ఉమ్మడి పాలనలో అభివృద్ధికి ఆమడ దూరం. జిల్లా కార్యాలయాలన్నీ వంద కిలోమీటర్లకుపైనే. జిల్లా ఉన్నతాధికారులు, పాలకులను కలవాలన్నా.. సమస్యలు చెప్పుకోవాలన్నా రెండు రోజుల ప్రయాణం.
వరంగల్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీవోసీ) పనులు వడివడిగా సాగుతున్నాయి. కొత్త కలెక్టరేట్కు రాష్ట్ర ప్రభుత్వం రూ.80కోట్లు మంజూరు చేసి, వరంగల్ నర్సంపేట రోడ్డులోని ఆజంజాహి మిల్స్ గ్రౌండ్లో ఇటీవ�
తెలంగాణలో ఉన్న పల్లెలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ కన్పించవని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెంది దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు.
ధరణి తీసేస్తే మళ్లీ దళారి రాజ్యం తప్పదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హెచ్చరించారు. శుక్రవారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కొత్త కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం ప్రారంభించిన సీఎం కేసీఆర్.. అనం�
అపర భగీరథుడు, దేశ ఉజ్వల భవిష్యత్ ఆశాకిరణం, సీఎం కేసీఆర్ మంచిర్యాల జిల్లాకు రానున్నారు. ముఖ్యమంత్రి హోదాలో కార్మిక క్షేత్రానికి మూడోసారి వస్తుండడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు భారీస్థాయిలో ఏర్పాట్ల�
తెలంగాణ ప్రగతి, సంక్షేమ సారథి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదివారం నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా ఆవిర్భావం తర్వాత సీఎం హోదాలో తొలిసారి వస్తున్నందున కనీవినీ ఎరుగనిరీతిలో స్వాగ�
నిర్మల్ పట్టణంలోని ఎల్లపెల్లి శివారులో నిర్మిస్తున్న కలెక్టరేట్ సమీకృత భవన నిర్మాణ పనులను మార్చి మొదటి వారంలో పు పూర్తి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యా య, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్�
గణతంత్ర వేడుకలకు నూతన కలెక్టరేట్లోనే నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటీవల నూతన కలెక్టరేట్ ప్రారంభమైనందున గురువారం నాటి రిపబ్లిక్ డే కార్యక్రమాలు కూడా అక్కడే నిర్వహించాలని రాష్
మెదక్ జిల్లా కేంద్రంలో నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటంపై మెదక్ కలెక్టర్ ఎస్. హరీశ్ ఏజెన్సీ నిర్వాహకులు, ఆర్అండ్బీ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశా రు.
ఉమ్మడి వరంగల్ నుంచి ఏర్పడిన జిల్లాల్లో మహబూబాబాద్ ఒకటి. రాష్ట్ర ప్రభుత్వం పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు 2016 అక్టోబర్ 11న మానుకోటను కొత్త జిల్లాగా ఏర్పాటు చేసింది.
నూతన కలెక్టరేట్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయత్రం కుడకుడలో నిర్మిస్తున్న కలెక్టరేట్ భవనాన్ని ఆయన ఆకస్మికంగా పరిశీలించారు.
సీఎం కేసీఆర్ త్వరలో మానుకోట జిల్లాకు రానున్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మించిన వైద్య కళాశ