శ్రీరాంసాగర్ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతున్నదని ఏఈఈ వంశీ బుధవారం తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 70,620 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండటంతో 16 వరద గేట్ల�
ఆలయ నిర్మాణానికి అడ్డుగా ఉన్నదనే కారణంతో గ్రామస్థులు కొట్టేసిన రావి చెట్టుకు మళ్లీ ప్రాణం పోశాడు జ్ఞానేశ్వర్ అనే యువకుడు. సంగారెడ్డి జిల్లా మక్తాపూర్లో మూడు నెలల క్రితం రావి చెట్టును కొట్టేశారు. దీం�
ఖైరతాబాద్ పంచముఖ రుద్ర మహాగణపతి నిమజ్జనం కార్యక్రమం పూర్తయింది. నవరాత్రుల పాటు భక్తుల ప్రత్యేక పూజలందుకున్న గౌరీ తనయుడు గంగమ్మ ఒడికి చేరాడు. అంతకుముందు మహాగణపతి శోభయాత్ర ఖైరతాబాద్ నుంచి టెలిఫోన్ భ
Khairatabad | ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దర్శనానికి చివరి రోజు కావడంతో భక్తుల తాకిడి అధికంగా ఉంది. గత 9 రోజుల్లో మహాగణపతిని 10 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో
ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తున్నది. మూడు రోజులుగా జూరాల ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో క్రమంగా పెరుగుతున్నది. గురువారం ఉదయం 2.08 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదుకాగా, 28 గేట్లతో నీటిని వి�
ప్రకృతి అంటే ఇష్టపడే ఆ దంపతులు తమ ఇంటిని నందనవనంలా మార్చేశారు. రకరకాల మొక్కలతో ఆ ఇంటిని ఆహ్లాదకరంగా తయారు చేశారు. ప్రకృతి తోడుండే ప్రతి ఇల్లు స్వర్గధామమే అన్నట్లుగా ఈ ఇంటిని చూస్తే అర్థమవుతుంది. భద్రాద్�
7000 సముద్రపు గవ్వలతో గణేశుడి విగ్రహం | ప్రపంచవ్యాప్తంగా ఇవాళ వినాయక చవితిని అందరూ ఎంతో భక్తి విశిష్టలతో జరుపుకుంటున్నారు. గణేశుడికి మంటపాలు కట్టి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
Hariyal | సాధారణంగా పావురాలు తెలుపు, నలుపు, బూడిద రంగులో ఉంటాయి. కానీ ఈ చిత్రంలో కనిపించే పావురాలను చూడండి. విచిత్రంగా ఉన్నాయి కదూ ! పసుపు కాళ్లు కలిగి ఆకుపచ్చ రంగులో ఉన్న ఈ పావురాళ్ల శాస్త్రీయ నామం ట్రెరా�