రాష్ట్రంలో 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ పింఛన్ ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తూ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో 200 కార్లతో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య భారీ ర్యా�
ఓ వైపు చిరుజల్లులు.. మరోవైపు పచ్చటి అందాల నడుమ నానక్రామ్గూడ రహదారిపై ప్రయాణం ఆహ్లాదకరంగా మారింది. మంగళవారం కురిసిన చిరుజల్లులతో ఆ రోడ్డు గుండా ఇలా వాహనదారులు రయ్.. రయ్మంటూ దూసుకెళ్లారు.
ధూల్పేటలో ప్రతియేటా వందలాది మంది కార్మికులు నిరంతరం శ్రమించి వేలాది గణపతి ప్రతిమలు తయారు చేస్తుంటారు. చవితికి ఇంకా నెల రోజులు కూడా లేకపోవడంతో ధూల్పేటలో కళాకారులు పార్వతి పుత్రుడి �
తాలిబన్ల ఆరాచక పాలనతో మళ్లీ చీకటి రోజులు వస్తున్నాయనే భయాందోళనలతో వేలాది మంది ఆఫ్ఘానిస్థాన్ వాసులు దేశం విడిచి వెళ్లేందుకు వలస దారి పడుతున్నారు. తాలిబన్ల నుంచి తప్పించుకునేందుకు కాబూ
Independence Day celebrations | దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర వేడుకలు మొదలయ్యాయి. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రజలు ఒక్కరోజు ముందు నుంచే సంబురాలు జరుపుకుంటున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం దరిగాం అటవీప్రాంతంలో కొత్త జలపాతాన్ని అటవీ అధికారులు శుక్రవారం గుర్తించారు. దరిగాం గ్రామం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీప్రాంతంలో గ�
హైదరాబాద్ సెయిలింగ్ వీక్కు వేళయైంది. ఈఎమ్ఈ సెయిలింగ్ అసోసియేషన్(ఈఎమ్ఈఎస్ఏ) ఆధ్వర్యంలో 35వ జాతీయ లేజర్ రెగెట్టా చాంపియన్షిప్ శుక్రవారం మొదలైంది.
ఈ ఫొటోలో ఉన్న బిల్డింగ్ చూశారా ! ఏదో లగ్జరీ అపార్ట్మెంట్లా కనిపిస్తుంది కదూ !! కానీ అది కమర్షియల్ అపార్ట్మెంట్ కాదు.. ఇండ్లు లేని పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టిస్తున్న డబుల్ బెడ్రూం కాంప్
నిజామాబాద్ జిల్లా చందూర్లోని నిజాంసాగర్ కాలువలో చేపలు పడుతుండగా నాందేవ్ అనే వ్యక్తికి నాలుగున్నర ఫీట్ల పాపెర చిక్కింది. దాని బరువు సుమారు 5.5 కిలోలు ఉంది. ఇంతటి పొడవైన చేప లభించడం ఈ ప్రాంతంలో ఇదే మొదట�