వచ్చే జూన్ నాటికి 50 వేల ఎకరాలకు సాగునీరురాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డికాళేశ్వరం ప్యాకేజీ 27 రీటెండర్ పనులకు భూమిపూ దిలావర్పూర్ జూన్ 4: కాళేశ్వరం ప్యాకేజీ 27తో 50 వేల ఎకరాల బీడు �
థోల్, జూన్, 3 : రైతులు విత్తనాలు విత్తే సమయంలో తొందరపడకూడదని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త, సమన్వయ కర్త వీరన్న సూచించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దుక్కులు మంచిగా నీళ్లు తాగిన తర్వాత 60 నుంచి 70 మిల�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంప్రగతి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రం : మంత్రి ఐకేరెడ్డినిర్మల్ అర్బన్ / నిర్మల్ టౌన్, జూన్ 2: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా తెలంగ
జీలుగసాగుతో రైతులకు మేలురాయితీపై విత్తనాలుదస్తురాబాద్, జూన్ 2: నేలల్లో పచ్చిరొట్టను వినియోగిస్తే భూసారం పెరగడంతో పాటు అధిక దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. వరితో పాటు ఏ ఇతర పంటలు
గాదిగూడ, మే 31: లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఎస్ఐ సయ్యద్ ముజాహిద్ పోలీస్ సిబ్బందికి సూచించారు. మండలంలోని లోకారి(కే) గ్రామంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా�
సత్ఫలితాలిచ్చిన జ్వర సర్వేఇళ్లవద్దే బాధితులకు మందుల కిట్లుకాలు కదుపకుండా కోలుకున్న గ్రామస్తులుఅండగా నిలిచిన అధికారులు, ప్రజాప్రతినిధులు20 రోజులుగా ఒక్క కరోనా కేసు నమోదు కాలేదునెన్నెల, మే 30 : నెన్నెల మం�
నిర్మల్ అదనపు కలెక్టర్ రాంబాబుసారంగాపూర్ మండలంలో కేంద్రాల పరిశీలనసారంగాపూర్, మే 30 : వారం రోజుల్లోగా కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసి, రైస్మిల్లర్లకు తరలిస్తామని నిర్మల్ అదనపు కలెక్టర్ �
మంత్రి ఐకే రెడ్డి | కరోనా మహమ్మారి లాంటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బంది, పోలీసులు అమోఘమైన సేవలు అందిస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ముందుచూపుతో సత్ఫలితాలుమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డినిర్మల్లో వ్యాక్సినేషన్, అభివృద్ధి పనుల పరిశీలననిర్మల్ టౌన్, మే 28 : కరోనా వైరస్ను ఆదిలోనే అంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చే�
బోథ్, మే 28: పంచాయతీల్లో పరిసరాల శుభ్రత పాటించకపోతే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ డేవిడ్ హెచ్చరించారు. మండలంలోని బోథ్, సొనాల గ్రామాలను శుక్రవారం ఆయన సందర్శించారు. డీఆర్డీవో ఎస్ కిషన్తో కలిసి నర్సరీల