ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిపుస్పూర్లో రైతు వేదిక ప్రారంభంలోకేశ్వరం, జూలై, 5 : అన్నదాత అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని, రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చ�
33 శాతం అడవులను పెంచడమే లక్ష్యం ఎంపీ సంతోష్కుమార్నిర్మల్లో మొక్కలు నాటిన ఎంపీ, మంత్రి అల్లోలనిర్మల్ అర్బన్, జూలై 4 : రాష్ట్రంలో హరితహారం యజ్ఞం లా కొనసాగుతున్నదని, దేశంలోనే రాష్ట్రం హరితహారం కార్యక్రమ
అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ శోభఇచ్చోడ, జూలై 4 : ప్రతి గ్రామం పచ్చదనంతో కళకళలాడి ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందని అటవీశాఖ చీఫ్ �
అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే నర్సాపూర్లో ఆకస్మిక తనిఖీ లక్ష్మణచాంద, జూలై 3 : పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పకడ్బం దీగా నిర్వహించాలని అధికారులకు అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే సూచించారు. మండలంలోని నర్
నిర్మల్ అదనపు కలెక్టర్ రాంబాబు2021-22 ఆర్థిక సంవత్సర బుక్లెట్ విడుదలరూ. 3557.37 కోట్ల రుణాల లక్ష్యంనిర్మల్ టౌన్, జూలై 2 : వార్షిక రుణ ప్రణాళికలను అమలు చేయాలని నిర్మల్ అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. కలెక్ట�
రూ. 2.38 లక్షల విలువైన నిషేధిత ఉత్పత్తులు స్వాధీనం8 మంది అరెస్ట్ రామగుండం పోలీస్ కమిషనర్ వీ సత్యనారాయణగర్మిళ్ల, జూలై 2 : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమ దందాలకు తావులేదని రామగుండం సీపీ వీ సత్యనా�
వీడియో కాన్ఫరెన్స్లో డీజీపీ మహేందర్ రెడ్డిఆపరేషన్ ముస్కాన్పై సమీక్షఎదులాపురం, జూలై 1: ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా బాలకార్మికులకు విముక్తి కల్పించాలని డీజీపీ మహేందర్రెడ్డి అధికారులకు
హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి..పెండింగ్ పనులు పూర్తి చేయాలి.. మౌలిక వసతులు కల్పించాలి..జూలై 1-10 వరకు విస్తృతంగా కార్యక్రమాలు..అధికారులు, ప్రజాప్రతినిధుల సమీక్షలో మంత్రి అల్లోలనిర్మల్ కలె�
వరకట్నం కోసం వేధించడంతో కేసు పెట్టిన భార్యఅత్తతో పాటు సతీమణిపై కక్షపెంచుకున్న యువకుడుకిరాయి రౌడీలతో కలిసి ఇద్దరి హత్యనిందితులను పట్టుకున్న పోలీసులువివరాలు వెల్లడించిన సీపీ సత్యనారాయణగర్మిళ్ల, జూన్�
క్వింటాల్కు రూ.2620ఇప్పటి వరకు 28వేల క్వింటాళ్ల సేకరణబోథ్, జూన్ 28: జొన్న సాగు చేసిన రైతుకు మద్దతు ధర దక్కింది. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో కొనుగోలు చేస్తుండడంతో పూర్తి ధర వస్తున్నది. మండలంలో యాసంగ�
కేసీఆర్ నాయకత్వంలో ఆయన ఆశయాలను నేరవేరుస్తాం..సేవలకు గుర్తుగానే యేడాదిగా శతజయంత్యుత్సవాలు.. n మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ టౌన్, జూన్ 28: మాజీ ప్రధాని పాములపర్తి వేంకట నరసింహారావు ప్రవేశపెట్�
జిల్లాలో వరిధాన్యంతో రూ.350 కోట్ల ఆదాయంప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంవిలేకరుల సమావేశంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ అర్బన్, జూన్ 27 : సదర్మాట్ ప్రాజెక్టు నిర్మాణం కోసం రైతుల �