దేశ రాజకీయాల్లో బంధుప్రీతి నానాటికీ పెరుగుతున్నది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రస్థానంలో ఉండగా, బీజేపీ దానిని అనుసరిస్తున్నట్టు అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రీఫారమ్స్ (ఏడీఆర్) తాజా నివేదిక వెల్ల
Kriti Sanon | ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది కృతిసనన్ (Kriti Sanon). ఈ బ్యూటీ IFFI 2024 ఈవెంట్లో సందడి చేసింది. ఈ సందర్భంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో ఇండస్ట్ర
ఇండస్ట్రీలో ఒక స్టార్కిడ్కు లభించినంత తేలిగ్గా మిగతావాళ్లకు అవకాశాలు రావు. అది వాళ్ల గొప్పతనం కాదు. వారి తల్లిదండ్రుల కష్టం.’ అన్నారు ఢిల్లీ భామ రకుల్ ప్రీత్సింగ్.
Supriya Sule |బంధుప్రీతి వ్యాఖ్యలపై ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే రియాక్టయ్యారు. ప్రతిభ గురించి ఎందుకు మాట్లాడరని మీడియాను ఎదురు ప్రశ్నించారు.
విపక్ష పార్టీలు వారసత్వ రాజకీయాలు చేస్తున్నాయన్నారు.. ఎహే! మేం మాత్రం అలాంటివి చేయబోమని నీతులు చెప్పారు.. తీరా తనదాకా వచ్చేసరికి వారసులకే టికెట్లన్నీ పంచిపెట్టింది బీజేపీ. తెలంగాణలో కుటుంబ పాలన చేస్తున్
తెలంగాణలో కుటుంబ పాలన, అవినీతి పెరిగిపోయిందని ప్రధాని నరేంద్రమోదీ చేసిన విమర్శలను రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ తిప్పికొట్టారు. బీజేపీవి అవకాశ రాజకీయాలని మండిపడ్డారు. ‘తెలంగాణలో కు�
Janhvi Kapoor | తనపై వస్తున్న ట్రోల్స్ చూసి చూసి విసిగిపోయానని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. ఎంత కష్టపడి పనిచేసినా కొంతమంది కావాలనే తప్పులు వెతుకుతున్నారని వాపోయింది. ఎప్పుడూ సూటిపోటి మాటలతో బాధపెడుతున్నారన�
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ (Telugu Film Industry)తో తాను ఎక్కువగా కనెక్ట్ కాలేదని అంటోంది అమలాపాల్ (Amapa Paul). టాలీవుడ్లో నెపోటిజమ్ (Nepotism) అంశాన్ని ప్రస్తావిస్తూ..తన స్వీయ అనుభవాలను చిట్ చాట్ సెషల్ లో షేర్ చేసుకుంది.
బాలీవుడ్లో బంధుప్రీతిపై వ్యంగ్యంతో కూడిన కామెంట్స్ చేసిన కథానాయిక జాన్వీకపూర్ ఇబ్బందుల్లో పడింది. సోషల్మీడియాలో ఆమెపై విమర్శలు రావడంతో తన మాటల్ని వెనక్కు తీసుకుంది. ఇటీవల ‘కాఫీ విత్ కరణ్’ షోలో
బాలీవుడ్ చిత్రసీమలోని బంధుప్రీతి, మాఫియా రాజకీయాలపై గత రెండేళ్లుగా తీవ్రమైన చర్చ జరుగుతున్నది. తారల వారసులకు ఇండస్ట్రీలో పెద్దపీట వేస్తారని, బయటినుంచి వచ్చిన వారు హిందీ చిత్రసీమలో నిలదొక్కుకోవడం చాల�