సందర్శకుల విహారం నిమిత్తం.. ఆదివారం సాయంత్రం ఓ ఐదు గంటల పాటు ట్యాంక్బండ్ పరిసరాలను సందర్శించేందుకు హెచ్ఎండీఏ ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టింది. హుస్సేన్సాగర్ పరిధిలో ట్రాఫిక్ ఫ్రీగా కొనసాగేందుకు వ�
సంధ్యవేళ అయింది ఇక వెళ్లొస్తా అంటూ భానుడు బై బై చెబుతుంటే.. అరుణవర్ణంలోకి మారిన ఆకాశాన్ని నీలిమబ్బులు కమ్మేస్తూ వెళ్లిరా నేస్తం అంటూ ఆదిత్యుడిని సాగనంపుతున్నట్లుగా.. ఎంతో అద్భుతంగా కనిపిస్తుంద
గణేశ్ నవరాత్రులు దగ్గర పడుతుండటంతో విగ్రహాల తయారీలో వేగం పెరిగింది. గతేడాది కొవిడ్ వ్యాప్తి కారణంగా గణపతి వేడుకలు ఇండ్లకే పరిమితమయ్యాయి. భారీ విగ్రహాలు కొనేవారు లేక తయారీదారులు �
ఎగువ ప్రాంతాల్లో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో భారీగా పెరిగింది. సోమవారం ఉదయం 5868 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా, మధ్యాహ్నం వరకు 8374 క్యూసెక్కులకు పెరిగింది. సాయంత్�
ఈ ఫొటో చూశారా ! పచ్చటి అందాలతో కేరళను తలపిస్తుంది కదూ !! కానీ ఇది మన హైదరాబాదే ! అది కూడా నగరం నడిబొడ్డున గల బంజారాహిల్స్ రోడ్ నుంబర్ 12లోని ఎమ్మెల్యే కాలనీలో గల లోటస్ పాండ్.
దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు చేరడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. సఫ్దార్�
సిద్దిపేటలో ప్రకృతి అందాలు చూపు తిప్పుకోనివ్వడంలేదు. ప్రకృతి ప్రేమికుల మనసు దోచేస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం సిద్దిపేట పట్టణ సమీపంలోని తేజోవనం (అర్బన్ పార్క్)లో ఆహ్లాదకరమైన ఫొటోలను తీసిన ఆర్థికశా�
World Photography day | మెడలో కెమెరా వేసుకుని.. రోడ్డుపై వచ్చే పోయేవాళ్లను ఓ కోతి ఫొటో తీస్తున్నట్లు ఉంది కదూ ! ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం నాడు విశేషంగా ఆకట్టుకుందీ దృశ్యం.