నిర్మల్ డీఎస్పీ ఉపేందర్రెడ్డిపట్టణంలోని మహాలక్ష్మీ కాలనీలో కార్డన్సెర్చ్సరైన పత్రాలు లేని 65 వాహనాలు సీజ్నిర్మల్ అర్బన్, జూలై 11 : జిల్లా ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలు కల్పించేందుకు పోలీసు యంత్రా�
నిర్మల్ : ఈ నెల 13న జరిగే బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవానికి హాజరు కావాల్సిందిగా ఆలయ నిర్వాహకులు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఆహ్వానించారు. ఆలయ ఈవో అన్నపూర్ణ, ఆలయ పాలక మండలి సభ్యుల
కాయకల్ప అవార్డులకు దవాఖానల ఎంపిక జిల్లా ఏరియా దవాఖాన సహ ఎనిమిది పీహెచ్సీలు ఎంపిక నిర్మల్ చైన్గేట్, జూలై 7 : ప్రభుత్వ దవాఖానలు కార్పొరేట్ హాస్పిటల్స్కు దీటుగా సేవలు అందిస్తు న్నాయి. సర్కారు ఇచ్చే ని�
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డినిర్మల్లో రూ. 7.62 కోట్ల నిధులతో పట్టణ సుందరీకరణ పనులురోడ్డు సుందరీకరణ ప్రాజెక్టు పనులు ప్రారంభించిన మంత్రినిర్మల్ అర్బన్, జూలై 6 : స్వరాష్ట్రంలోనే పట్టణాలకు మహర్దశ చేకూర�
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలిమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిమామడలో పల్లె ప్రగతి, పోలీస్స్టేషన్ ఆవరణలో గ్రీన్ జోన్ ప్రారంభంసీఎం కేసీఆర్ మొక్క పరిశీలనమామడ, జూలై 6 : హరిత తెలంగాణ లక్ష్యంతో సీఎం కేసీఆర్
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి | జిల్లాలోని మామడ మండల కేంద్రంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ 2015 జూలై 5న నాటిన రావి మొక్క అదిప్పుడు చెట్టయింది.
చేప పిల్లల విడుదలకు కార్యాచరణ రూపొందించిన అధికారులుగతేడాది కంటే పెరిగిన అంచనాఆన్లైన్ ద్వారా టెండర్ల ప్రక్రియఈ నెల చివరి వారంలో చెరువుల్లోకి చేప పిల్లలుఅక్రమాలకు చెక్ పెట్టేందుకు జియోట్యాగింగ్న�
ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిపుస్పూర్లో రైతు వేదిక ప్రారంభంలోకేశ్వరం, జూలై, 5 : అన్నదాత అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని, రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చ�
33 శాతం అడవులను పెంచడమే లక్ష్యం ఎంపీ సంతోష్కుమార్నిర్మల్లో మొక్కలు నాటిన ఎంపీ, మంత్రి అల్లోలనిర్మల్ అర్బన్, జూలై 4 : రాష్ట్రంలో హరితహారం యజ్ఞం లా కొనసాగుతున్నదని, దేశంలోనే రాష్ట్రం హరితహారం కార్యక్రమ
అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ శోభఇచ్చోడ, జూలై 4 : ప్రతి గ్రామం పచ్చదనంతో కళకళలాడి ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందని అటవీశాఖ చీఫ్ �
అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే నర్సాపూర్లో ఆకస్మిక తనిఖీ లక్ష్మణచాంద, జూలై 3 : పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పకడ్బం దీగా నిర్వహించాలని అధికారులకు అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే సూచించారు. మండలంలోని నర్
నిర్మల్ అదనపు కలెక్టర్ రాంబాబు2021-22 ఆర్థిక సంవత్సర బుక్లెట్ విడుదలరూ. 3557.37 కోట్ల రుణాల లక్ష్యంనిర్మల్ టౌన్, జూలై 2 : వార్షిక రుణ ప్రణాళికలను అమలు చేయాలని నిర్మల్ అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. కలెక్ట�
రూ. 2.38 లక్షల విలువైన నిషేధిత ఉత్పత్తులు స్వాధీనం8 మంది అరెస్ట్ రామగుండం పోలీస్ కమిషనర్ వీ సత్యనారాయణగర్మిళ్ల, జూలై 2 : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమ దందాలకు తావులేదని రామగుండం సీపీ వీ సత్యనా�
వీడియో కాన్ఫరెన్స్లో డీజీపీ మహేందర్ రెడ్డిఆపరేషన్ ముస్కాన్పై సమీక్షఎదులాపురం, జూలై 1: ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా బాలకార్మికులకు విముక్తి కల్పించాలని డీజీపీ మహేందర్రెడ్డి అధికారులకు