వెస్టిండీస్తో ఐదు టీ20ల సిరీస్లో చివరిదైన మ్యాచ్లో టీమిండియా మేనేజ్మెంట్ కెప్టెన్ రోహిత్ సహా కీలక ప్లేయర్లకు విశ్రాంతినిచ్చింది. దీంతో టాస్కు వచ్చిన హార్దిక్ పాండ్యా.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకు�
భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న నాలుగో టీ20లో విండీస్ సారధి నికోలస్ పూరన్ టాస్ గెలిచాడు. అమెరికాలోని లాడర్హిల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో తాము తొలుత ఫీల్డింగ్ చేస్తామని పూరన్ తెలిపాడు. అలాగే తమ జట
వెస్టిండీస్, భారత్ మధ్య జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్ ఆలస్యంగా మొదలవుతుంది. ఈ విషయాన్ని వెస్టిండీస్ క్రికెట్ వెల్లడించింది. టీమ్ కిట్స్ రావడం ఆలస్యం కావడంతో రెండో టీ20 మ్యాచ్ ఆలస్యమైన సంగతి తెలిసిందే. ఈ కారణంగ
మళ్లీ అదే సీన్.. టీ20 ప్రపంచకప్లో పాక్తో జరిగిన మ్యాచ్లో ఏం జరిగిందో? ఇటీవల ఇంగ్లండ్తో రెండో వన్డేలో ఏం జరిగిందో? అదే సీన్ వెస్టిండీస్లో కూడా రిపీట్ అయింది. మరో ఎడంచేతి వాటం పేసర్ భారత బ్యాటింగ్ లైనప్�
భారత్తో జరుగుతున్న రెండో టీ20లో వెస్టిండీస్ జట్టు టాస్ గెలిచింది. తాము ముందుగా బౌలింగ్ చేస్తామని వెస్టిండీస్ సారధి నికోలస్ పూరన్ చెప్పాడు. గత మ్యాచ్ చేదు అనుభవాన్ని మర్చిపోయి, కొత్తగా ఈ మ్యాచ్ ఆరంభిస్త�
వెస్టిండీస్, భారత్ జట్ల మధ్య జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. విండీస్లో జరిగే టీ20 మ్యాచులన్నీ కూడా స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కావలసి ఉంది. అయితే తొలి మ్యాచ్ జరిగి
వెస్టిండీస్తో వన్డే సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు.. టీ20 సిరీస్ను కూడా తమ ఖాతాలో వేసుకోవాలని తహతహలాడుతోంది. బుమ్రా, కోహ్లీ వంటి వెటరన్ల గైర్హాజరీలో యువ ఆటగాళ్లతో జట్టును గెలిపించే బాధ్యతన
భారత్తో ఇటీవలే ముగిసిన వన్డే సిరీస్ను 3-0తో కోల్పోయిన వెస్టిండీస్ జట్టు సారథి నికోలస్ పూరన్ టీ20 సిరీస్ ముందు టీమిండియాకు హెచ్చరికలు పంపాడు. వన్డేలలో తమను ఓడించినా టీ20లలో తమది బలమైన జట్టు అని.. ఈ ఫార్మాట్
వెస్టిండీస్తో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. టాస్ గెలిచిన టీమిండియా సారధి శిఖర్ ధావన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మూడు వన్డేల సిరీస్లో తొలి రెండు మ్యాచుల్లో గెలిచిన భారత్ ఇప్�
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగుతున్న భారత్-విండీస్ వన్డేలో మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్కు షాయి హోప్ (115), కైల్ మేయర్స్ (39) శుభారంభం అందించారు. ఆ తర్వాత వ�
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో విండీస్ జట్టు నిదానంగా ఇన్నింగ్స్ నిర్మిస్తోంది. ఆరంభంలోనే కైల్ మేయర్స్ (39), షాయి హోప్ (71 నాటౌట్) ఆ జట్టుకు అదిరిపోయే ఆరంభం అందించారు. ముఖ్యంగా మేయ
భారత్తో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వన్డేలో దాదాపు గెలిచినంత పని చేసిన ఆ జట్టు.. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన విండ
వెస్టిండీస్తో జరుగుతున్న మొదటి వన్డేలో భారత జట్టు మిడిలార్డర్ తడబడింది. టాపార్డర్ బ్యాటర్లు శిఖర్ ధావన్ (97), శుభ్మన్ గిల్ (65), శ్రేయాస్ అయ్యర్ (54) రాణించినప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన ఒక్క బ్యాటర్ కూడా క్రీజులో
విండీస్తో జరుగుతున్న మొదటి వన్డేలో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. అద్భుతంగా ఆడుతున్న శుభ్మన్ గిల్ (64) రనౌట్ అయ్యాడు. జోసెఫ్ వేసిన బంతిని లెగ్ సైడ్ కొట్టి సింగిల్ కోసం వచ్చిన గిల్.. పరుగు వచ్చేస్తుంద�