భారత్తో జరుగుతున్న తొలి వన్డేలో వెస్టిండీస్ సారధి నికోలస్ పూరన్ టాస్ గెలిచాడు. ముందుగా తాము బౌలింగ్ చేయాలని అనుకుంటున్నట్లు వెల్లడించాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతినివ్వడంతో ఈ వన్డే స
నేడు సన్రైజర్స్ తొలి మ్యాచ్ పుణే: గతేడాది నిరాశాజనక ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన సన్రైజర్స్ హైదరాబాద్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్లో శుభారంభం చేసేందుకు సిద్ధమ�
ఇటీవల ముగిసిన భారత్-వెస్టిండీస్ టీ20 సిరీస్ను భారత్ క్లీన్స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ విజయంలో టీమిండియా బ్యాటర్లు సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్ కీలక పాత్ర పోషించారు. దీంతో ఐసీసీ తాజా టీ20
కొన్నిరోజుల క్రితం జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం అత్యంత భారీ ధరకు సొంతం చేసుకున్న విదేశీ ఆటగాడు నికోలస్ పూరన్. ఫామ్లో లేని ఈ విండీస్ వికెట్ కీపర్ కోసం ఎస్ఆర్హెచ్ యాజమాన్య�
IND vs WI | భారత్తో జరుగుతున్న రెండో వన్డేలో విండీస్ బ్యాటర్లు తడబడుతున్నారు. ఆరంభంలో బ్రాండన్ కింగ్ (18), షాయి హోప్ (27) భారత పేసర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. కానీ ప్రసిద్ధ్ కృష్ణ ఎంట్రీతో పరిస్థితి మారిపోయింద
భారత జట్టును ముగ్గురు విండీస్ ఆటగాళ్లు ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఐపీఎల్ పుణ్యమా అని విండీస్ ఆటగాళ్లలో చాలా మందికి భారతదేశ పరిస్థితులు కొట్టిన పిండి. ఇక్కడ వాళ్లకు ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువే.
WI vs Ban | ప్రధాన బ్యాట్స్మెన్ అందరూ పెవిలియన్కు క్యూ కట్టిన వేళ నికోలస్ పూరన్ (22 బంతుల్లో 40) సిక్సర్లతో చెలరేగాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి