నాలుగు చోట్ల వంతెనల నిర్మాణందశాబ్దాల సమస్యకు పరిష్కారందస్తురాబాద్, జూన్27 : మండలంలో ని బుట్టాపూర్లో రెండు కాలనీల మధ్య కల్వర్టులు నిర్మించడంతో కాలనీ వాసుల ఇబ్బందులు తీరాయి. గ్రామంలోని రెండు కాలనీలను వ
నిర్దేశించిన లక్ష్యాన్ని కచ్చితంగా పూర్తి చేయాలి..జీపీలకు విడుదలైన నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాలి..ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు పంపిణీ చేయాలి..ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పాలికలెక్టర్లకు ముఖ్య�
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలిసమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే జోగురామన్నబేల, జూన్ 26 : హరితహారం, పల్లె ప్రగతి కార్యక్రమాలు దేశానికే ఆదర్శమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. హరితహారం, పల్లె ప్రగతిపై మం�
జిల్లాలో రసాయన ఎరువుల దుకాణాల తనిఖీఇప్పటికే 50 దుకాణాల నుంచి నమూనాల సేకరణనిర్మల్ టౌన్, జూన్ 25 : అన్నదాతకు అండగా ఉండేందుకు సర్కారు చర్యలు చేపడుతున్నది. ఇప్పటికే నకిలీ ఎరువులు, విత్తనాల సరఫరాకు అడ్డుకట్ట�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యాక్సినేషన్మొదటి రోజు 1530 మందికి వ్యాక్సిన్నిర్మల్ అర్బన్/ఆదిలాబాద్ రూరల్, జూన్ 24:పాఠశాలలు పున:ప్రారంభమ వుతున్న నేపథ్యంలో సర్కారు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయు�
ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ డేవిడ్ఉట్నూర్, ఇంద్రవెల్లిలో డీపీవో శ్రీనివాస్తో కలిసి పర్యటన ఉట్నూర్, జూన్ 24: పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల ని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. మండలంలో పారిశు ధ్�
రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డినిర్మల్లో బంకెట్ హాల్ ప్రారంభంనిర్మల్ అర్బన్, జూన్ 23 : నిర్మల్ జిల్లాతోనే వ్యాపార రంగం రోజురోజుకూ వేగంగా విస్తరిస్తున్నదని, హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఉ�
ఆదిలాబాద్ రూరల్, జూన్ 23 : పట్టణ సుందరీకరణకు, పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆదిలాబాద్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం అ
బహిరంగ మలమూత్ర విసర్జన రహిత పట్టణంగా నిర్మల్ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదటి స్థానంకేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వెల్లడినిర్మల్ అర్బన్, జూన్ 22 : బహిరంగ మలమూత్ర విసర్జన రహిత మున్సిపాలిటీల్లో నిర్మల్ న�
భూసారానికి ఎరువు ఎంతో మేలుపంట దిగుబడికి దోహదందస్తురాబాద్, జూన్22 : సేంద్రియ ఎరువుల వినియోగంతో నేలకు సహజ సిద్ధంగా బలం చేకూరుతుంది. రైతులకు ఎరువుల భారం తప్పుతుంది. భూసారానికి మేలు చేకూరుతుంది. పంట దిగుబడి
నార్నూర్, జూన్ 21: జిల్లాలో అధికారులు, ప్రజాప్రతిని ధులు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కనక మోతుబాయి అధ్యక్షత�
మంత్రి ఐకే రెడ్డి | తెలంగాణ సాధించుకోవడంతో పాటు దివంగత ప్రొఫెసర్ జయశంకర్ సార్ కోరుకున్నట్టే రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
అనుకూలిస్తున్న వర్షాలు48వేల ఎకరాల్లో వివిధ రకాల పంటల సాగుపెరుగనున్న సోయా విస్తీర్ణంబోథ్, జూన్ 20: వర్షాలు అనుకూలిస్తుండడంలో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మృగశిర కార్తె మొదలుకొని విత్తనాలు మొలకెత్