గాదిగూడ, మే 31: లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఎస్ఐ సయ్యద్ ముజాహిద్ పోలీస్ సిబ్బందికి సూచించారు. మండలంలోని లోకారి(కే) గ్రామంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా�
సత్ఫలితాలిచ్చిన జ్వర సర్వేఇళ్లవద్దే బాధితులకు మందుల కిట్లుకాలు కదుపకుండా కోలుకున్న గ్రామస్తులుఅండగా నిలిచిన అధికారులు, ప్రజాప్రతినిధులు20 రోజులుగా ఒక్క కరోనా కేసు నమోదు కాలేదునెన్నెల, మే 30 : నెన్నెల మం�
నిర్మల్ అదనపు కలెక్టర్ రాంబాబుసారంగాపూర్ మండలంలో కేంద్రాల పరిశీలనసారంగాపూర్, మే 30 : వారం రోజుల్లోగా కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసి, రైస్మిల్లర్లకు తరలిస్తామని నిర్మల్ అదనపు కలెక్టర్ �
మంత్రి ఐకే రెడ్డి | కరోనా మహమ్మారి లాంటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బంది, పోలీసులు అమోఘమైన సేవలు అందిస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ముందుచూపుతో సత్ఫలితాలుమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డినిర్మల్లో వ్యాక్సినేషన్, అభివృద్ధి పనుల పరిశీలననిర్మల్ టౌన్, మే 28 : కరోనా వైరస్ను ఆదిలోనే అంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చే�
బోథ్, మే 28: పంచాయతీల్లో పరిసరాల శుభ్రత పాటించకపోతే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ డేవిడ్ హెచ్చరించారు. మండలంలోని బోథ్, సొనాల గ్రామాలను శుక్రవారం ఆయన సందర్శించారు. డీఆర్డీవో ఎస్ కిషన్తో కలిసి నర్సరీల
అధునాతన పరికరాలను సద్వినియోగం చేసుకోవాలిమంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డిరైతులకు రాయితీపై పరికరాల పంపిణీనిర్మల్ అర్బన్, మే 27 : రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యా వరణ, న్యాయ, దే�
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్నార్నూర్లో సామాజిక ఆరోగ్యం కేంద్రం ఆకస్మిక తనిఖీఇంటింటి సర్వేపై ఆరానార్నూర్, మే27 : కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్యమందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ వైద్యశాఖ అధి
నార్నూర్, మే 26 : పెండింగ్లో ఉన్న పల్లె ప్రగతి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవా లని అదనపు జిల్లా కలెక్టర్ డేవిడ్ అధికారులకు సూచించారు. బుధవారం గాదిగూడ, నార్నూర్ మండలం జామాడ, ఖైరదట్వా, ఖడ్కి, లోకారి (క�
అడవిలో లభించే పండ్లు, గడ్డలతో ఇమ్యూనిటీజొన్న జావ, ఇప్పపువ్వు నూనె వినియోగంఇంటి ఎదుట నీటి డ్రమ్ము, సబ్బు దర్శనంబయటికు వెళ్లివస్తే కాళ్లు, చేతులు శుభ్రం చేసుకోవాల్సిందే..శుభకార్యాల్లో అడవి ఆకుల్లోనే భోజన�