల 30 వరకు నిబంధనలు.. ఉల్లంఘిస్తే చర్యలే..కరోనా నేపథ్యంలో అమల్లోకి ఉత్తర్వులునిర్మల్ అర్బన్/ఎదులాపురం, ఏప్రిల్ 20 : కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్ర
ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్వైద్యాధికారులు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ఎదులాపురం, ఏప్రిల్ 20 : కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న దృష్ట్యా పరీక్షలు, వ్యాక్సినేషన్ వంద శాతం జరిగేలా తహసీల్దా�
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 17: గిరిజన గ్రామాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ మండలంలోని మామిడికోరి, దహ
్రప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించేలా చూడాలిమహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చెక్పోస్ట్లు ఏర్పాటు చేసి టెస్ట్లు చేయాలిఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్నకలెక్టరేట్లో అధికారులతో సమీక్షఎ
గ్రామాల్లో రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్యతాత్కాలికంగా పనుల నిలిపివేతనిర్మల్ టౌన్, ఏప్రిల్ 12: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకానికి కరోనా దెబ్బ తగులుతున్నది. వారం రోజుల నుంచి నిర్మల్ జిల్ల�
నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 10 : జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న ఎండల దృష్ట్యా పారిశుధ్య కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో పని చేసే సిబ్బ
అత్యధికంగా తాంసిలో 42.3 డిగ్రీలుఎండకు బయటకు వచ్చేందుకు జంకుతున్న జనంతాంసి, ఏప్రిల్ 7: జిల్లాలో సూర్యప్రతాపం మొదలైంది. మధ్యాహ్న సమయంలో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే రికార్డు