ఎలుకలు కొరకడంతో ఇద్దరు నవజాత శిశువులు మరణించిన దారుణ ఘటనలు బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని ప్రభుత్వ దవాఖానలో చోటుచేసుకున్నాయి. రెండు రోజుల వ్యవధిలో ఇండోర్లోని మహరాజ యశ్వంత్రావు ప్రభుత్వ దవాఖానలో ఈ దా�
live-in couple arrested | ఇద్దరు నవజాత శిశువులు మరణించారు. మృతదేహాల అవశేషాలు, ఎముకలతో ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. శిశువుల మృతి గురించి తెలుసుకున్న పోలీసులు సహజీవనం చేస్తున్న ఆ జంటను అరెస్ట్ చేశారు.
ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కాలేజీలోని (Medical College) నియోనటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో (NICU) అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. దీంతో పది �
దేశ రాజధాని ఢిల్లీలోని ఓ చిన్నపిల్లల దవాఖానలో (Children's Hospital) ఘోర అగ్నిప్రమాదం జరిగింది. వివేక్ విహార్ ప్రాంతంలో ఉన్న బేబీ కేర్ దవాఖానలో శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆరుగురు నవజాత శిశువ�
Ayodhya Ceremony: శ్రీ సిద్దేశ్వర లోక కళ్యాణ్ చారిటబుల్ ట్రస్టు ఇవాళ ఓ ప్రకటన చేసింది. జేఎస్ఎస్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో జరిగే ప్రసవాలను ఉచితంగా చేయనున్నట్లు ఆ ట్రస్టు తెలిపింది. జనవరి 18వ తే�
Health Tips | ప్రసవమైన ఆరు వారాల వరకూ బాలింతగా పరిగణిస్తాం. బాలింతలు చలికాలంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. పసి బిడ్డనూ ఈ సమయంలో భద్రంగా చూసుకోవాలి. ఒకప్పుడు పురిటి గదిలోకి ఎవరూ వెళ్లేవారు కాదు.
Newborns Die in Hospital | ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్క రోజే 9 మంది నవజాత శిశువులు మరణించారు. (Newborns Die in Hospital) రెండేళ్ల వయసున్న చిన్నారి కూడా చనిపోయింది. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
Ravi Jayaram | ఏడుగురు నవజాత శిశులను చంపిన నర్సును భారత సంతతి డాక్టర్ పోలీసులకు పట్టిచ్చారు. విచారణ జరిపిన కోర్టు చివరకు ఆమెను దోషిగా నిర్ధారించి జైలు శిక్ష విధించింది.
మాతాశిశు సంరక్షణలో దూసుకెళ్తూ, రికార్డులు నెలకొల్పుతున్న సిరిసిల్ల పెద్ద దవాఖాన, మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నది. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు అందిస్తున్న సేవలకుగాను జాతీయ ఖ్యాతి దక్కింది
Aadhar | ఆధార్ విషయంలో యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కీలక నిర్ణయాలు తీసుకున్నది. నవజాత శిశువులకు తాత్కాలిక ఆధార్ కేటాయించనున్నది. అలాగే మరణాలను సైతం నమోదు చేసేందుకు చర్యలు చేపడుతున్నది. ఇందు కో
కీవ్: ఉక్రెయన్పై రష్యా ఆక్రమణకు వెళ్లిన తర్వాత అక్కడ పరిస్థితులు దయనీయంగా మారాయి. రష్యాను ఎదుర్కొనేందుకు కొన్ని యూరోప్ దేశాలు ఉక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. బ్ర�