మార్గదర్శకాలు జారీ చేసిన అధికారులుకూలీలకు టీకాపై అవగాహన కల్పించాలినార్నూర్, ఏప్రిల్ 25: కరోనా వైరస్ రెండో దశ ఉధృతిని తట్టుకునేలా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉపాధి హామీ పనులు చేపట్టాలని పంచాయతీ రాజ్, గ�
ఎదులాపురం, ఏప్రిల్ 24: జిల్లా కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్న డయాగ్నోస్టిక్ సెంటర్, హర్షస్కిన్ జనరల్ దవాఖానపై శనివారం తనిఖీ బృందం సభ్యులు దాడులు చేశారు. ఎలాంటి అనుమతు
2.18 లక్షల ఎకరాల్లో సాగు4.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనాజిల్లాలో మొదలైన వరికోతలువారంలోగా ప్రారంభం కానున్న కొనుగోలు కేంద్రాలుకుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): యాసంగిలో ఎన్నడూ లేనివి
మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్15 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 22: పేదింటి ఆడబిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు వరంగా మారాయని మ�
ఇంద్రవెల్లి, ఏప్రిల్ 22 : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలోని ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం ఇంద్రాదేవికి గురువారం చైత్రమాసం పూజలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని ఆయా మండలాలకు చెందిన ఆదివాసీ గిరిజనులు సంప్�
కడెం వరదగేట్ల నీటితో బంగారు పంటలుఆదర్శంగా నిలుస్తున్న పాండ్వాపూర్ రైతులుప్రతియేటా రెండు పంటలు పండిస్తూ..కరువును జయించిన అన్నదాతలు కడెం, ఏప్రిల్ 21: వృథాగా పోతున్న నీటిని ఒడిసిపట్టి దాని ద్వారా పంటలను �
సొంత వైద్యంతోనే కరోనా విజృంభణపరీక్షలు చేసుకోకపోవడంతో సామాజిక వ్యాప్తిమాస్కులు వాడక బయట తిరిగే వారితోనే పెనుముప్పు బోథ్, ఏప్రిల్ 21 : అలసత్వం కరోనా రూపంలో ఆయువు తీస్తున్నది. సొంత వైద్యంతోనే వ్యాధి విజృ�
అనారోగ్యంతో హస్తకళా తపస్వీ కన్నుమూత..తన కళాఖండాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు2015లో శిల్పిగురు అవార్డుతో పేరుప్రఖ్యాతలుఉమ్మడి జిల్లా కళాకారుల సంతాపం కెరమెరి, ఏప్రిల్ 21: మండలంలోని కెస్లాగూడ గ్రామానికి చెం�
8 గంటల వరకే షాపులు, ఇతర సంస్థలుఈనెల 30 వరకు నిబంధనలు.. ఉల్లంఘిస్తే చర్యలే..కరోనా నేపథ్యంలో అమల్లోకి ఉత్తర్వులునిర్మల్ అర్బన్/ఎదులాపురం, ఏప్రిల్ 20 : కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్ర
ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్వైద్యాధికారులు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ఎదులాపురం, ఏప్రిల్ 20 : కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న దృష్ట్యా పరీక్షలు, వ్యాక్సినేషన్ వంద శాతం జరిగేలా తహసీల్దా�
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 17: గిరిజన గ్రామాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ మండలంలోని మామిడికోరి, దహ
్రప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించేలా చూడాలిమహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చెక్పోస్ట్లు ఏర్పాటు చేసి టెస్ట్లు చేయాలిఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్నకలెక్టరేట్లో అధికారులతో సమీక్షఎ