గ్రామాల్లో రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్యతాత్కాలికంగా పనుల నిలిపివేతనిర్మల్ టౌన్, ఏప్రిల్ 12: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకానికి కరోనా దెబ్బ తగులుతున్నది. వారం రోజుల నుంచి నిర్మల్ జిల్ల�
నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 10 : జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న ఎండల దృష్ట్యా పారిశుధ్య కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో పని చేసే సిబ్బ
అత్యధికంగా తాంసిలో 42.3 డిగ్రీలుఎండకు బయటకు వచ్చేందుకు జంకుతున్న జనంతాంసి, ఏప్రిల్ 7: జిల్లాలో సూర్యప్రతాపం మొదలైంది. మధ్యాహ్న సమయంలో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే రికార్డు
మల్బరీ పంటను ప్రోత్సహిస్తున్న సర్కారునచ్చన్ఎల్లాపూర్లో 20 ఎకరాల్లో పెంపకంఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు ప్రభుత్వ రాయితీలుకడెం, ఏప్రిల్ 4: మండలంలోని నచ్చన్ఎల్లాపూర్ సమీపంలో ఏర్పాటు చేసిన మల్బరీ మొక్క ల �
మాంసం, అన్నం ముట్టకుండా బిస్కెట్లతోనే..భక్తులను ఆశ్చర్య పరుస్తున్న కుక్కఉట్నూర్, ఏప్రిల్ 3: సాధారణంగా మనుషులకు దైవభక్తి ఎక్కువ.. కానీ ఓ శునకం ఆరేండ్లుగా అంజన్న సేవలో తరలిస్తున్నది. సామాన్యంగా కుక్కలు మా
నిర్మల్ జిల్లా విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజినీర్ జయంత్రావు చౌహాన్నిర్మల్ టౌన్, మార్చి 31 : రోజురోజుకూ పెరిగిపోతున్న విద్యుత్ వినియోగం నేపథ్యంలో రైతులు తప్పనిసరిగా తమ పంపుసెట్లకు కెపాసిటర్లను అమ�
మాజీ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి భైంసా, మార్చి 31 : ఇరువర్గాలు సంయమనం పాటించి, భైంసా పట్టణాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని మాజీ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి సూచించారు. భైంసా పట్టణంలోని విశ్రాంతి భవనంలో బుధవ�
దస్తురాబాద్ బీట్ను పరిశీలించిన ఫ్లయింగ్ స్కాడ్ ఎఫ్డీవో రవీందర్‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన దస్తురాబాద్, మార్చి 31 : ‘యథేచ్ఛగా టేకు చెట్ల నరికివేత’ అనే శీర్షికన మార్చి 5న నమస్తే తెలంగాణ పత్రిక�