లగచర్ల ఘటన అనంతరం భూసేకరణ విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తున్నది. జహీరాబాద్ నిమ్జ్ (నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్) కోసం ప్రతిపాదిత భూసేకరణలో మూడు గి�
భారీగా పెట్టుబడులు సాధించినట్టు గొప్పలు చెబుతున్న రాష్ట్ర సర్కారు పరిశ్రమలకు భూముల కేటాయింపు, అనుమతులు మంజూరుపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్టు పరిశ్రమ వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయ�
NIMZ | ప్రాణాలు పోయినా సరే.. నిమ్జ్ ప్రాజెక్టుకు భూములు ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు అధికారులకు తేల్చిచెప్పారు. బుధవారం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మామిడిగీ గ్రామంలోని రైతు వేదికలో నిమ్జ్ భూసేకర�
నిమ్జ్ ప్రాజెక్టు పూర్తయితే జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్, రాయికోడ్ ప్రాంతాల రూపురేఖలు మారుతాయని, నిమ్జ్ భూములను కోల్పోయిన ప్రతి రైతును ఆదుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్స�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లో ఏర్పాటు చేస్తున్న జాతీయ ఉత్పాదక మండలి (నిమ్జ్)లో పరిశ్రమల ఏర్పాటుకు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి.
పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ సర్కార్..వెనక బడిన జిల్లాల్లో సైతం పరిశ్రమలను నెలకొల్పడానికి ముందుకొస్తున్న సంస్థలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నది.
‘నిమ్జ్'లో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ప్రధానంగా రవాణా వ్యవస్థపై దృష్టి పెట్టిన సర్కారు రహదారుల అభివృద్ధికి చర్యలు వేగవంతం చేసింది.
Minister KTR | అభివృద్ధిలో పరుగులు పెడుతున్న తెలంగాణ లాంటి రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్-బెంగళూరు మధ్య డిఫెన్స్ కారిడార్ పెట్టాలని కేంద్రాన్ని కోరినప్పటికీ పట్టిం�
Minister KTR | మంత్రి కేటీఆర్ (Minister KTR)నేడు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని జహీరాబాద్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. నిమ్జ్లో ఏర్పాటు చేస్తున్న తొలి
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్(నిమ్జ్)కు కేంద్ర పర్యావరణశాఖ అనుమతులు లభించాయి.